వర్షాకాలం వస్తే చాలు మనుషులకే కాదు, జంతువులకు కూడా అనేక రకాల వ్యాదులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. వర్షాలకు సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాదులు వస్తాయి. అందులో ముఖ్యంగా గొంతు వాపు దీన్నే గురక వ్యాధి అనికూడా అంటారు.. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వలన సంక్రమిస్తుంది.. పశువుల్లో తొలకరి వర్షాలు పడినప్పుడు కలుషితమైన నీరు మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు వ్యాధి బారిన పడతాయి. వర్షాకాలంలో వ్యాధి ఎక్కువగా…
కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.. 12500 ఎకరాలు ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉత్పాదకత సుమారు ఎకరాకు 50 టన్నులు ఉంది. అనంతపూర్, కడప, మెదక్, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలోను కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది.. వీటికి మార్కెట్ లో ఎప్పటికి డిమాండ్ ఉంటుంది.. అందుకే పండ్లను పండించే రైతులు ఎక్కువగా బొప్పాయిని పండిస్తున్నారు.. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.. అనేక ఔషదాలలో కూడా వాడతారు.…
రైతులు వ్యవసాయం మాత్రమే కాదు, పాడి, పశువుల పెంపకం కూడా చేస్తున్నారు.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా ఆధారపడి అధిక లాభాలను అర్జిస్తున్నారు. అయితే ఈ నేపద్యంలో ప్రసుత్తం తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు… ముఖ్యంగా మార్కెట్ లో ఎక్కువగా మటన్ కు డిమాండ్ ఉంది.. దాంతో చాలా మంది రైతులు మేకలు, గొర్రెల పెంపకాన్ని చేపడుతున్నారు.. బయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు…
కొన్ని కొన్ని సార్లు కార్ల విషయంలో జరిగే అతి పెద్ద తప్పు పెట్రోల్ బదులు డిజీల్ కొట్టించడం, డిజీల్ బదులు పెట్రోల్ నింపడం. మనం తొందరలో ఉన్న లేదా ఆయిల్ బంక్ లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో సీఎన్ జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ కార్లు వాడుతున్న వారున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న కార్లలో ఫ్యూయల్…
Health News: వానకాలం వచ్చిందంటే చాలు రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జర్వాలు, జలుబు బారిన పడుతూ ఉంటాం. ఈ కాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్లాంటి విషజ్వరాలు ఎక్కువగా వస్తాయి. మాములు వారు అనారోగ్యం బారిన పడితే మందులు వాడుకోవచ్చు. అయితే బిడ్డలకు పాలివ్వాల్సిన బాలింతలు జ్వరం బారిన పడితే ఎలాంటి మందులు వాడాలి? ఆ సమయంలో పిల్లలకు పాలివచ్చా? లాంటి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. బాలింతలు వాడకూడని మందులు: బాలింతలకు జ్వరం వస్తే…
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వరదల తో పాటుగా సీజనల్ వ్యాదులు కూడా పలకరిస్తాయి.. వరదలు కారణంగా రకరకాల జ్వరాలు, కండ్లకలక తో పాటు డెంగీ భయపెడుతోంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ తగ్గగానే డెంగీ ప్రమాదం తప్పిపోయిందని భావిస్తారు… కానీ జ్వరం తగ్గాకే దీని లక్షణాలు బయట పడతాయని నిపుణులు చెబుతున్నారు.. జ్వరం వచ్చి తగ్గుతున్న సమయంలో వాంతులు అవడం కానీ, పొట్ట విపరీతంగా నొప్పి రావడం జరిగితే డెంగీ లక్షణాలుగా భావించాలి.…
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక రకాల జబ్బులు పలకరిస్తుంటాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది.. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. ఇంట్లో ఒకరికి సోకినప్పుడు మొత్తం కుటుంబంలో సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. పాఠశాలలో పిల్లల నుండి ఒకరికొకరు సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సారి రోగి నుంచి ఐదు నుంచి ఎనిమిది మందికి వ్యాధి సోకుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో…
వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. కేవలం బాడీకి మాత్రమే కాదు కళ్ళకు కూడా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.. ఇటీవల కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు..’ఐ ఫ్లూ’ అని పిలవబడే కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 39,000 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాల ఫలితంగా నీరు నిలిచిపోవడం మరియు నీటి నిల్వలు పెరగడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే నీటిలో బ్యాక్టీరియా…
పిల్లల ఆహారం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాళ జబ్బుల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇకపోతే పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.. అప్పుడే సీజనల్ వ్యాధి నుంచి బయట పడతారు.. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు.. వారికి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వడం మేలో ఇప్పుడు తెలుసుకుందాం.. చిన్నపిల్లల ఆహరం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎదిగే వయస్సు కాబట్టి పోషకాలు ఎక్కువగా…