రైల్వేస్టేషన్కి వెళుతున్నారా? బాదుడే మరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీబంధువులు ఎవరైనా ఊరికి వెళుతున్నారా? వారిని సాగనంపేందుకు మీరు కూడా వెళుతున్నారా? రైల్వే స్టేషన్ వరకూ అయితే ఓకే. వారితో పాటు మీరు ప్లాట్ ఫాం ఎక్కితే మాత్రం మీ జేబుకు చిల్లుపడినట్టే. ఎందుకంటే ప్లాట్ ఫాం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నియంత్రించేందుకు కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా మరో 14 స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.
ఒక్క సికింద్రాబాదులోనే ప్లాట్ ఫాం టికెట్ ధర పది రూపాయల నుండి 50 రూపాయలకు పెరిగింది. దీంతో పాటు హైదరాబాద్,వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల్, భద్రాచలం రోడ్, వికారాబాద్ ,తాండూర్, బీదర్ పార్లి వైద్యనాథ్, బేగంపేట్ లలో పది రూపాయలు ఉన్న టికెట్ ధరను 20 రూపాయలకు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ప్లాట్ ఫాం టికెట్ ధరలను తాత్కాలికంగా ఈ నెల 20 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాబట్టి ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా ప్లాట్ ఫాం ఎక్కితే చాలు 20 రూపాయలు, సికింద్రాబాద్లో అయితే 50 రూపాయలు చెల్లించకతప్పదు.
Also Read
- Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
తాజావార్తలు
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!