Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..
Operation Kill Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై వాల్స్ట్రీట్ జర్నల్ సంచనల కథనం వెలువరించింది. ఖమేనీ లక్ష్యంగా 30 బాంబు దాడులు జరిగినట్లు ఈ కథనంలో పేర్కొంది. శనివారం ఉదయం ఆపరేషన్ ఖమేనీని అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా షురూ చేసిందని వెల్లడించింది. శనివారం ఉదయం 1:15 AM ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఫొర్టిఫైడ్ కాంపౌండ్లోనే ఖమేనీ ఇల్లు, ఆఫీస్ ఉండటంతో దాని ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించగా, అమెరికా తొమహాక్ మిస్సైళ్లతో ఎటాక్ చేసినట్లు తెలిపింది.
READ ALSO: Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!
Also Read
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
- Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
ఖమేనీపై ఈ రెండు దేశాలు గత కొన్నినెలలుగా ఫోకస్ చేశాయని, అమెరికా – ఇజ్రాయెల్ ఆపరేషన్ కిల్ ఖమేనీపై నెలలపాటు ప్లాన్ చేశాయన్నారు. ఈ ఆపరేషన్కు సౌదీ, గల్ఫ్ దేశాలు కూడా మద్దతు తెలిపినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. రెండు వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, సీఐఏ, మొసాద్ ఖమేనీ పక్కా సమాచారం సేకరించినట్లు తెలిపింది. శాటిలైట్ ద్వారా ఖమేనీ లోకేషన్ను ట్రెహాన్లోని ఖమేనీ ఆఫీసులో ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.
శనివారం టాప్ అధికారులతో ఖమేనీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమేనీతో పాటు ఐఆర్జీసీ కమాండర్ పక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నసిర్, సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీతో సహా 30 మందితో సమావేశం అయ్యారు. మీటింగ్ జరుగుతుండగానే అమెరికా-ఇజ్రాయెల్ లోకేషన్ గుర్తించి 15 నిమిషాల్లోనే ఎటాక్ కంప్లీట్ చేశాయి. ఖమేనీ కాంపౌండ్పై కనీసం7 మిస్సైళ్లతో దాడులు చేయగా, ఫోర్టిఫైడ్ కాంపౌండ్ కుప్పకూలిపోయింది. కూలిన భవనంలోనే ఖమేనీ మృతదేహం లభ్యం అయినట్లు తెలిపింది. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా ఈ దాడులో మృతి చెందినట్లు తెలిపింది. ప్రస్తుతం వాల్స్ట్రీల్ జర్నల్ సంచనల కథనం వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఖమేనీ మృతికి యూఎస్, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటాం ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ స్థావరాలపై కనీవిని ఎరుగని రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ జెరుసలెంపై ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. తాజాగా ఇరాన్.. ఇరాక్, బెహ్రయిన్ టార్గెట్గా మిస్సైల్స్ ఎటాక్కు రెడీ అవుతుంది. ఇరాక్ ఎయిర్పోర్టు సమీపంలోని యూఎస్ ఎయిర్బేస్పై కూడా దాడి చేసింది. అలాగే బెహ్రయిన్లో ఓ హోటల్పైనా ఇరాన్ దాడి చేసింది.
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!