Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uttar Pradesh

Uttar Pradesh News

    • ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ రాజీనామా.. కారణం ఇదేనా..?
      #జాతీయం

      ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ రాజీనామా.. కారణం ఇదేనా..?

      2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే కీలక రాజకీయ మార్పులు జరిగాయి… ఇప్పుడు.. ఆ రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు కాగా.. మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చగా మారింది.. బేబీ రాణి మౌర్య.. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపినట్టు రాజ్‌భవన్‌ అధికారి తెలిపారు.. అయితే, ఆమె వ్యక్తిగత కారణాలతోనే…
    • యూపీలో ఎంఐఎం అసద్ భారీ ప్లాన్స్.. ఫలిస్తాయా?
      #Top Story

      యూపీలో ఎంఐఎం అసద్ భారీ ప్లాన్స్.. ఫలిస్తాయా?

      ఉత్తరప్రదేశ్లో ఎన్నికల టైం సమీపిస్తున్న కొద్ది అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికంగా ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో ఈజీగా వరుసగా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ సర్కారును దెబ్బకొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.…
    • దారుణం: 24 ఏళ్ల త‌రువాత ఆ లిఫ్ట్‌ను తెరిచి చూస్తే…
      #Top Story

      దారుణం: 24 ఏళ్ల త‌రువాత ఆ లిఫ్ట్‌ను తెరిచి చూస్తే…

      ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుప‌త్రిని నిర్మించారు.  అందులో రోగుల కోసం లిప్ట్‌ను ఏర్పాటు చేశారు.  అయితే, 1997 వ‌ర‌కు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కార‌ణాల వ‌ల‌న వినియోగించ‌కుండా వ‌దిలేశారు.  ఆ త‌రువాత దాని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.  అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవ‌లే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయ‌గా అందులో షాకింగ్ దృశ్యాలు క‌నిపించాయి.  లిఫ్ట్‌లో ఓ మ‌నిషికి సంబందించిన అస్తిపంజ‌రం క‌నిపిచింది.  దానిని చూసిన అధికారులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.…
    • ఆ దొంగలు దొంగతనం చేసి యజమాని కాళ్లకు మొక్కార‌ట‌… ఎందుకంటే…
      #Top Story

      ఆ దొంగలు దొంగతనం చేసి యజమాని కాళ్లకు మొక్కార‌ట‌… ఎందుకంటే…

      సాధార‌ణంగా దొంగ‌లు దొంగ‌త‌నం చేసే స‌మ‌యంలో ఎవ‌రైనా అడ్డువ‌స్తే వాళ్ల‌ను చంప‌డానికైనా వెనుకాడ‌రు.  బెదిరించి దొంగ‌త‌నం చేస్తారు.  దొరికిన సొమ్మును ఎత్తుకుపోయే ముందు వార్నింగ్ ఇచ్చి మ‌రీ వెళ్తారు.  కానీ, ఈ దొంగలు మాత్రం దానికి విరుద్దంగా చేశారు.  బెదిరించి దొచుకున్న డ‌బ్బు, బంగారంతో తిరిగి వెళ్తూ ఆ ఇంటి యజ‌మాని కాళ్ల‌కు మొక్కార‌ట‌.  అంతేకాదు, తీసుకున్న డ‌బ్బులను ఆరునెల‌ల లోగా తిరిగి ఇస్తామ‌ని చెప్పి వెళ్లార‌ట‌.  వెళ్తూ వెళ్తూ రూ.500 ఆ ఇంటి య‌జ‌మానికి ఇచ్చి…
    • లక్నోకు ప్రధాని మోడీ.. కల్యాణ్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులు
      #జాతీయం

      లక్నోకు ప్రధాని మోడీ.. కల్యాణ్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులు

      ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్ (89) కన్నుమూశారు.. లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ లోని ఐసియూలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.. ఇక, ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. క‌ళ్యాణ్‌సింగ్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ల‌క్నో వెళ్లిన ఆయన.. నేరుగా క‌ల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న పార్థివదేహం దగ్గర పూలను ఉంచి న‌మస్కరించి.. నివాళులర్పించారు.. ఇక, కల్యాణ్‌ సింగ్…
    • ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్  మృతి
      #Top Story

      ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతి

      ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (89) మృతి చెందారు. లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితమే మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్యాణ్ సింగ్… పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కళ్యాణ్ సింగ్ రెండు సార్లు సీఎం గా పనిచేశారు. అలాగే రాజస్థాన్ మరియు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా కూడా కళ్యాణ్ సింగ్ పనిచేశారు. కాగా కళ్యాణ్ సింగ్ మృతి పట్ల పలువురు…
    • రాఖీపండుగ స్పెషల్‌ : బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
      #జాతీయం

      రాఖీపండుగ స్పెషల్‌ : బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

      రక్షాబంధన్‌ పర్వదినం సందర్భంగా యూపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్‌ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్‌ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని UPSRTC పేర్కొంది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని…
    • బడిబాట‌:  పూల‌తో విద్యార్ధుల‌కు స్వాగతం…
      #Top Story

      బడిబాట‌: పూల‌తో విద్యార్ధుల‌కు స్వాగతం…

      దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి.  అనేక విశ్వ విద్యాల‌యాల ప‌రీక్ష‌లు కూడా ప్రారంభం అయ్యాయి.  చాలా కాలం తరువాత తిరిగి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు తెరుచుకోవ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ, త‌ల్లిదండ్రులు పిల్ల‌లు బ‌డికి పంపుతుండ‌టంతో ప్ర‌భుత్వాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.  ఇక‌, టీచ‌ర్ల‌కు ఇప్ప‌టికే వ్యాక్సిన్‌ను అందించారు.  మిగిలిన కొంత‌మందికి కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.  ఇక…
    • ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు ఆ యువ‌కుడు పాద‌యాత్ర‌… ఎందుకంటే…
      #Top Story

      ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు ఆ యువ‌కుడు పాద‌యాత్ర‌… ఎందుకంటే…

      పాకిస్తాన్‌లో మ‌త‌మార్పిడులు స‌హ‌జం.  అక్క‌డ ఇత‌ర మ‌తస్థుల‌ను ఇస్లామ్ మతంలోకి బ‌ల‌వంతంగా మారుస్తుంటారు.  అయితే, హిందువులు అధికంగా ఉన్న భార‌త దేశంలో కూడా మ‌త‌మార్పిడిలు జ‌రుగుతున్నాయి.  దీనికోసం ప్ర‌లోభాల‌కు గురిచేస్తున్నారు.  ఇలాంటి వారిని ఇప్ప‌టికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  ఇలాంటి జాబితాలో మీర‌ట్‌కు చెందిన ప్ర‌వీణ్ కుమార్ అనే వ్య‌క్తి కూడా ఉన్నాడు.  ప్ర‌వీణ్ కుమార్ పేరు మ‌తం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్ల‌డంతో ఏటీఎస్ పోలీసులు అత‌డిని విచార‌ణ జరిపారు.  ఎటీఎస్…
    • నదిలో వేల కొల‌ది గుడ్లు…షాకైన గ్రామస్తులు…
      #Top Story

      నదిలో వేల కొల‌ది గుడ్లు…షాకైన గ్రామస్తులు…

      భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జ‌రుగుతూనే ఉన్నాయి.  ఎక్క‌డ ఎలాంటి విచిత్రాలు జ‌రుగుతాయో ఎవ‌రికీ తెలియ‌దు.  వింత‌లూ, విశేషాలు కామ‌న్‌.  అయితే, కొన్ని వింత‌లు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  ఇలాంటి వింతైన సంఘ‌ట‌న ఒక‌టి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌ర్దోయి జిల్లా హ‌రియావా గ్రామంలోని శార‌దాన‌ది ఉన్న‌ట్టుండి గుడ్ల‌న‌దిలా మారిపోయింది.  వేలాది గుడ్లు న‌దిలో తేలాడుతూ క‌నిపించాయి.  దీంతో హ‌రియావా గ్రామ‌స్తులు షాక్ అయ్యారు.  ఒక్క‌సారిగా న‌దిలో…
    ←1…128129130131132133→

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions