పవన్పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.! జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం భావిస్తోందన్నారు. పవన్ కల్యాణ్ అందలం ఎక్కితే బాగుంటుందని కాపు కులంలోని యువత, పెద్దలు అభిప్రాయ పడుతున్నారు… కానీ, పొత్తు నిర్ణయాలతో పార్టీని అధః పాతాళంలోకి తొక్కేసారని అంతా భావిస్తున్నారని పేర్కొన్నారు.. గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి…
హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది షాలిని పాండే. తన తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గినా .. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.
శ్రియా శరన్… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందరి స్టార్ హీరో ల సరసన నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాల లో కూడా నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం కొన్ని సినిమాల లో నటిస్తూ ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరూ హీరోల తో కలిసి నటించిన ఈ…
హార్ట్ ఎటాక్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ అదా శర్మ.మొదటి సినిమా తోనే ఫెయిల్యూర్ ను రుచి చూసినా కూడా అదృష్టం కొద్ది సినిమా ఇండస్ట్రీలోనే ఆమె కొనసాగుతూ ఉంది.గత కొన్ని సంవత్సరాలుగా అదా శర్మ కొన్ని చిన్న సినిమా ల్లో నటిస్తోంది. కొన్ని ఐటం సాంగ్స్ లో కూడా అలరించింది. కానీ ఇప్పటి వరకు ఈమె ఎన్ని సినిమాలు చేసిన కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు..…
రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..! ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కలిగినవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వచ్చే నెల నుంచి రాగులను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.. రాయలసీమలోని కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ తెలిపారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల…