పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” చిత్రం 2022 జనవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి వారం క్రితం విడుదలైన “ఈ రాతలే సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ గీత రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. పాట కంటే ఎక్కువగా లిరికల్ సాంగ్ వీడియోలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణకాంత్ పాటతో పాటు “రాధే…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్తో మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. “ఎస్ఎస్ఎంబి28” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ స్థానంలో…
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ని ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయినా చిత్ర యూనిట్ చివరికి అభిమానుల కోరిక తీర్చారు. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న…
సెలబ్రిటీస్.. నిత్యం షూటింగ్లతో బిజీ బిజీగా తిరుగుతుంటారు. ఇక కొద్దిగా సమయం దొరకగానే బ్యాగులు సర్దుకొని వెకేషన్ కి చెక్కేస్తారు. ఎంచక్కా అక్కడ చిల్ అవుతూ రిలాక్స్ అవుతారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే పని చేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయినా పూజా కొద్దిగా సమయం దొరకగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆమె చిల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. మాల్దీవుల బీచ్ లో అమ్మడి అందాలను…
బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకుని మాల్దీవుల్లో తన తీరిక సమయాన్ని గడుపుతోంది. మాల్దీవుల రిసార్ట్లలోఈ స్టార్ హీరోయిన్ ఫ్లోటింగ్ మోడ్లో అల్పాహారం తీసుకుంటున్న తన తాజా చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ ఉన్న సముద్రం, నీలాకాశం మధ్యలో నీటిలో తేలుతూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.…
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి నెట్ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని అఖిల్ కెరీర్లో తొలి హిట్ మూవీ ఇదే. Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్గా “రాధేశ్యామ్”. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్లు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్ను ‘రెబల్స్టార్’ డాక్టర్ యు వి కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని తెగ బాధ పడుతున్న ఆయన అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” నుంచి ఎట్టకేలకు ఫ్యాన్స్ ఆకలి తీర్చే అప్డేట్ రాబోతోంది. ‘సాహో’ తరువాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ నుంచి మేకర్స్ నత్తనడకన అప్డేట్స్ ఇవ్వడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో…
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే.. వరుస విజయాలను అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు ఎట్టకేలకు ఒక పవర్ ఫుల్ ఛాన్స్ ని కొట్టేసింది. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో మెగా హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ త్వరలో పవన్ కళ్యాణ్ సరసన కనిపించనుందని టాక్. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ సరసన పూజ…
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “ఆచార్య”. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజాహెగ్డే రొమాన్స్…