Hug Time: న్యూజిలాండ్లోని డునెడిన్ విమానాశ్రయంలో డ్రాప్-ఆఫ్ జోన్లో వీడ్కోలు కౌగిలింతలపై సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. ఇది తుది ఆలింగనానికి కేవలం మూడు నిమిషాల సమయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. విమానాశ్రయం వద్ద ఒక సైన్బోర్డులో “గరిష్టంగా కౌగిలించుకునే సమయం 3 నిమిషాలు అని, ఇష్టపడే వీడ్కోలు కోసం దయచేసి కార్ పార్క్ని ఉపయోగించండి” అని సూచిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు దారి తీస్తోంది. Read Also: Khalistani Terrorist: నవంబర్ 19…
పనిమనిషికి సంబంధించిన వింత ఉదంతం ముంబైలో వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన పనిమనిషిని పట్టుకున్న తీరు బాగా వైరల్ అవుతోంది. వాట్సప్ స్టేటస్ దొంగను పట్టించింది.
బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. ఆ వ్యక్తి కంపెనీకి కంపెనీకి తప్పుడు వివరాలను అందించినట్లు కంపెనీ గుర్తించింది. ఆ వ్యక్తి ఓ సైబర్ నేరగాడని తేలడంతో ఆశ్చర్యానికి గురైంది.
సోషల్ మీడియా వినియోగదారులు తమ నగరాల్లో ఫ్లాట్లు, 1ఆర్కే (ఒక గది మరియు వంటగది) లేదా సింగిల్ రూమ్ల అద్దెల గురించి చర్చిస్తుంటారు. కొన్ని పోస్ట్ లు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
పొరపాటున వేరొకరి రూ.16 లక్షలు అకస్మాత్తుగా మీ ఖాతాలో పడితే మీరు ఏం చేస్తారు? సింగపూర్కు చెందిన 47 ఏళ్ల భారతీయ వ్యక్తి పెరియసామి మతియాజగన్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది.
గుడికి, బడికి, పెళ్లికి, చావింటికి వెళ్లేటప్పుడు దుస్తుల ఎంపిక విషయంలో చాలా మందికి సరైన అవగాహన లేకపోతుంది. ఈ నేపథ్యంలో, కోల్ కతాకు చెందిన మోడల్ హేమో శ్రీ భద్ర , ఆమె ఇద్దరు స్నేహితులు, దుర్గామాత దర్శనానికి వెళ్లి విభిన్నమైన, అభ్యంతరకర దుస్తులు ధరించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వారు అమ్మవారి మండపంలో ఉన్నప్పుడు, ఫోటోలకు ఫోజులు ఇచ్చారు, దీనిపై భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ దుర్గా పూజ వేడుకలు కోల్ కతాలో చాలా వైభవంగా జరుగుతున్నాయి.…
ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి వెళ్లిన మెసేజ్.. తనకు వివాహమై భర్త పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయేలా చేసింది. ఏకంగా లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చేలా రప్పించింది. భార్య కనిపించకపోవడంతో భర్తకు అనుమానం మొదలై విచారించగా.. ట్విస్ట్లు బయటపడ్డాయి.
Water Bottle Cap Colors: రోజువారీ పనిలో ఖచ్చితంగా ఒక మనిషి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి. ఇల్లు లేదా ఆఫీసులో మన పరిసరాల ప్రాంతాల్లో ఉన్న నీటిని తాగడం మామూలు విషయమే. ఇకపోతే మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్న సమయంలో ఇంటి నుంచి మీరు తీసుక వెళ్లని సమయంలో కచ్చితంగా బయట వాటర్ బాటిల్లను కొనుగోలు చేయడం మామూలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా కొనుగోలు చేస్తున్న సమయంలో వాటర్ బాటిల్…
Vasavi Matha: మహబూబ్ నగర్ లోని పాలమూరు బ్రాహ్మణవాడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ అర్యవైశ్య సంఘం అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారును మహాలక్ష్మీ దేవి రూపంలో రూ.6,66,66,666.66 పైసల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవాలయ అలంకరణ అమ్మవారి అలంకారం చేసారు. హైందవ బంధువులందరూ అమ్మ వారి భక్తాదులందరూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తరించగలరని మహబూబ్ నగర్ పట్టణ…