ఎయిర్ అరేబియాలో అరుదైన దృశ్యం… ముగ్గురితోనే ప్రయాణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు అరకొరగా సాగుతున్నాయి. అనేక దేశాలు అంతర్జాతీయ సర్వీసులపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఇండియా- యూఏఈ మధ్య విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. కరోనా కొంత మేర తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా విమాన సర్వీసులను పునరుద్ధరించలేదు. అయితే, ఆగస్టు 5 వ తేదీన ఎయిర్ అరేబియా విమానంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కోసం షార్జా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విమానం వచ్చింది. ఆ విమానంలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి షార్జాకు వెళ్లారు. కరోనా కారణంగా యూఏఈ లో వైద్యుల కొరత ఏర్పడింది. తెలంగాణకు చెందిన డాక్టర్ హర్షత ఇస్మాయిల్ హెల్త్ గ్రూస్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్నారు. లాంగ్టర్మ్ గోల్డ్ వీసా లేదని చెప్పి డాక్టర్ హర్షిత ఫ్యామిలీని ఆగస్టు 3 వ తేదీన వెనక్కి పంపారు. అయితే, వైద్యుల కొరత కారణంగా వీరిని ఆగస్ట్ 5 వ తేదీన ప్రత్యేక విమానంలో తిరిగి యూఏఈకి తీసుకెళ్లారు.
Read: ‘భళా తందనాన’… మళ్ళీ మొదలైంది!
Also Read
- Tags
- Air Arabia
- hyderabad
- NRI
- plane
- Sharjah
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!