Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Railways

Railways News

    • రేపు, ఎల్లుండి కొన్ని ఎంఎంటీస్‌ రైళ్లు రద్దు
      #తెలంగాణ

      రేపు, ఎల్లుండి కొన్ని ఎంఎంటీస్‌ రైళ్లు రద్దు

      హైదరాబాద్‌ నగరంలో రవాణాను వేగవంతంగానిర్వహించే ఎంఎంటీఎస్‌ రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా ఈనెల 22, 23వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-లింగంపల్లి (రైల్‌ నెంబర్‌: 47150), Read Also: సంగారెడ్డిలో దారుణం.. సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య లింగంపల్లి-సికింద్రాబాద్‌ (రైల్‌ నెంబర్‌: 47195) సర్వీసులను తాత్కాలికంగా…
    • పాప ఏడుస్తుందంటూ మ‌హిళ ట్వీట్‌… వెంట‌నే స్పందించిన రైల్వేశాఖ‌…
      #వైరల్ న్యూస్

      పాప ఏడుస్తుందంటూ మ‌హిళ ట్వీట్‌… వెంట‌నే స్పందించిన రైల్వేశాఖ‌…

      సామాజిక మాధ్య‌మాలు అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా వెంట‌నే అందులో పోస్ట్ చేస్తున్నారు.  దానికి అనుగుణంగానే అవ‌త‌లి వ్య‌క్తులు కూడా రెస్పాండ్ అవుతున్నారు.  క‌రోనా స‌మ‌యంలో సామాజిక మాధ్య‌మాల వినియోగం బాగా పెరిగింది.  సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయ నేత‌లు, మంత్రుల వ‌ర‌కు ప్రతి ఒక్క‌రూ ట్విట్టర్‌లో అందుబాటులో ఉంటున్నారు.  ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా వెంట‌నే రెస్పాండ్ అవుతూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నారు.  యూపీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మ‌హిహ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో…
    • రైల్వేస్టేషన్‌కి వెళుతున్నారా? బాదుడే మరి!
      #Top Story

      రైల్వేస్టేషన్‌కి వెళుతున్నారా? బాదుడే మరి!

      మీబంధువులు ఎవరైనా ఊరికి వెళుతున్నారా? వారిని సాగనంపేందుకు మీరు కూడా వెళుతున్నారా? రైల్వే స్టేషన్ వరకూ అయితే ఓకే. వారితో పాటు మీరు ప్లాట్ ఫాం ఎక్కితే మాత్రం మీ జేబుకు చిల్లుపడినట్టే. ఎందుకంటే ప్లాట్ ఫాం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నియంత్రించేందుకు కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా మరో 14 స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ఈమేరకు ప్రకటన విడుదల…
    • తత్కాల్ రూపంలో రైల్వేకు భారీ ఆదాయం
      #జాతీయం

      తత్కాల్ రూపంలో రైల్వేకు భారీ ఆదాయం

      కరోనా సమయంలో రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనూ ఇండియన్ రైల్వేకు భారీ ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం టికెట్ల విక్రయాల ద్వారా రైల్వేకు రూ.500 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదిలో తత్కాల్ టికెట్ల ద్వారా రూ.403 కోట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్ల ద్వారా రూ.119 కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించింది. Read Also: వైరల్: బైకుపై హీరో లెవల్లో గన్‌తో… కట్ చేస్తే…!…
    • నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల భర్తీ ప్రక్రియ
      #Top Story

      నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల భర్తీ ప్రక్రియ

      రైల్వేశాఖలో భారీగా పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-డిలో పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 23న పున:ప్రారంభం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 9,328 పోస్టులకు ఈనెల 23 నుంచి దశలవారీగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోస్టులలో ట్రాక్‌మన్ విభాగంలో 4,753, పాయింట్స్‌మెన్‌లు 1,949, హాస్పిటల్ అటెండర్లు 37, మిగతా పోస్టుల ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. Read Also: వాట్సాప్ ద్వారా క్రిప్టో…
    • రైళ్లలో కేటరింగ్‌ ప్రారంభం.. ఇప్పటికి వాటికి మాత్రమే పరిమితం.. !
      #జాతీయం

      రైళ్లలో కేటరింగ్‌ ప్రారంభం.. ఇప్పటికి వాటికి మాత్రమే పరిమితం.. !

      కరోనా మహమ్మారి విజృంభణతో రైలు సర్వీసులను నిలిచిపోయాయి.. కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపినా అప్పటి వరకు ఉన్న భోజన సదుపాయం మాత్రం పూర్తిగా నిలిపివేశారు.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో.. క్రమంగా అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.. ప్రస్తుతానికి ప్రీమియం రైళ్లలో ఫుడ్‌ సర్వీస్‌ అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది ఐఆర్‌సీటీసీ.. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్‌, తేజస్‌లతో పాటు గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోభోజనం వడ్డించడం ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది.. Read Also: పాక్‌ను గట్టిగా నిలదీసిన…
    • రైలు టిక్కెట్‌ ధరలు తగ్గిస్తాం: అశ్విని వైష్ణవ్‌
      #జాతీయం

      రైలు టిక్కెట్‌ ధరలు తగ్గిస్తాం: అశ్విని వైష్ణవ్‌

      కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ప్రజలకు రైల్వే శాఖ నుంచి ఒక శుభవార్త వచ్చింది. కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్య వస్తం అయింది. కొన్ని నింబంధనలతో ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. ప్రజా రవాణాలో అతి ముఖ్యమైనది భారతీయ రైల్వేలు. ఇప్పుడు ప్రజలకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తీపి కబురు అందించారు. త్వరలోనే టిక్కెట్‌ ధరలను తగ్గించనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 30శాతం అధిక ధరలతో నడుస్తున్న రైళ్లను త్వరలో రద్దు చేసి రెగ్యూలర్‌…
    • రైల్వే కోచ్‌ల‌లో ప‌సుపు… తెలుపు గీత‌ల‌కు అర్ధం ఏంటో తెలుసా…
      #Top Story

      రైల్వే కోచ్‌ల‌లో ప‌సుపు… తెలుపు గీత‌ల‌కు అర్ధం ఏంటో తెలుసా…

      1859లో ఇండియాలో తొలిసారి రైళ్ల‌ను ప్ర‌వేశపెట్టారు.  భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత 1951లో భార‌తీయ రైల్వేల‌ను జాతీయం చేశారు.  ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద రైల్వే వ్య‌వ‌స్థ క‌లిగిన దేశం ఇండియా.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తుంటారు.  త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ దూరం ప్ర‌యాణం చేయ‌డానికి రైళ్ల‌ను వినియోగిస్తుంటారు.  అయితే, రైలు పెట్టెల పైభాగంలో ఒక మూల వైపు ప‌సుపు, తెలుపు, గ్రీన్‌ వంటి గీత‌లు ఉంటాయి.  అవి ఎందుకు వేస్తారో, వాటి అర్థం…
    • బీసీల మీద బీజేపీ కుట్ర..అప్రమత్తంగా వుండాలి..ఆర్ కృష్ణయ్య
      #తెలంగాణ

      బీసీల మీద బీజేపీ కుట్ర..అప్రమత్తంగా వుండాలి..ఆర్ కృష్ణయ్య

      దేశవ్యాప్తంగా బీసీల మీద కుట్ర జరుగుతోందని.. అంతా అప్రమత్తంగా వుండి ఎదుర్కోవాలన్నారు ఆర్ కృష్ణయ్య. హుజూరాబాద్ లోనే కాదు… దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దోపిడీని ఎత్తిచూపిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో దండోరా వేస్తాం అన్నారు ఆర్ కృష్ణయ్య. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల మీద కనిపించని కుట్ర జరుగుతోందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. పేద వర్గాలను లేబర్ గా ఉంచాలన్నదే కేంద్రం కుట్రగా కనిపిస్తోందన్నారు.…
    • రైల్వే ప్రయాణికుల జేబులకు చిల్లు
      #జాతీయం

      రైల్వే ప్రయాణికుల జేబులకు చిల్లు

      కోవిడ్‌ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచినా.. మళ్లీ కోవిడ్‌ తగ్గడంతో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన, పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే తాజాగా, చలికాలం ప్రారంభం కావడంతో రైళ్లలో ఇచ్చే బెడ్‌షీట్లు, దుప్పట్లు కావాలంటే జేబులకు చిల్లులు పడనున్నాయి. ఇకనుంచి రైల్వే శాఖ రూ.30 నుంచిరూ.300 వరకు ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నది. వాస్తవానికి కోవిడ్‌కు ముందు బెడ్‌షీట్లు,దుప్పట్లు రైల్వే శాఖనే ఉచితంగా ఇచ్చేది. ఢీల్లీతో సహా పలు రైల్వే స్టేషన్లలలో డిస్పోజబుల్‌…
    ←12345→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..

  • Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!

  • Kashmiri Shia Muslims: శ్రీనగర్‌లో కాశ్మీరీ షియా ముస్లింలు.. ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు (వీడియో)

  • Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!

  • IND vs WI Super 8: వెస్టిండీస్‌కు భారత్ సుస్సు పోసుకోవాల్సిందే.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions