Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Terrorists

Terrorists News

    • బ్రేకింగ్‌ : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు, జవాన్‌కు గాయాలు..
      #Top Story

      బ్రేకింగ్‌ : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు, జవాన్‌కు గాయాలు..

      ఇటీవల జమ్మూకాశ్మీర్‌ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్‌ జిల్లా మెంధార్‌ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్‌…
    • మ‌ణిపూర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు… ఐదుగురు మ‌ర‌ణం…
      #Top Story

      మ‌ణిపూర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు… ఐదుగురు మ‌ర‌ణం…

      దేశంలో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు.  జ‌మ్మూకాశ్మీర్‌లో గ‌త కొన్ని రోజులుగా ఉగ్ర‌వాదులు పంజా విసురుతున్నారు.  గ‌తంలో సైనికుల‌ను టార్గెట్ చేసుకొని దాడులు జ‌రిపే ఉగ్ర‌వాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.  ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్ల‌పై దాడులు పెరిగిపోతున్నాయి.  ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మ‌ణిపూర్‌లోనూ ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమం సృష్టిస్తున్నారు.  మ‌ణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.  ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అమాయ‌క పౌరులు మృతి చెందారు.  దీంతో…
    • రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు జవాళ్ల వీర మరణం
      #జాతీయం

      రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు జవాళ్ల వీర మరణం

      జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్‌ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.
    • భార‌త్‌లో దాడులకు ఉగ్ర‌వాద సంస్థ‌లు కుట్ర‌లు చేస్తున్నాయా?
      #Top Story

      భార‌త్‌లో దాడులకు ఉగ్ర‌వాద సంస్థ‌లు కుట్ర‌లు చేస్తున్నాయా?

      భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల్లో ఉగ్ర‌వాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నార‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చిరించాయి. భార‌త్‌లోని చొర‌బ‌డేందుకు 40మంది ఆఫ్ఘ‌న్ ఉగ్ర‌వాదులు ప‌న్నాగం ప‌న్నుతున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను హెచ్చ‌రించాయి.  పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మ‌ద్ధ‌తుతో భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని హెచ్చిరించాయి.  జ‌మ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని నిఘా సంస్థ‌లు హెచ్చ‌రించ‌డంతో భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  దేశంలో రాబోయే పండ‌గ రోజుల్లో దాడులు చేసేందుకు ప‌న్నాగం ప‌న్నుతున్నట్టు…
    • తాలిబ‌న్ల విజ‌యం వారికి మ‌రింత బ‌లాన్నిస్తుందా…?
      #Top Story

      తాలిబ‌న్ల విజ‌యం వారికి మ‌రింత బ‌లాన్నిస్తుందా…?

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్లు రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు.  1996 నుంచి 2001 వ‌ర‌కు తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌లో అరాచ‌క పాల‌న సృష్టించారు.  ఈ పాల‌న త‌రువాత, అమెరికా ద‌ళాలు ఆఫ్ఘ‌న్‌లోని ముష్క‌రుల‌పై దాడులు చేసి తాలిబ‌న్ల‌ను త‌రిమికొట్టి ప్ర‌జాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు.  20 ఏళ్ల‌పాటు అమెరికా, నాటో ద‌ళాలు అక్క‌డే ఉన్నాయి.  2021 ఆగ‌స్టు 31 వ‌ర‌కు పూర్తిగా అమెరిక‌న్ ద‌ళాలు ఆఫ్ఘ‌న్‌ను వ‌ద‌లి వెళ్లిపోయాయి.  దీంతో మ‌రోసారి తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నారు. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు…
    • పుల్వామాలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌…ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం…
      #Top Story

      పుల్వామాలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌…ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం…

      పుల్వామాలో ఈ ఉద‌యం భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.  ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం అయ్యారు.  పుల్వామాలోని జిల్లా ఆసుప‌త్రి స‌మీపంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే ప‌క్కాస‌మాచారంతో ఇండియ‌న్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ క‌లిసి జాయింట్ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించాయి.  ఉగ్ర‌వాదుల కోసం సెర్చ్ చేస్తుండగా పాక్ కు చెందిన ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాదులు సైన్యంపై కాల్పులు జ‌రిపారు.  సైన్యం ఎదురుకాల్పులు జ‌రిపగా ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.  ప్ర‌స్తుతం పుల్వామాలో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మార‌డంతో క‌ర్ఫ్యూను విధించారు.  ఇండియ‌న్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు…
    • డ్రోన్ దాడుల వెనుక పాక్ హ‌స్తం…బ‌య‌ట‌ప‌డుతున్న నిజం…
      #Top Story

      డ్రోన్ దాడుల వెనుక పాక్ హ‌స్తం…బ‌య‌ట‌ప‌డుతున్న నిజం…

      జూన్ 27 వ తేదీన డ్రోన్ స‌హాయంతో భార‌త వైమానిక స్థావ‌రంపై దాడులు చేశారు ముష్క‌రులు.   డ్రోన్‌ల నుంచి తెలిక‌పాటి ఐఈడి బాంబులు జార‌విడిచిన ఘ‌ట‌న‌లో వైమానిక స్థావ‌రం పైక‌ప్పు దెబ్బ‌తిన్న‌ది.  కానీ, వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆర్మీ సిబ్బంది డ్రోల్‌ల‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో తప్పించుకుపోయాయి.  అయితే, ఆ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  డ్రోన్ క‌ద‌లిక‌ల‌పైన దృష్టిసారించింది.  ఇక ఈ డ్రోన్‌ల నుంచి జార‌విడిచిన ప్రెజ‌ర్ ప్యూజులు ఉన్న‌ట్టుగా గుర్తించారు.  ఈ ప్యూజుల‌ను…
    • ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష‌
      #జాతీయం

      ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష‌

      ముంబైలోని ఎన్ఐఏ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ప‌దేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఉగ్ర‌వాదులు.. హిందూ నేతలు, జ‌ర్న‌లిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ ర‌చ‌న చేశార‌ని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్ర‌లు కూడా చేసిన‌ట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన…
    • జమ్మూకాశ్మీర్‌ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు : నలుగురు మృతి
      #జాతీయం

      జమ్మూకాశ్మీర్‌ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు : నలుగురు మృతి

      జమ్మూకాశ్మీర్ కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. ముఖ్యంగా భద్రత దళాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ లో సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. మరో పోలీసు, ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా…
    ←1…111213

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions