తానదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ అనే సినిమా అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్ట్స్ సినిమాపై కోలీవుడ్ లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. Also Read : Asin : గజనీ సినిమా…
Vijay Sethupathi: టాలీవుడ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాధ్ తమిళ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయ్యింది.
‘మక్కల్సెల్వన్’ విజయ్ సేతుపతి అభిమానులకు సంక్రాంతి పండగ కబురు. దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పూరి-సేతుపతి’ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను విజయ్ పుట్టినరోజు సందర్భంగ జనవరి 16 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ రావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది…
అభిషేక్ బచ్చన్ : హిరోగా మార్కెట్ డల్గా ఉండటంతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ యాంటోగనిస్టుగా ఛేంజ్ అయ్యాడు. షారూక్ ఖాన్ కింగ్ సినిమాలో విలన్ అవతారమెత్తాడు. హీరోగా అభిషేక్కు ఫామ్ లేకపోయినప్పటికీ.. అవకాశాలకు వచ్చిన ఢోకాలేదు. ఇప్పటికీ మెయిన్ లీడ్గా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. కానీ అనవసరంగా ప్రొడ్యూసర్స్ను ఇబ్బంది పెట్టడకూడదనుకున్నాడో లేక ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నారో కింగ్లో షారూఖ్తో తలపడబోతున్నాడు. అయితే అభిషేక్కు విలన్ రోల్ పోషించడం ఇప్పుడేమీ కొత్తకాదు. గతంలో కొన్ని సినిమాల్లో…
వర్సటైల్ అంటే విక్రమ్లా గుర్తుపట్టకుండా గెటప్ మార్చనక్కర్లేదు సూర్యలా మేకోవర్ కానవసరం లేదు. జస్ట్ కథలో కొత్తదనం, నటనలో వైవిధ్యం చూపించొచ్చని ఫ్రూవ్ చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఏజ్కు తగ్గ సినిమాలు చేస్తూ మరో వైపు విలన్స్గానూ మెప్పిస్తున్నాడు ఈ స్టార్ హీరో. స్టోరీల్లో ఎక్స్పరిమెంట్ చేసే మక్కల్ సెల్వన్..మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన మూకీ సినిమాను తెస్తున్నాడు. Also Read : NBK 111: షాకింగ్ న్యూస్.. బాలయ్య- గోపిచంద్ మలినేని సినిమా…
భారతీయ సినీ చరిత్రలో ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమాలు సృష్టించిన అద్భుతాలు మనకు తెలుసు, అయితే ప్రస్తుతం అంతా కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మళ్ళీ అలాంటి సాహసమే చేస్తోంది ‘గాంధీ టాక్స్’ చిత్ర బృందం. విజయ్ సేతుపతి, అరవింద స్వామి, అదితి రావు హైదరీ వంటి స్టార్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిషోర్ పి. బెలేకర్ మాటలు లేని ఒక మూకీ చిత్రంగా మలుస్తున్నారు. Also Read…
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఓ సినిమా చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తర్వాత పూరితో సినిమాలు చేయడాని టాలీవుడ్ హీరోలెవరు సాహసం చేయలేదు. దీంతో పూరి ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి సినిమా మొదలు పెట్టాడు.…
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు శృతి హాసన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ట్రైన్’ (Train). ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘కన్నకుళికారా’ నేడు విడుదల కాబోతోంది. Also Read : Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్ ఈ…
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభమైంది. అయితే తాజాగా సినిమా షూటింగ్ ముగిసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. బిచ్చగాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీతో పాటు వీటీవీ గణేష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి…