Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Vijayawada

Vijayawada News

    • ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
      #ఆంధ్రప్రదేశ్

      ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు

      బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్‌ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి…
    • ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…
      #Top Story

      ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…

      ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.   ఆరో రోజైన నేడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నారు.  ఈరోజు మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో సుమారు ల‌క్ష‌మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోనున్నారు.  రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలు, కుంకుమ‌ల‌ను అమ్మ‌వారికి స‌మ‌ర్పించ‌నున్నారు.  అమ్మ‌వారికి సంబంధించి ఆగ్‌మెంట్ రియాల్టీ…
    • విజ‌య‌వాడ‌లో మొద‌టిసారి త్రిశూల్ రైలు… ప్ర‌త్యేక‌త‌లు ఇవే…
      #Top Story

      విజ‌య‌వాడ‌లో మొద‌టిసారి త్రిశూల్ రైలు… ప్ర‌త్యేక‌త‌లు ఇవే…

      స‌రుకు ర‌వాణ చేసే గూడ్స్ రైళ్లు మ‌హా అయితే 50 నుంచి 80 బోగీలు ఉంటాయి.  ఇండియ‌న్ రైల్వేల‌కు సరుకు ర‌వాణా ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వ‌స్తుంది.  అయితే, ఎక్కువ గూడ్స్ రైళ్ల‌ను న‌డ‌పడం వ‌ల‌న ప్ర‌జా ర‌వాణా రైళ్ల‌కు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.  ఈ ఇబ్బందుల‌ను తొల‌గించేందుకు ఇండియ‌న్ రైల్వే వ్య‌వ‌స్థ అనేక ప్ర‌యోగాలు చేస్తున్న‌ది.  ఇందులో భాగంగానే 176 బోగీలు, 6 రైలు ఇంజ‌న్ల‌తో కూడిన త్రిశూల్ రైలును త‌యారు చేసింది.  ఇది పూర్తిగా…
    • నేటి నుంచే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం..
      #ఆంధ్రప్రదేశ్

      నేటి నుంచే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం..

      విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ్. ప్రతీఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే…కోవిడ్ పరిస్థితులతో…ఆంక్షల నడుమ ఏర్పాట్లు చేశారు. రోజుకు గరిష్టంగా 10 వేల మందికి దర్శనం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం వెబ్‌సైట్‌లోకి వెళ్లి దర్శనం టిక్కెట్లు బుక్…
    • ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఇంద్ర‌కీలాద్రి…
      #Top Story

      ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఇంద్ర‌కీలాద్రి…

      రేప‌టి నుంచి ద‌స‌రా శ‌రన్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం కాబోతున్నాయి.  దీనికోసం ఇంద్ర‌కీలాద్రిని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రేప‌టి నుంచి 15 వ తేదీ వ‌ర‌కు ఉత్స‌వాలు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఉత్స‌వాల్లో అమ్మ‌వారు రోజుకో అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నారు.  9 రోజుల‌పాటు జ‌రిగే ఉత్సవాల్లో ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకుంటారు.  ఇంద్ర‌కీలాద్రికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు అధికారులు సిద్దం…
    • బెజవాడలో పొలిటికల్‌ హీట్.. కేశినేని భవన్‌కు భారీగా పార్టీ శ్రేణులు..
      #Top Story

      బెజవాడలో పొలిటికల్‌ హీట్.. కేశినేని భవన్‌కు భారీగా పార్టీ శ్రేణులు..

      బెజవాడలో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను.. నా కూతురు కూడా ఎన్నికల్లో పోటీ చేయదంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. టీడీపీ సీనియర్‌ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెగేసే చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో.. బెజవాడలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది.. కార్పొనేషన్‌ ఎన్నికల సమయంలో.. టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్‌పెట్టేందుకు అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగారు.. తర్వాత అంతా కేశినేని…
    • ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం… ఇక పోటీచేసేది లేదు..!
      #Top Story

      ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం… ఇక పోటీచేసేది లేదు..!

      విజ‌య‌వాడ టీడీపీలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చెయ్యనని… ఎంపీ నాని అధిష్ఠానానికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై నాని అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. టీడీపీ అధిష్టానం కూడా దీనిపై వ్యాఖ్యానించ‌లేదు. అయితే పార్టీలోని అంత‌ర్గత గొడ‌వ‌లతోనే నాని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జ‌రుగుతుంది. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సమయంలోనే…పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మేయ‌ర్ సీటు విష‌యంలో కేశినేని నానితో కొందరు నేతలు విభేదించారు. ఈ సంద‌ర్భంగా నాని చేసిన…
    • విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌ : ప్రారంభించనున్న సీఎం జగన్‌
      #ఆంధ్రప్రదేశ్

      విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌ : ప్రారంభించనున్న సీఎం జగన్‌

      ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్‌ పేరుతో భారీ వాణిజ్య సదస్సును నిర్వహిస్తుంది. ఇవాళ, రేపు విజయవాడలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.ఎగుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను, ఎగుమతుల వాణిజ్య పోర్టల్‌ను, వైఎస్సార్‌ వన్ వ్యాపార సలహా సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్‌ రెడ్డి, కన్నబాబు, పెద్దిరెడ్డి, ,పేర్ని…
    • ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి అస్వస్థత
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి అస్వస్థత

      ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు పుష్ప శ్రీవారి… విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా.. ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు.. అయితే, పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైన కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం…
    • అమరావతి రైతులకు సోనూసూద్ మద్దతు
      #సినిమా న్యూస్

      అమరావతి రైతులకు సోనూసూద్ మద్దతు

      అమరావతి రైతులకు నటుడు సోనూసూద్ తన మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా 600 రోజులకు పైగా నిరసన చేస్తున్న అమరావతి రైతులకు తాజాగా ఆంధ్రాలో పర్యటించిన సోనూసూద్ సపోర్ట్ చేశారు. మహిళలతో సహా అమరావతి నుండి కొంతమంది రైతులు సోనూసూద్ విజయవాడ సందర్శన సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి గన్నవరం విమానాశ్రయం దగ్గరకు వెళ్లారు. గురువారం 632వ రోజుకు చేరుకున్న తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విమానాశ్రయం దగ్గరే సోనూసూద్ ని కోరారు. గత…
    ←1…104105106107108…111→

తాజావార్తలు

  • New Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్.. సెంటర్‌కు వెళ్లకుండానే ఫోన్ నంబర్ మార్చుకోండిలా!

  • CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే

  • Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..

  • AP Inter Results 2026: నిరీక్షణకు తెర.. రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..!

  • Redmi R70m 5G: రెడ్‌మీ R70m 5G రిలీజ్.. 6,300mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions