Home
Team India
Team India News
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
S Sreesanth Tihar Jail Experience: భారత క్రికెట్ చరిత్రలో రెండు ఐసీసీ ప్రపంచకప్లు గెలిచిన అరుదైన ఆటగాళ్లలో మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ ఒకరు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్న శ్రీశాంత్.. తన కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలను అందుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మాజీ డేంజర్ ఓపెనర్ మాథ్యూ హెడెన్ను కూడా మొదటి ఓవర్లో పరుగులు చేయనివ్వలేదు. అంతటి గొప్ప పేసర్ శ్రీశాంత్ కెరీర్… -
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ప్రయోగాత్మకంగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలి మూడో స్థానంలో బ్యాటింగ్కు రావడం, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా పంపించడం పట్ల మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ నిర్ణయం భవిష్యత్తులో జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో… -
Smriti Mandhana: నేను బాగా ఆడలేదు.. ఆమె ఆటకు ఫిదా అయ్యా.. స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు!
Smriti Mandhana Interview: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్పై భారత మహిళల జట్టు 95 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం హెడింగ్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి భారత… -
Team India: బ్లూ జెర్సీ జోరు.. ఒకే రోజులో ట్రిపుల్ విక్టరీతో భారత్ సంచలనం.!
Team India: జూన్ 17, 2026 భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది. ఒకే రోజులో భారత పురుషుల జట్టు, మహిళల జట్టు, అలాగే ఇండియా ‘A’ జట్టు వేరు వేరు మ్యాచ్ల్లో అద్భుత విజయాలు నమోదు చేశాయి. మూడు జట్లు, మూడు వేర్వేరు ప్రత్యర్థులు, కానీ ఫలితం మాత్రం ఒక్కటే.. అదే భారత్ విజయం. అఫ్గానిస్థాన్పై పురుషుల జట్టు: భారత పురుషుల జట్టు అఫ్గానిస్థాన్పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 154… -
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
Historical Wednesday in Indian Cricket: భారత క్రికెట్ చరిత్రలో ఈరోజు (జూన్ 17) ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. క్రికెట్ అభిమానులకు ఉదయం నుంచి రాత్రి వరకు నాన్స్టాప్ వినోదం అందించేందుకు మూడు భారత జట్లు మైదానంలోకి దిగుతున్నాయి. ఇండియా-ఎ జట్టు, పురుషుల సీనియర్ జట్టు, భారత మహిళల జట్టు ఒకే రోజు వేర్వేరు టోర్నీల్లో మ్యాచ్లు ఆడనున్నాయి. దాదాపు 12 గంటల పాటు వరుసగా క్రికెట్ మ్యాచ్లు ఉండటంతో.. ఈ బుధవారం అభిమానులకు అసలైన… -
T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచ కప్లో భాగంగా బుధవారం లీడ్స్ మైదానంలో జరగబోయే గ్రూప్-ఎ రెండో మ్యాచ్లో భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయం సాధించి టీమిండియా మంచి ఊపులో ఉన్నప్పటికీ, జట్టులో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. రాబోయే మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉన్నందున, నెదర్లాండ్స్తో జరిగే ఈ మ్యాచ్ను భారత్ తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశంగా… -
NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
భారత యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల తన బౌలింగ్, రనప్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అఫ్గానిస్థాన్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఆయన అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నారు. అయినప్పటికీ, బౌలింగ్ విభాగంలో తాను ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉందని ఈ యువ ఆటగాడు భావిస్తున్నారు. ధర్మశాలలో వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో నితీష్ రెడ్డి 4 ఓవర్లలో 31 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు… -
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Shubman Gill: నిన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.… -
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్… -
Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
Rohit Sharma Run Out: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా శనివారం (జూన్ 13) జరిగిన తొలి వన్డే మ్యాచ్ కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టీమిండియా ముందు 195 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ ఎంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును…
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!