Home
Pakistan
Pakistan News
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
Yusmarg Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. యుస్మార్గ్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ లష్కరేతోయిబా కమాండర్ యాసిర్ హతమైనట్లు తెలుస్తోంది. యాసిర్ గతంలో లష్కరేకు చెందిన సులేమాన్ మూసా గ్రూపులో పనిచేసేవాడని సమాచారం. అయితే, సుమారు ఏడాది నుంచి యుస్మార్గ్ ప్రాంతంలో కీలక లష్కర్ కమాండర్గా పనిచేస్తు్న్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇతడి కార్యకలాపాలపై నిఘా పెట్టిన భద్రతా బలగాలు శనివారం యుస్మార్గ్ ప్రాంతంలో అతడి కదలికలు గుర్తించాయి. దీంతో… -
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
Fitna al-Hindustan: పాకిస్థాన్ మరోసారి బలూచిస్తాన్లో కొనసాగుతున్న హింస, వేర్పాటువాద ఉద్యమాన్ని భారత్తో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ కొత్త నేరేటివ్ను తెరపైకి తీసుకొచ్చింది. బలూచ్ తిరుగుబాటు సంస్థలను ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ (Fitna al-Hindustan) పేరుతో భారత్తో అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ పదం వెనుక పాకిస్థాన్ వ్యూహమేంటి? బలూచిస్తాన్లోని దశాబ్దాల నాటి సమస్యను భారత్పైకి మళ్లించడమే లక్ష్యమా? అనే చర్చ తాజాగా మొదలైంది. ఆగస్టు 24న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బలూచిస్తాన్లోని… -
India-Belgium: పాకిస్థాన్తో ఎలాంటి సంబంధాలుండవు.. భారత్కు బెల్జియం హామీ
బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ భారత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్తో రక్షణ సంబంధాలను బెల్జియం మరింత బలోపేతం చేసుకుంంది. -
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్పై రెండేళ్ల నిషేధం!
Imam-ul-Haq Ban Buzz: పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయం వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశగా మారింది. ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా గాయపడినట్లు ఉత్త మాటలు చెప్పిన ఇమామ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణకు సిద్ధమవుతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ వ్యవహారంలో తప్పిదం రుజువైతే.. అతడిపై రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉందని సమాచారం. ఇమామ్ విషయంలో పీసీబీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టు తొలి… -
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందేందుకు టర్కీ ఆసక్తి చూపుతోంది. అదే సమయంలో భారత్తో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు అంకారా ప్రయత్నాలు చేస్తోంది. -
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
Eknath Shinde: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకుండా క్రాప్ చేసి, పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫోటో అప్లోడ్ చేయడం వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఇలాంటి ‘‘చీప్ గేమ్స్’’ ఆడొద్దని హెచ్చరించారు. ‘‘పాకిస్తాన్ ఎప్పుడూ ఇలాంటి పనులే చేస్తుంది. వారు మోడీజీ ఫోటోను తొలగించవచ్చు. కానీ మోడీజీ తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి తొలగించగలరు’’ అని షిండే… -
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
పాకిస్థాన్ తన వక్రబుద్ధి మార్చుకుంది. తొలుత ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగించి పాకిస్థాన్ పీఎంవో పోస్ట్ చేసింది. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో యూ-టర్న్ తీసుకుంది. తాజాగా మోడీతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. -
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే దేశాలు, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు అంతర్జాతీయ సమాజం గట్టి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. -
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. కర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా షాంఘై సహకార సంస్థ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలు దేశాధినేతలంతా హాజరయ్యారు. -
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
Babar Azam Criticism: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేస్తోంది. మొదటి టెస్టులో ఓడిన పాక్.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఓటమి పాలైంది. రెండో టెస్టులో స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 8, 6 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో బాబర్పై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తీవ్ర విమర్శలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవలేకపోతున్నాడంటూ మండిపడ్డాడు. అభిమానులు, సోషల్ మీడియా అతడిని గొప్ప ఆటగాడిగా భావిస్తున్నప్పటికీ.. కష్టమైన…
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!