ఉత్తరప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ యువకుడు పాదయాత్ర… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్లో మతమార్పిడులు సహజం. అక్కడ ఇతర మతస్థులను ఇస్లామ్ మతంలోకి బలవంతంగా మారుస్తుంటారు. అయితే, హిందువులు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా మతమార్పిడిలు జరుగుతున్నాయి. దీనికోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జాబితాలో మీరట్కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ పేరు మతం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్లోకి వెళ్లడంతో ఏటీఎస్ పోలీసులు అతడిని విచారణ జరిపారు. ఎటీఎస్ అధికారులు అతనికి క్లీన్చీట్ ఇచ్చారు. అయినప్పటికీ సామాజికంగా ప్రవీణ్ కుమార్ బహిష్కరణకు గురయ్యారు. తనతో పాటుగా తన కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఉత్తర ప్రదేశ్లోని షీతల్ ఖెడా గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ను ఎటీఎస్ పోలీసులు ప్రశ్నించి వదిలేశారు.
Read: రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!
Also Read
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
అయితే గ్రామస్తులు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది. తప్పుగా అర్ధం చేసుకుంది. అతడిని, అతడి కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేశారు. ఉగ్రవాది అని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని చెప్పి గోడలపై రాశారు. దీంతో తన సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపించాలని కోరుతూ షీతల్ ఖేడా గ్రామం నుంచి సుప్రీం కోర్టు వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎండను, వర్షాన్ని లెక్కచేయకుండా ప్రవీణ్ కుమార్ 200 కిలోమీటర్ల దూరాన్ని 11 రోజుల పాటు నడిచి గమ్యస్థానానికి చేరుకున్నారు. తన సమస్యకు సంబందించిన అభ్యర్ధనను కోర్టుకు సమర్పించాడు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!