Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uttar Pradesh

Uttar Pradesh News

    • భారత వాతావరణశాఖ హెచ్చరిక.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
      #జాతీయం

      భారత వాతావరణశాఖ హెచ్చరిక.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

      తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు…
    • ఘోర ప్రమాదం.. 18 మంది స్పాట్‌లోనే మృతి
      #Top Story

      ఘోర ప్రమాదం.. 18 మంది స్పాట్‌లోనే మృతి

      అక్కడికక్కడే 18 మంది మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో లక్నో – అయోధ్య హైవేపై మంగళవారం అర్ధరాత్రి డబుల్‌ డెక్కర్‌, బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో.. స్పాట్‌లోనే 18 మంది మృతిచెందగా.. మరో 15 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.. పంజాబ్‌లోని లూధియానా నుంచి ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీహార్‌ వెళ్తుంది.. అయితే.. బారాబంకి రామ్‌స్నెహిఘాట్ కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారిపై బస్సు నిలపివేశారు..…
    • ఇక‌పై ఆ రాష్ట్రంలో ఫ్రీ వైఫై…
      #Top Story

      ఇక‌పై ఆ రాష్ట్రంలో ఫ్రీ వైఫై…

      ఇంట‌ర్నెట్ లేని ప్ర‌పంచాన్ని ఇప్పుడు ఊహించ‌డం క‌ష్ట‌మే.  చ‌దువున్నా లేక‌పోయినా ఇంట‌ర్నెట్ మాత్రం కావాలి.  లేదంటే ప్ర‌పంచం ముందుకు క‌ద‌ల‌ని ప‌రిస్థితి.  ఒక‌ప్పుడు ఇంట‌ర్నెట్ అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారం.  కానీ, ఇప్పుడు అదే ఇంట‌ర్నెట్ అత్యంత చౌక‌గా దొరుకుతున్న‌ది.  చాలా ప్రాంతాల్లో ప్ర‌భుత్వాలు ఫ్రీ వైఫై అందిస్తున్నాయి.  రైల్వే స్టేష‌న్‌, బ‌స్టాండ్ వంటి ప్రాంతాల్లో ఫ్రీ వైఫై అందిస్తుంటారు. కేవ‌లం రైల్వే స్టేష‌న్లు వంటి ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా వైఫై అందించేందుకు యూపీ స‌ర్కార్…
    • యూపీలో దారుణంః భారీ వ‌ర్షం..పిడుగులు… 18 మంది మృతి…
      #Top Story

      యూపీలో దారుణంః భారీ వ‌ర్షం..పిడుగులు… 18 మంది మృతి…

      దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  దక్షిణాదిన కేర‌ళ‌, తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  గ‌త రెండు రోజులుగా విస్తారంగా వాన‌లు కురుస్తుండ‌టంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  అటు ఉత్త‌రాదిన వ‌ర్షాలు దుమ్మురేపుతున్నాయి.  యూపీ, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల‌తో పాటుగా పిడుగులు ప‌డ్డాయి.   Read: బ్రేకప్ తర్వాత బీచ్ లో మెహ్రీన్.. కొత్త ఉత్సాహం యూపీలో భారీ వ‌ర్షంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు ప‌డ‌టంతో 18 మంది మృతి…
    • అయోధ్యలో ఘోర ప్రమాదం.. సరయునదిలో మునిగిపోయిన 15 మంది..
      #జాతీయం

      అయోధ్యలో ఘోర ప్రమాదం.. సరయునదిలో మునిగిపోయిన 15 మంది..

      ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మునిగిపోయారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. గుప్తార్‌ ఘాట్‌లో వద్ద స్నానాలు వెళ్లిన సమయంలో… వారంతా నీట మునిగిపోయారు. ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. రక్షించిన వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులంతా ఆగ్రాలోని…
    • ప్రియాంక నాయకత్వంపై యూపీ కాంగ్రెస్ ధీమా… వచ్చే ఎన్నికల్లో…
      #Top Story

      ప్రియాంక నాయకత్వంపై యూపీ కాంగ్రెస్ ధీమా… వచ్చే ఎన్నికల్లో…

      వ‌చ్చే ఏడాది యూపీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ పార్టీ స‌న్నాహాలు చేస్తున్న‌ది.  ఇప్ప‌టికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, యూపీలో ఎలాగైనా గెలిచి తిరిగి ప‌ట్టు సాధించాలని చూస్తున్నది. యోగి స‌ర్కార్ వైఫ‌ల్యాలు, క‌రోనా స‌మ‌యంలో స‌ర్కార్ చేసిన త‌ప్పులు, ప్ర‌జ‌లు ప‌డిన ఇబ్బందులు అన్నింటిని ప్ర‌చారాస్త్రాలుగా వాడుకోవాల‌ని చూస్తున్న‌ది.  యూపీ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ యాక్టీవ్ గా ఉండ‌టంతో ఆమెపై రాష్ట్ర‌నాయ‌క‌త్వం బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్న‌ది.…
    • యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
      #జాతీయం

      యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

      వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.. కానీ, ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు కాకరేపుతున్నాయి.. తాజాగా.. కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌ వాది పార్టీని టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్‌ స్వరూప్‌ శుక్లా.. ఇస్లామిక్ ఉగ్రవాదులతో స్నేహం నెరుపుతాయ‌ని కాంగ్రెస్, ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన ఆయన.. పేద‌ల‌కు డ‌బ్బు ఆశ చూపి మ‌ద‌ర్సాలు మ‌త మార్పిళ్లకు పాల్పడుతున్నాయ‌ని ఫైర్ అయ్యారు.. ముస్లిం దేశాల నుంచి నేరుగా మ‌తం మారిన పేద‌ల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ…
    • ఎండ్లబండిపై పెళ్లి బృందం… సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…
      #Top Story

      ఎండ్లబండిపై పెళ్లి బృందం… సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…

      దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి.  ఇప్ప‌టికే అనేక ప్రాంతాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర వంద రూపాయ‌లు దాటిపోయింది.  పెట్రోల్‌ధ‌ర‌ల‌కు భ‌య‌ప‌డి వాహ‌నాల‌ను బ‌య‌ట‌కు తేవ‌డంలేదు.  కొంత‌మంది ప‌బ్లిక్ వాహ‌నాల‌ను వినియోగిస్తుంటే, మ‌రికొంద‌రు సంప్ర‌దాయ వాహ‌నాల‌ను వినియోగిస్తున్నారు.  గ‌తంలో ఎలాగైతే ర‌వాణాకోసం ఎడ్ల బండ్ల‌ను వినియోగించేవారో, ఇప్పుడు కొన్ని చోట్ల వాటిని తిరిగి వినియోగించ‌డం మొద‌లుపెట్టారు.  ఒక‌ప్పుడు పెళ్లిళ్ల‌కు ఇలాంటి ఎడ్ల‌బండిమీద‌నే వెళ్లేవారు.  పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో మ‌ర‌లా ఎడ్ల‌బండివైపు చూస్తున్నారు. Read: ‘తలైవి’కి తమిళంలో…
    • ప్ర‌ధాని మోడీతో సీఎం యోగి కీల‌క మంత‌నాలు..
      #జాతీయం

      ప్ర‌ధాని మోడీతో సీఎం యోగి కీల‌క మంత‌నాలు..

      ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షాను క‌లిసిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో స‌మావేశం అయ్యారు.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.. ఎన్నిక‌ల వ్యూహాల‌పై చ‌ర్చిస్తూనే.. కేబినెట్‌లో మార్పులు చేర్పుల‌పై కూడా మంత‌నాలు జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది.. రెండు రోజుల పర్యటన కోసం.. నిన్న ఢిల్లీ చేరుకున్న యోగి.. ప్రధాని మోడీతో స‌మావేశం త‌ర్వాత‌.. బీజేపీ…
    • తెలకపల్లి రవి: బీజేపీకి యూపీ సవాల్.. జాతీయ నేతల ప్రదక్షిణలు
      #Off The Record

      తెలకపల్లి రవి: బీజేపీకి యూపీ సవాల్.. జాతీయ నేతల ప్రదక్షిణలు

      ఇటీవల అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోనూ అస్సాం నిలబెట్టుకోవడం తప్ప మరెక్కడా గెలవలేకపోవడం, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌పై ఎంతగా కేంద్రీకరించినా మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడం బిజెపి దూకుడుకు పగ్గాలు వేసింది. ఇదే సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా విస్తరించడం, వాక్సిన్‌ సరఫరాలో తీవ్ర కొరత కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి కారణమైనాయి. మోడీ పాలన ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్న బిజెపి ఆలోచనలు అమలు కాకపోగా…
    ←1…129130131132133→

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions