WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • NTR Jayanthi
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Viral News Mother Tweeted To The Railway Minister After 23 Minutes Milk Was Found In The Train

పాప ఏడుస్తుందంటూ మ‌హిళ ట్వీట్‌… వెంట‌నే స్పందించిన రైల్వేశాఖ‌…

Updated On - 09:25 AM, Tue - 18 January 22
By Balu
పాప ఏడుస్తుందంటూ మ‌హిళ ట్వీట్‌… వెంట‌నే స్పందించిన రైల్వేశాఖ‌…

సామాజిక మాధ్య‌మాలు అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా వెంట‌నే అందులో పోస్ట్ చేస్తున్నారు.  దానికి అనుగుణంగానే అవ‌త‌లి వ్య‌క్తులు కూడా రెస్పాండ్ అవుతున్నారు.  క‌రోనా స‌మ‌యంలో సామాజిక మాధ్య‌మాల వినియోగం బాగా పెరిగింది.  సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయ నేత‌లు, మంత్రుల వ‌ర‌కు ప్రతి ఒక్క‌రూ ట్విట్టర్‌లో అందుబాటులో ఉంటున్నారు.  ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా వెంట‌నే రెస్పాండ్ అవుతూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నారు.  యూపీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన మ‌హిహ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో త‌న 8 నెల‌ల చిన్నారి పాల‌కోసం గుక్క‌ప‌ట్టి ఏడ్చింది.  ఎంత స‌ముదాయించినా లాభం లేక‌పోయింది.

Read: గుడ్ న్యూస్‌: హిమాల‌యాల్లోని మొక్క‌ల‌తో క‌రోనాకు చెక్…!!

పాప ఏడుస్తోంది… పాలు కావాల‌ని చెప్పి రైల్వే శాఖ‌కు ట్వీట్ చేసింది.  వెంట‌నే స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విన్ కుమార్ పాపకు పాలు అందించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  భీమ్‌సేన్ స్టేష‌న్ నుంచి రైలు బ‌య‌లుదేరి కాన్పూర్ రైల్వేస్టేష‌న్‌కు చేరుకున్న వెంట‌నే అధికారులు పాప త‌ల్లికి పాలు అంద‌జేశారు.  వెంట‌నే స్పందించి పాలు అంద‌జేసిన రైల్వేశాఖ మంత్రి అశ్విన్ కుమార్‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

  • Tags
  • child
  • kanpur
  • LTT Train
  • milk
  • Railways

RELATED ARTICLES

Rangareddy ఆమె వ‌య‌స్సు 12.. అత‌ని వ‌య‌స్సు 35 .. బ‌ర్త్ డే పేరిట పెళ్లి !

KarateKalyani: కరాటే కళ్యాణి – శ్రీకాంత్ రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్

House Fire: రెండో పెళ్లి చేసుకున్న భర్త.. మొదటి భార్య చేసిన పనికి నలుగురు బలి..

GVL Narasimha Rao: ఏపీకి కాదు యూపీకి పంపండి.. ధైర్యం చేస్తారా..?

Minister KTR: ఫెర్రింగ్ లాబోరేటరీస్‌ ప్లాంట్‌తో ఉపాధి

తాజావార్తలు

  • Conjuring House: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన దెయ్యాల కొంప

  • BMW X6 SUV: తల్లి మరణం బాధించింది.. ఆ కొడుకు ఏం చేశాడంటే.

  • Sai Pallavi: అరుదైన రికార్డ్.. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్

  • KGF: రాకీ భాయ్‌ని ఫాలో అయ్యాడు.. ఆసుపత్రిపాలయ్యాడు

  • Vemula prashanth reddy: కేసీఆర్ విధించిన గడువులోగా ఆ పనులు పూర్తి కావాలి

ట్రెండింగ్‌

  • Balakrishna: తెలుగు వెలుగు ఎన్టీఆర్

  • West Bengal: వధువు భారీ మోసం.. పెళ్లైన కాసేపటికే వరుడికి షాక్

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions