యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన వారిలో వైవా హర్ష కూడా ఒకరు.. తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ కమేడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్నో సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ నటిస్తూ వస్తున్నాడు.. ఇటీవల సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. టైటిల్ రోల్ లో నటించిన హర్ష అదిరిపోయే పెర్ఫార్మ
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (హర్ష చెముడు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హర్ష సినిమాల్లో కమెడియన్గా మరియు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా వైవా హర్ష హీరోగా నటించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాలో హీరోయిన్గా దివ్య శ్రీప
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగ
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగ
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగ
ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ �
Chiranjeevi: ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజ�
Sundaram Master: మాస్ మహారాజా రవితేజ.. ఒకపక్క హీరోగా బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను నిర్మించి.. తన సినిమాలకే కాకుండా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ నుంచి మట్టి కుస్తీ, ఛాంగురే బంగారు రాజా వంటి స�
మాస్ మహారాజ్ రవితేజ నిర్మాత గా మారిన విషయం అందరికి తెలిసిందే. దీని కోసం అతడు ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను కూడా స్థాపించాడు.తన ప్రతి సినిమా కు కూడా ఈ బ్యానర్ ను సహ-నిర్మాత గా అయితే యాడ్ చేస్తున్నాడు. మరోవైపు ఓ కొత్త టీమ్ ను కూడా ఆయన పెట్టుకున్నట్లు సమాచారం..వాళ్లు రక రకాల కథలు విని, అందులోంచి మంచి