తెలుగు చిత్ర పరిశ్రమ లో అగ్ర నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో దగ్గుపాటి సురేష్ కూడా ఒకడు. మూవీ మొఘల్ రామానాయుడు కొడుకు గా వెంకటేష్ లాగ సినీ నటుడు కాకుండా, నిర్మాతగానే కెరీర్ ని సాగిస్తూ వచ్చాడు.అయితే అప్పట్లో రామానాయుడు డేరింగ్ డాషింగ్ నిర్మాత. ఆ రోజుల్లో ఆయన ఎన్టీఆర్ మరియు నాగేశ్వర రావు వంటి వారితో భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఇండస్ట్రీ హిట్స్ కూడా…
టాలీవుడ్ టాప్ నిర్మాత సురేశ్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా. భిన్నమైన కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు.రానా ఇప్పటికే రానానాయుడు వెబ్సిరీస్తో ఓటీటీలోనూ తన సత్తా ఏంటో చూపించారు. అయితే రానా నటుడిగా కాక, నిర్మాతగా సక్సెస్ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో రానా మరియు వరుణ్ ధావన్…
బల్లాల దేవుడు రానా తమ్ముడు అభిరామ్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ అహింస అనే సినిమా ను తెరకెక్కించారు.ఈ విధముగా అభిరామ్ అహింస సినిమా ద్వారా హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కూడా పూర్తిగా పడిపోయాయని సమాచారం.. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుందని…
ఆరేళ్ళ క్రితం రానా - తేజ కాంబినేషన్ లో వచ్చిన 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లోనే సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాథ్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు.
మార్చ్ 10న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది ‘రానా నాయుడు’. దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ లో వెంకటేష్, రానా కలిసి నటించారు. రానా నాయుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రానా ఒక ఇంటర్వ్యూలో మన హీరోల గురించి మాట్లాడాడు. చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ల నుంచి ఏదైనా దొంగతనం చెయ్యాలి అంటే ఏం తీసుకుంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి రానా… “చరణ్ కి…
నెపోటిజం… ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ చిత్ర పరిశ్రమ ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ ఫ్యామిలీ నుంచి హీరోలని లాంచ్ చెయ్యడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ నెపో కిడ్స్ కారణంగా యంగ్ టాలెంట్ కి అవకాశాలు రావట్లేదు అనే మాట ఉంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉండే బాలీవుడ్, ప్రస్తుతం ఉన్న కష్టాలకి కారణం హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం స్టార్ కిడ్స్ తో నిండి ఉండడమే.…
విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే రేంజులో హిట్స్ కొట్టిన వెంకటేష్ ఎప్పుడూ చాలా కూల్ గా, క్యాజువల్ గా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే వెంకటేష్, ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పైన సీరియస్ అయ్యాడు. వెబ్ సీరీస్ కి ఎవరి పేరునో ఎలా పెడతారు అంటూ ఫైర్ అయ్యాడు. వెంకీ మామ గన్ను పట్టుకోని నెట్ ఫ్లిక్స్ కి వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్…
సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఫిలిం నగర్ భూ వివాదం కొత్త మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికీ, సురేష్ బాబు-రానాకి మధ్య ల్యాండ్ వివాదం నడుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై గతంలోనూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ప్రమోద్ కుమార్… సురేష్ బాబు తమను రౌడీల సాయంతో దౌర్జన్యంగా స్థలం ఖాళీ చేయించారు అని పోలీసులకు ఫిర్యాదు…
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపపబుల్ షో’ని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న ఈ షో సీజన్ 2 ఇటివలే స్టార్ట్ అయ్యింది. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ వరకూ అందరినీ తన షోకి పిలిచి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్యతో ప్రభాస్ కలవనున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ బయట షోస్ కి పెద్దగా రాడు…
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా విడుదలకు ముందే దర్శకుడు వేణు ఊడుగుల తనను ‘విరాట పర్వం’ చూడమని చెప్పారని అన్నారు. అయితే వేణు బోలెడంత…