Robotic Elephant: మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్
- కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి
- రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన బాలీవుడ్ స్టార్ కపుల్
- వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robotic Elephant Donated by Shilpa Shetty and Raj Kundra couple: బాలీవుడ్ నటి శిల్పా షెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని రాంభాపురి మఠానికి ఒక రోబోటిక్ ఏనుగును దానం చేశారు. ఈ రోబోటిక్ ఏనుగు మఠంలోని భక్తులకు సేవలందించడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం స్థానికంగా పెద్ద ఎత్తున జరగడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోబోటిక్ ఏనుగు గుడి కార్యక్రమాలకు, పవిత్ర ప్రాంతాలకు సమీపానికి వెళ్లి భక్తులకు అభివాదాలు చెప్పడం వంటి పనులను చేయగలిగే సదుపాయాలను కలిగి ఉంది.
Also Read: Wife Murdered Husband: పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను హత్య చేసిన భార్య.. అసలెందుకు ఇలా
Also Read
శిల్పా షెట్టి, రాజ్ కుంద్రా దంపతుల నిర్ణయంతో మఠానికి ఈ రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ దానంతో వారు భక్తులకు సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించే ప్రతిపాదనలో తమ వంతు పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఇకపోతే, ఈ మధ్యన ఆలయాలకు నిజమైన ఏనుగులకు బదులుగా రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని యెడియూర్ లోని సిద్ధలింగేశ్వరాలయంలో కూడా ఈ రోబోటిక్ ఏనుగు ఉంది. కొందరు ఏనుగులను దానం చేయాలనుకున్నవారు ఆలయాలకు నిజమైన ఏనుగులను బదులు ఈ రోబోటిక్ ఏనుగులను విరాళంగా ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటిని ఉపయోగించడం ద్వారా పెద్ద కార్యక్రమాలలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా జరగవు. దింతో ఇప్పుడు శిల్పాశెట్టి దంపతులు కూడా ఇదే పద్దతిని వారు అనుసరించారు.
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..