గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహరాజా రవితేజ ‘క్రాక్’ మూవీ యాభై శాతం ఆక్యుపెన్సీలో సైతం చక్కని విజయాన్ని అందుకుంది. అతని అభిమానులతో పాటు నిర్మాతల్లోనూ కొత్త ఆశలు రేపింది. దాంతో రవితేజతో సినిమాలు తీసేందుకు నిర్మాతలంతా క్యూ కట్టారు. ఇప్పుడు ఏకంగా ఐదారు సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… గత యేడాది విడుదల కావాల్సిన రవితేజ ‘ఖిలాడి’ మూవీని దర్శకుడు రమేశ్ వర్మ, నిర్మాత కోనేరు…
దివంగత గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు జాలువారాయి. ప్రేక్షకులను ప్రభావితం చేసే పాట రాయాలంటే సీతారామశాస్త్రిని మించిన ఆప్షన్ మరొకటి లేదనేది చిత్రసీమలోని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన, ప్రభావవంతమైన పాటలు అందించారు. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ‘పక్కా కమర్షియల్’లో ఉండటం విశేషం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో…
శర్వానంద్ ఏ ఒక్క జానర్కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతను ‘ఒకే ఒక జీవితం’ మూవీలో చేస్తున్నాడు. అందులో శర్వా తల్లిగా అమల నటిస్తుంటే, రీతువర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న మరో సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ విడుదల తేదీ కన్ ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ వాయిదా పడటంతో అదే రోజున శర్వానంద్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 25 న ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ‘భీమ్లా నాయక్’…
యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్లుక్, టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అలాగే ఇటీవల ఈ సినిమా కోసం శ్రీయా ఘోషల్ పాడిన ‘పో పోవే…’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ‘ఇంటి నెం. 13’ చిత్రంలోని మరో…
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. మహేష్ దర్శకత్వంలో సి. పుట్టస్వామి ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ ట్రైలర్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”ఈ ‘రియల్ దండుపాళ్యం’లో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే…
మాళవిక మోహనన్.. ‘మాస్టర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల విందు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎలా వలలో వేసుకోవాలో ఈ భామకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఇటీవల పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవుతుంది. నార్మల్ గానే అమ్మడు…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. వోడ్కా మత్తులో ఆర్జీవి చేసే రచ్చ గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు. అమ్మాయిలు, వివాదాలు ఆర్జీవీ కి కొత్తేమి కాదు. ఎదురుగా ఎవరున్నా… ఆ ప్రదేశం ఏదైనా వర్మ చేసేది చేసేస్తాడు. ఇటీవల ఎక్కువగా పబ్ లో పార్టీలు చేస్తూ.. హీరోయిన్లను మత్తులో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవరిస్తూ అందరి చేత విమర్శలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే అపోలో వైద్యులు నిత్యం ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని, జ్వరం పూర్తిగా తగ్గినట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. వైద్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు ఉపాసన…
జస్ట్ ఆర్డినరి బ్యానర్ లో అనసూయ , విరాజ్ అశ్విన్ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం గత ఏడాది విడుదలై చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెండో సినిమా రాబోతోంది. జస్ట్ ఆర్డినరి బ్యానర్ పై రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.…