సింహం.. అడవికి రారాజు. అది గాండ్రించిందంటే ఏ జంతువైనా.. ఏ మనిషైనా హడలెత్తిపోవల్సిందే. ఎంత పెద్ద జంతువైనా లయన్ ముందు బలాదూరే. అయితే అన్ని సార్లు తమ ప్రతాపం చూపించడం కుదరదని ఈ సీన్ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
సంస్కృతి, సాంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. భారతీయులంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అలాంటిది ఈ మధ్య పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఇండియా పరువు మంటగల్పుతున్నారు కొందరు.
బుల్లెట్ రైలు (Bullet Train) గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఆసక్తికర ట్వీట్ చేశారు. మోడీ సర్కార్ 3.0లో రాబోతుందంటూ పేర్కొన్నారు.
Atal Setu : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ-నవ శేవ అటల్ వంతెనను ప్రారంభించారు. నవీ ముంబైలో ఉన్న ఇది భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన.
భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో.. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు.. గాలి, నీరు కలుషితం అవుతున్నాయని మంత్రి తెలిపారు.
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్దస్త్… ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. కొందరు సినిమాల్లో అవకాశాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం సినిమాలకు దర్శక, నిర్మాతలు కొనసాగుతున్నారు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో ఒకరే జబర్దస్త్ రోహిణి.. మొదట్లో సీరియల్స్ లో నటించిన ఈమె పెద్దగా పాపులారిటీ కాలేదు.. కానీ జబర్దస్త్ షోలోకి వచ్చిన వెంటనే భారీ క్రేజీని అందుకుంది.. ఇలాంటి…
తనకు వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. 'నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. ఇది అసత్యం... ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడంతో కాస్తా డీ హైడ్రేషన్ కి గురి అయ్యానని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్నానని.. సోమవారం నుండి యథావిధిగా ప్రభుత్వ,…
టీమిండియాకు ఈ ఏడాది ఎలా ఉంది..? ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దానికి సంబంధించి.. బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఏడాది పొడవునా టీమిండియా ప్రదర్శనను క్లుప్తీకరించారు. అలాగే.. భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన చిరస్మరణీయ క్షణాలను ప్రదర్శించారు. ఈ ఏడాది శ్రీలంక సిరీస్తో టీమిండియా శుభారంభం చేసింది. ఈ టీ20 సిరీస్లో భారత జట్టు 2-1తో శ్రీలంకను…