Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Vijayawada

Vijayawada News

    • టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక వీడినట్లేనా..?
      #Top Story

      టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక వీడినట్లేనా..?

      2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేశినేని నాని ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో కేశినేని నాని పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు శుక్రవారం నాడు ఎంపీ కేశినేని నాని సంఘీభావం ప్రకటించారు. తాజా పరిణామంతో తెలుతు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని అలక వీడినట్లే అని అభిప్రాయపడుతున్నారు. Read Also: టీడీపీని…
    • టీడీపీ నేత పట్టాభిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
      #Top Story

      టీడీపీ నేత పట్టాభిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

      ఏపీ సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153 (ఎ), 505 (2) , 353, 504 రెడ్ విత్…
    • రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..
      #Top Story

      రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..

      గంజాయి పేరుతో రాష్ట్ర పరువును బజారున వేస్తున్నారు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్‌.. విజయవాడలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలతో కూడిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, సీఎస్ సమీర్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..…
    • వామ్మో ఇవేం ధరలు..
      #ఆంధ్రప్రదేశ్

      వామ్మో ఇవేం ధరలు..

      పెట్రోల్‌, డీజీల్‌ ధరలు రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. సామాన్యుల జేబులకు చిల్లులుపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ పై రూ.35 పైసల చొప్పున పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.92, డీజిల్‌ ధర రూ.103.91కు పెరిగింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113, డీజిల్‌ ధర రూ.105.55 గా ఉంది. సెప్టెంబర్‌ 5 తర్వాత డిజీల్‌ ధర రూ.6.85, పెట్రోల్‌ ధర రూ.5.35 కు పెరిగింది. ముడిచమురు కంపెనీల్లో ధరల వ్యతాసాల…
    • విజయవాడ సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్
      #ఆంధ్రప్రదేశ్

      విజయవాడ సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్

      కాసేపటి క్రితమే…. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. ఈ సందర్భంగా ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు సీఎం జగన్‌. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి మాట్లాడుతూ… నిబంధ‌న‌లు అంద‌రూ పాటిస్తే క‌రోనా తగ్గిపోతుందని…. ఆల‌య భూములు…
    • లైవ్‌:  శ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌
      #Top Story

      లైవ్‌: శ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌

    • బెజ‌వాడ రాజ‌కీయం:  కేశినేని భ‌వ‌న్‌లో చంద్ర‌బాబు ఫొటోలు తొల‌గింపు…
      #Top Story

      బెజ‌వాడ రాజ‌కీయం: కేశినేని భ‌వ‌న్‌లో చంద్ర‌బాబు ఫొటోలు తొల‌గింపు…

      బెజ‌వాడ టీడీపీ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి.  బెజ‌వాడ టీడీపీలో మ‌ళ్లీ లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి.  బెజ‌వాడలోని కేశినేని భ‌వ‌న్‌లో చంద్ర‌బాబు ఫొటోలను తొల‌గించారు.  చంద్ర‌బాబు ఫొటోల‌తో పాటుగా, టీడీపీ నేత‌ల ఫొటోల‌ను కూడా తొల‌గించారు.  గ్రౌండ్ ఫ్లోర్‌, ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేత‌ల ఫ్లెక్సీల‌ను సిబ్బంది తొల‌గించారు.  నేత‌ల ఫొటోల స్థానంలో ర‌త‌న్ టాటా ఫొటోలను ఉంచారు సిబ్బంది.  ఇక ఇప్ప‌టికే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కేశినేని నాని దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.  ఎంపీగా మాత్ర‌మే కొన‌సాగుతాన‌ని…
    • ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు
      #ఆంధ్రప్రదేశ్

      ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు

      బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్‌ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి…
    • ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…
      #Top Story

      ఇవాళ బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి సీఎం జ‌గ‌న్‌…

      ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి.   ఆరో రోజైన నేడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నారు.  ఈరోజు మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో సుమారు ల‌క్ష‌మంది భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోనున్నారు.  రాష్ట్ర‌ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలు, కుంకుమ‌ల‌ను అమ్మ‌వారికి స‌మ‌ర్పించ‌నున్నారు.  అమ్మ‌వారికి సంబంధించి ఆగ్‌మెంట్ రియాల్టీ…
    • విజ‌య‌వాడ‌లో మొద‌టిసారి త్రిశూల్ రైలు… ప్ర‌త్యేక‌త‌లు ఇవే…
      #Top Story

      విజ‌య‌వాడ‌లో మొద‌టిసారి త్రిశూల్ రైలు… ప్ర‌త్యేక‌త‌లు ఇవే…

      స‌రుకు ర‌వాణ చేసే గూడ్స్ రైళ్లు మ‌హా అయితే 50 నుంచి 80 బోగీలు ఉంటాయి.  ఇండియ‌న్ రైల్వేల‌కు సరుకు ర‌వాణా ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వ‌స్తుంది.  అయితే, ఎక్కువ గూడ్స్ రైళ్ల‌ను న‌డ‌పడం వ‌ల‌న ప్ర‌జా ర‌వాణా రైళ్ల‌కు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.  ఈ ఇబ్బందుల‌ను తొల‌గించేందుకు ఇండియ‌న్ రైల్వే వ్య‌వ‌స్థ అనేక ప్ర‌యోగాలు చేస్తున్న‌ది.  ఇందులో భాగంగానే 176 బోగీలు, 6 రైలు ఇంజ‌న్ల‌తో కూడిన త్రిశూల్ రైలును త‌యారు చేసింది.  ఇది పూర్తిగా…
    ←1…102103104105106…110→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions