ఎయిర్ అరేబియాలో అరుదైన దృశ్యం… ముగ్గురితోనే ప్రయాణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు అరకొరగా సాగుతున్నాయి. అనేక దేశాలు అంతర్జాతీయ సర్వీసులపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఇండియా- యూఏఈ మధ్య విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. కరోనా కొంత మేర తగ్గినప్పటికీ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా విమాన సర్వీసులను పునరుద్ధరించలేదు. అయితే, ఆగస్టు 5 వ తేదీన ఎయిర్ అరేబియా విమానంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కోసం షార్జా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విమానం వచ్చింది. ఆ విమానంలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి షార్జాకు వెళ్లారు. కరోనా కారణంగా యూఏఈ లో వైద్యుల కొరత ఏర్పడింది. తెలంగాణకు చెందిన డాక్టర్ హర్షత ఇస్మాయిల్ హెల్త్ గ్రూస్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్నారు. లాంగ్టర్మ్ గోల్డ్ వీసా లేదని చెప్పి డాక్టర్ హర్షిత ఫ్యామిలీని ఆగస్టు 3 వ తేదీన వెనక్కి పంపారు. అయితే, వైద్యుల కొరత కారణంగా వీరిని ఆగస్ట్ 5 వ తేదీన ప్రత్యేక విమానంలో తిరిగి యూఏఈకి తీసుకెళ్లారు.
Read: ‘భళా తందనాన’… మళ్ళీ మొదలైంది!
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
- Tags
- Air Arabia
- hyderabad
- NRI
- plane
- Sharjah
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..