Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sharmila

Sharmila News

    • జీఓ 317తో ఉపాధ్యాయుడిని బలి తీసుకున్న కేసీఆర్‌: షర్మిల
      #తెలంగాణ

      జీఓ 317తో ఉపాధ్యాయుడిని బలి తీసుకున్న కేసీఆర్‌: షర్మిల

      టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్‌ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులు చనిపోతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని ఆరోపించారు. జీఓ 317 యమపాశంతో ఓ ఉపాధ్యాయుడిని బలి తీసుకున్నారని, 317 జీఓ వల్ల ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారన్నారు. రైతుల చావులు మారుమోగుతున్న తెలంగాణలో మరో మరణ మృదంగానికి తెరలేపాడు దొర. Read Also:సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలి: కేటీఆర్‌ సీనియారిటీ చిచ్చు పెట్టి…
    • ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్‌
      #తెలంగాణ

      ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్‌

      రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని… బీజేపీ, టీఆర్ఎస్ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో బడా మోదీ, రాష్ట్రంలో…
    • రైతులను చంపుతూ ధర్నాలు చేయడం సిగ్గు చేటు: షర్మిల
      #తెలంగాణ

      రైతులను చంపుతూ ధర్నాలు చేయడం సిగ్గు చేటు: షర్మిల

      తెలంగాణ రైతులు బాజాప్తాగా వ‌రి వేయండ‌ని వైఎస్ ష‌ర్మిల అన్నారు. రైతు ఆవేద‌న యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం ఎడ్లూర్ ఎల్లారెడ్డిలో పర్యటించారు వైఎస్ ష‌ర్మిల‌. వడ్లు కొనకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు మున్నారు యాదయ్య కుటుంబాన్ని ఈ సంద‌ర్భంగా షర్మిల పరామర్శించారు. ఈ రైతు మరణానికి ప్రభుత్వమే కారణమ‌ని.. .ఓ వైపు రైతులను చంపుకుంటూ,మరోవైపు ధర్నాలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి చావు డ‌ప్పు కొట్టాలని… వరి వేసుకోవ‌డం…
    • రాష్ట్రానికి కేసీఆర్‌ ఏం చేశారు: షర్మిళ
      #తెలంగాణ

      రాష్ట్రానికి కేసీఆర్‌ ఏం చేశారు: షర్మిళ

      కేసీఆర్‌ రాష్ట్రానికిఏం చేశారో చెప్పాలని పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిళ అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆమె కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఉచిత విద్యంటూ విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను, వడ్డీ లేని రుణాలంటు డ్వాక్రా మహిళలను, రైతులను, రిజర్వేషన్లు పెంచుతానని మూడెకరాల భూమి ఇస్తానని ఎస్సీ ఎస్టీలను, డబుల్ బెడ్రూంలు ఇస్తానని పేదలను మోసం చేశారని ఆమె అన్నారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు…
    • ‘నాన్నకు ప్రేమతో’.. ఒక్కటైన జగన్- షర్మిల
      #Top Story

      ‘నాన్నకు ప్రేమతో’.. ఒక్కటైన జగన్- షర్మిల

      వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు.. కానీ రాజకీయం ఆ అన్నాచెల్లెలును వేరుచేసింది. చెరో రాష్ట్రంలో చెరో దిక్కుగా విడిపోయారు. చెల్లెలి కోరిక అన్నకు నచ్చలేదు. కానీ రాజకీయ వారసత్వాన్ని చెల్లి కొనసాగించాలనుకుంది.. బంధం దూరమైనా ఆ తండ్రి చూపిన దారి మాత్రం వారిద్దరిని కలిపింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నాడు ఆయన బిడ్డలు వైఎస్ జగన్, షర్మిల కలిసిపోవడం వైఎస్ అభిమానులకు కన్నుల పండువగా మారింది ఈ పరిణామం కంటే ముందు చాలా విషయమే…
    • సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభ
      #Off The Record

      సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభ

      రండి.. మాట్లాడుకుందాం..! పన్నెండేళ్ల తర్వాత నాటి వైఎస్‌ మంత్రివర్గంలో ఉన్నవారికి.. YSతో సన్నిహితంగా మెలిగినవారికి పిలుపులు వెళ్తున్నాయి. రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం అని చెబుతున్నా.. కార్యక్రమం వెనక ఉద్దేశాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్‌ 2న ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక. ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడి వరస బహిరంగసభలు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర. ఇదే టైమ్‌లో 12 ఏళ్ల క్రితం దివంగత…
    • టీఆర్ఎస్ పై ష‌ర్మిల ఫైర్‌…కేసీఆర్ కుటుంబం త‌ప్ప‌…
      #Top Story

      టీఆర్ఎస్ పై ష‌ర్మిల ఫైర్‌…కేసీఆర్ కుటుంబం త‌ప్ప‌…

      కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు.  కేసీఆర్ కుటుంబం త‌ప్ప రాష్ట్ర‌మంతా అప్పుల పాలు అయింద‌ని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అప్పులు చేసింద‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు.  ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నార‌ని అన్నారు.  రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగింద‌ని అన్నారు.  ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఎందుకివ్వ‌లేద‌ని ప్రశ్నించారు.  ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు కాదు, రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని…
    • ఒక్క‌నీటి బొట్టును కూడా వ‌దులుకోం…ష‌ర్మిల…
      #Top Story

      ఒక్క‌నీటి బొట్టును కూడా వ‌దులుకోం…ష‌ర్మిల…

      హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్ వ‌ద్ద ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కోన్నాయి.  లోట‌స్ పాండ్‌లోని సోష‌ల్ మీడియాకు సంబందించిన మీటింగ్ ను ఏర్పాటు చేశారు.  ఈ మీటింగ్ కు ముందు ష‌ర్మిల తెలంగాణ ఒక్క నీటిబొట్టును కూడా వ‌దులుకోద‌ని ట్వీట్ చేశారు.  దీనిపై అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి స‌భ్యులు లోట‌స్‌పాండ్‌ను ముట్ట‌డించేందుకు పెద్దఎత్తున అక్క‌డికి చేరుకున్నారు.  దీంతో ష‌ర్మిల అనుచ‌రులకు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌భ్యుల మ‌ధ్య వివాదం జ‌రిగింది.  ష‌ర్మిల అనుచ‌రులు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి స‌భ్యుల‌ను బూటుకాలితో తన్న‌డంతో వివాదం…
    • లైవ్ః లోట‌స్ పాండ్ లో హైటెన్ష‌న్‌…
      #Top Story

      లైవ్ః లోట‌స్ పాండ్ లో హైటెన్ష‌న్‌…

    • నేడు నల్గొండలో పర్యటించనున్న వైఎస్ షర్మిల…
      #తెలంగాణ

      నేడు నల్గొండలో పర్యటించనున్న వైఎస్ షర్మిల…

      నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనుంది. పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు గడ్డలో సలీం కుటుంబానికి పరామర్శించనున్నారు. మేడారంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్యా యత్నం చేసిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం హుజుర్ నగర్ లో వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… కోదాడ సమీపంలోని దొండపాడులో మహానేత వైఎస్‌ఆర్‌ గారి అనుచరుడు, కుటుంబ…
    ←1…3456→

తాజావార్తలు

  • Hanumantha Rao Chowdary: టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత..

  • Trump: రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..

  • Trump-UK: హార్ముజ్‌ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్‌సిగ్నల్

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?

ట్రెండింగ్‌

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions