పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే, కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు ఆ నవ దంపతులు.. ఇద్దరు చేతులకు చున్నీ కట్టు�
పొలాలు దున్నుతున్నప్పుడు కొన్ని చోట్ల లంకె బిందెలు బయటపడుతుంటాయి.. పాత ఇళ్లను కూల్చివేసి కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం తవ్వకాలు జరుపుతుంటే పురాతన నాణాలు బయటపడుతుంటాయి.
తమిళనాడుకు చెందిన 10 మంది విద్యార్థులు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ బోట్ను రూపొందించారు. గ్లోబల్ పోటీలో పోటీ చేయడానికి విద్యార్థులు ఈ బోట్ను రూపొందించారు.
GPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది మనిషి సోమరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఏ చిన్న పనికైనా టెక్నాలజీనే ఉపయోగించుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. టెక్నాలజీని, సాంకేతిక పరికరాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా నమ్మి కొంత మంది పర్యాటకులు తమ ప్రాణాలపైక�
Japan: అది 2011 మార్చి 11వ తేది. జపాన్ సముద్ర గర్భంలో భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. కొన్ని వేల మంది చనిపోయారు. మరెందరో గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు చనిపోయిన వారు 20వేల మంది. దాదాపు 4.50 లక్షల మంది ఇండ్లు కోల్పోయని అంచన�
Thief Jumps into Sea : దొంగలు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకునేందుకు చాలా ప్లాన్లే వేస్తుంటారు. కొన్ని సార్లు వాళ్లు వేసే ప్లాన్లు వర్కవుట్ అవుతాయి. కొన్ని సార్లు దొరికి పోయి శిక్షలు అనుభవిస్తుంటారు.
ఈ భూగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు ఆకట్టుకునే విధంగా ఉంటే, మరికొన్ని వింతలు భయపెట్టేవిధంగా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటిగా చెప్పవచ్చు. న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్ సముద్రంలోని 1.2 కిలోమీటర్ల దూరంలో ఓ వింత జంతువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ జంతువున�
దృవప్రాంతాల్లోని మంచు గత దశాబ్దకాలంగా విపరీతంగా కరుగుతున్నది. ముఖ్యంగా గ్రీన్లాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు భారీగా కరుగుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. కర్భర ఉద్గార వాయువులు భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో భూతాపం పెరిగిపోతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. గ్రీ�