Uttarpradesh: యూపీ రోడ్లపై రాత్రిపూట ప్రభుత్వ బస్సులు ఉండవు.. కారణమేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: పొగమంచు కారణంగా పెరుగుతున్న ప్రమాదాల కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బస్సులు రాత్రిపూట నిలిచిపోతాయని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ ఇవాళ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కారణంగా సరిగా రోడ్డు కనిపించక జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని, 39 మంది గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Drugs Seized: చెన్నై ఎయిర్పోర్టులో డ్రగ్స్ గుట్టురట్టు చేసిన స్నైపర్ డాగ్.. వీడియో వైరల్
Also Read
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
“దట్టమైన పొగమంచు, పెరుగుతున్న ప్రమాదాల కారణంగా ప్రభుత్వం రాత్రిపూట ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) బస్సులను నడపకుండా నిలిపివేసింది. ఈ విషయంలో కార్పొరేషన్ ప్రాంతీయ మేనేజర్లకు ఒక ఉత్తర్వు జారీ చేయబడింది,” అని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ విలేకరులతో అన్నారు. అయితే కొత్త బస్సుల సమయాలను మాత్రం ఆయన వివరించలేదు. దట్టమైన పొగమంచు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని లక్నోలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!