Home
Pakistan
Pakistan News
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
Pakistan: పాకిస్థాన్ తన అత్యున్నత పౌర పురస్కారం ‘‘నిషాన్-ఎ-ఇమ్తియాజ్ (Nishan-e-Imtiaz)’’ను ఇద్దరు భారతీయులకు ప్రదానం చేయనుంది. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాతో వీరిద్దరికి సంబంధాలు ఉన్నాయి. ప్రాణాంతక క్షయ(టీబీ) వ్యాధితో జిన్నా బాధపడుతున్న విషయాన్ని, మరికొన్ని రోజుల్లో మరణిస్తాడనే విషయాన్ని రహస్యంగా ఉంచినందుకు గానూ ముంబైకి చెందిన ఇద్దరు పార్సీ వర్గానికి చెందిన డాక్టర్లు ఫిజీషియన్ డాక్టర్ జల్ రతన్జీ పటేల్, రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ ధాయ్భో-కూ 2026లో ఈ అవార్డుల్ని ప్రకటించింది. ఆగస్టు 14న… -
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
Pakistan: గల్ఫ్ దేశాలు తమకు మంచి మిత్రదేశాలు అని చెప్పుకుని తిరుగుతున్న పాకిస్తాన్కు ఆ దేశాలు షాక్ ఇస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వచ్చే పాకిస్తానీల వల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆ దేశాలు భావిస్తు్న్నాయి. మార్చి 1 నుంచి జూలై 13 మధ్య గల్ఫ్ దేశాల నుంచి 20,000 మందికి పైగా పాకిస్తానీలను డిపోర్ట్ (బహిష్కరించడం) చేశారు. గురువారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడించిన గణాంకాలతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్ నార్కోటిక్స్ కంట్రోల్… -
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
Pakistan: పాకిస్తాన్ నెమ్మదిగా సైన్యం గుప్పిటలోకి వెళ్తోంది. అక్కడ ప్రజా ప్రభుత్వం ఉన్నా, పాలన అంతా ఆర్మీ చీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే పరోక్షంగా పర్యవేక్షిస్తోంది. కేవలం ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలుబొమ్మగా మారారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ తన సైనిక కమాండ్ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ఆగస్టు 20న పాకిస్తాన్ పార్లమెంట్ ‘‘డిఫెన్స్ ఫోర్సెస్ పాకిస్తాన్ యాక్ట్ 2026’’తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ చట్టానికి సవరణలకు ఆమోదం తెలిపింది. దీని… -
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు ఇస్లామిక్ నాటోగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి చేస్తే.. మూడు దేశాలు శత్రువుపై దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. ఇటీవల మక్కా వేదికగా ఈ మూడు దేశాలు సంతకాలు కూడా చేశాయి. -
Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir: భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తు్న్న ఆయన బుధవారం శ్రీనగర్ను సందర్శించారు. కాశ్మీర్ చేరుకున్న తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం’’ అని ఆయన కీలక ప్రకటన చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక అమెరికా రాయబారి కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్కు చేరుకున్న వెంటనే, అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి… -
Pakistan: ఇమ్రాన్ ఖాన్కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు అయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా 9 నెలల జైలు జీవితం తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అనుమతి లభించింది. ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నూరిన్ నియాజీలు రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనను పరామర్శించారు. పాక్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్ను కలుసుకునేందుకు ఆయన కుటుంబీకులు, పీటీఐ నేతల్ని అనుమతించడం లేదు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతి… -
Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
తుపాకీ పట్టుకుని సరిహద్దులు దాటే ఉగ్రవాదులకు కాలం చెల్లిందా? మన పక్కింటి కుర్రాడు, సోషల్ మీడియాలో రీల్స్ చూసే యువకుడు, బిర్యానీ వ్యాపారి.. రాత్రికి రాత్రే దేశద్రోహ నెట్వర్క్లో పావులుగా మారుతున్నారా? అవును.. దేశ రాజధాని మొదలుకొని 14 రాష్ట్రాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఒక మెగా ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి దుబాయ్ వరకు విస్తరించిన నేర సామ్రాజ్యం.. ఇప్పుడు దేశీయ ముఠాలతో చేతులు కలిపి ఉగ్రవాదానికి… -
Imran Khan: తక్షణమే ఇమ్రాన్ఖాన్ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్యం క్షీణించినట్లుగా గత కొద్దిరోజులుగా తీవ్ర స్థాయిలో పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. -
Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
Javed Akhtar: పాకిస్తాన్లో హిందూ మైనారిటీలను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జర్దారీ మాట్లాడుతూ.. పాక్ మొత్తం జనాభాలో హిందువులు 3-4శాతం ఉన్నారని, దేశంలోని ముస్లింలు వీరిని ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. ఇదే కాకుండా భారతీయులపై నోరు పారేసుకున్నారు. భారతీయుల దృక్పథం వేరుగా ఉందని, వారికి తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్ను విశ్వసిస్తున్నారని, కానీ మధ్యలో… -
Pakistan: “పాకిస్తాన్లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉన్న హిందువులను ముస్లింలు ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. పాక్లో 3-4 శాతం హిందువులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే, పాకిస్తాన్ అధికారిక జనగణన ప్రకారం, పాక్లో 2.17 హిందువులు మాత్రమే ఉన్నారు. పాక్లో ప్రస్తుతం సుమారుగా 52 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వీరంతా ప్రధానంగా సింధ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఆగస్టు 14న ఇస్లామాబాద్లో జరిగిన యాద్గార్-ఎ-ఫతా…
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!