Puspa 2 Movie Event: కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. భారతదేశంలోని సినీ పరిశ్రమలు ఎంతో ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా చాలా జోరుగా సాగుతున్నాయి. మరోవైపు సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు మూవీ మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా నుండి వచ్చిన పాటలు హల్చల్…
పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భరతనాట్యం చేస్తున్న ఇద్దరు బాలికల వెనుక ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు కెమెరా ముందు క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. వారితో పాటు అమ్మాయిల వెనక నిలబడి ఉన్న ఏనుగు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కేవలం మనుషులు మాత్రమే సంగీతాన్ని ఆస్వాధించడం కాదు.. పెంపుడు జంతువులు కూడా సంగీతాన్ని ఆస్వాధిస్తాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
Social Media: చిన్న పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఈరోజు (బుధవారం) ఆమోదం తెలిపింది.
దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
Space Out Competition: ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు, డిజిటల్ పరికరాలకు అతుక్కుపోతున్న ప్రస్తుత ప్రపంచంలో దక్షిణ కొరియా ప్రజలు మొబైల్ వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. దీనిని ‘స్పేస్ అవుట్’ అని పిలుస్తారు. ఇక ఈ కార్యక్రమం కోసం పోటీలో పాల్గొనే పోటీదారులు 90 నిమిషాల పాటు ఏమీ చేయనవసరం లేదు. అవును, ఎలాంటి సంభాషణ అవసరం లేదు. కదలాల్సిన అవసరం లేదు.…
Lavu Krishna Devarayalu : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఏపీ విభజన అంశాల్లో కొన్ని పూర్తయ్యాయు, ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. 10 ఏళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కోరానని, కడప స్టీల్ ఫ్యాక్టరీ…
Women Kidnap On Road: రాజస్థాన్ లోని బలోత్రాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. శుక్రవారం సాయంత్రం పచ్చపద్ర రోడ్డులోని పృథ్వీరాజ్ ధర్మకాంత సమీపంలో ఓ మహిళను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో నుంచి బలవంతంగా లాగి తమ కారులో ఎక్కించుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్నవారు కెమెరాలో రికార్డ్ చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డుపక్కన స్కార్పియో కారు ఆగడం, అందులో నుంచి కొందరు వ్యక్తులు వచ్చి…
Helicopter For Bride: మనం పెళ్లిళ్లలో చాలారకాల వీడ్కోలు చూసి ఉంటాము. కానీ, ఆడంబరమైన పెళ్లి తర్వాత ఎప్పటికీ గుర్తుండిపోయే వీడ్కోలు ఒకటి తాజాగా జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని రుస్తాంపూర్ గ్రామంలో ఒక రైతు తండ్రి హెలికాప్టర్లో తన కుమార్తె వధువుకు వీడ్కోలు పలికాడు. ఇందులో విశేషమేమిటంటే.. వధువు తల్లి ఇంటి నుంచి అత్తమామల ఇంటికి దూరం కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే. ఇందుకోసం వరుడి తండ్రి సుమారు ఎనిమిది లక్షల…