Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pakistan

Pakistan News

    • పాక్ కీల‌క నిర్ణ‌యం:  రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌వారికే అనుమ‌తి…
      #Top Story

      పాక్ కీల‌క నిర్ణ‌యం: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌వారికే అనుమ‌తి…

      వ‌చ్చేనెల 22 నుంచి పాకిస్తాన్‌లోని క‌ర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారాను ద‌ర్శించుకునే యాత్రికుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది.  గురునాన‌క్ దేవ్ వ‌ర్థంతి సంద‌ర్బంగా ప్ర‌తి ఏడాది వేలాదిమంది సిక్కులు భార‌త్ నుంచి పాక్ వెళ్లి అక్క‌డ గురునాన‌క్ మ‌హాస‌మాధిని సంద‌ర్శిస్తుంటారు.  అయితే, కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా యాత్ర సాఫీగా సాగ‌డంలేదు.  ఇప్పుడు పాక్ ప్ర‌భుత్వం క‌ర్తార్‌పూర్‌ యాత్ర‌కు అనుమ‌తులు ఇచ్చింది ప్ర‌భుత్వం.  కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న‌వారిక అనుమ‌తులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  గురుద్వారాకు అనుమ‌తులు ఇచ్చే…
    • పాక్‌లో ఏంటి ఇది..? మరీ ఇంత బరితెగింపా..?
      #అంతర్జాతీయం

      పాక్‌లో ఏంటి ఇది..? మరీ ఇంత బరితెగింపా..?

      పాకిస్థాన్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు.. వైద్యం కోసమో, ఇతర అవసరాల నిమిత్తమో ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలను వెంటిపడి వేధిస్తున్నారు.. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఆటో ఎక్కి… ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు ఆకతాయిలు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును…
    • వైరల్ ఫొటోస్: ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ట్రెండింగ్!
      #అంతర్జాతీయం

      వైరల్ ఫొటోస్: ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ ట్రెండింగ్!

      పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనే ఫేక్ వార్త ప్రచారంతో ట్విట్టర్ లో #RIPImranKhan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ట్వీట్లు కూడా చేస్తున్నారు. చివరకు ఆ వార్త ఫేక్ అని తేలింది. గతంలో ఎప్పుడో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్…
    • ఒక‌వైపు మ‌ద్ద‌తిస్తూనే… స‌రిహ‌ద్దుల వెంట పాక్ కంచెను నిర్మించ‌డానికి కార‌ణం?
      #Top Story

      ఒక‌వైపు మ‌ద్ద‌తిస్తూనే… స‌రిహ‌ద్దుల వెంట పాక్ కంచెను నిర్మించ‌డానికి కార‌ణం?

      తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పాక్ అక్క‌డ కొత్త‌గా ఏర్పాటు చేసే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.  ఒక‌వైపు కొత్త ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెబుతూనే,  ఆఫ్ఘ‌నిస్తాన్‌-పాక్ స‌రిహ‌ద్దుల్లో 2600 కిలోమీట‌ర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది.  2 మీట‌ర్ల వెడ‌ల్పు, 3.6 మీట‌ర్ల ఎత్తులో కంచెను నిర్మించింది.  అంతేకాదు, ఈ స‌రిహ‌ద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది.   కేవ‌లం 16 ప్రాంతాల నుంచి మాత్ర‌మే…
    • లాహోర్ పోర్టులో దారుణం: మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం కూల్చివేత‌…
      #Top Story

      లాహోర్ పోర్టులో దారుణం: మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం కూల్చివేత‌…

      మ‌హారాజా రంజిత్ సింగ్ 180 వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్ర‌భుత్వం ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసింది.  18వ శ‌తాబ్దంలో మ‌హారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ప్రావిన్స్‌ను ప‌రిపాలించారు.  లాహోర్ రాజ‌ధానిగా చేసుకొని ప‌రిపాల‌న సాగించారు.  ఆయ‌న ప‌రిపాల‌న కాలంలో లాహోర్ అభివృద్ది జ‌రిగింది.  అయితే, మంగ‌ళ‌వారం రోజున పాక్ అధికార పార్టీకి చెందిన కొంత‌మంది వ్య‌క్తులు పోర్టులో ఏర్పాటు చేసిన మ‌హారాజా రంజిత్ సింగ్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు.  వెంట‌నే అల‌ర్ట్ అయిన…
    • పంజాబ్ సరిహద్దుల్లో పాక్ బెలూన్ల క‌ల‌క‌లం…
      #Top Story

      పంజాబ్ సరిహద్దుల్లో పాక్ బెలూన్ల క‌ల‌క‌లం…

      ఆగ‌స్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకుంటే, ఆగ‌స్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకున్న‌ది.  ఈ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి.  అసేతు హిమాచ‌లం మొత్తం ఈ వేడుక‌ల్లో పాల్గొన్న‌ది. స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల స‌మ‌యంలో ఇండియా పాక్ స‌రిహ‌ద్దుల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.  నిఘాను, భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేస్తారు.  ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్‌లోని రూప్‌న‌గ‌ర్ జిల్లా స‌నోడా గ్రామంలో పంట‌పొలాల్లో పాక్ బెలూన్లు క‌నిపించాయి.…
    • ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం…
      #Top Story

      ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం…

      దేశ చ‌రిత్ర‌లో ఆగ‌స్టు 14 వ తేదీని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అఖండ భార‌తం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు.  భార‌త్‌, పాక్ విడిపోయిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌ర్చిపోలేమ‌ని, ప్ర‌జ‌ల క‌ష్టాలు, త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభ‌జ‌న స్మృతి దివస్ గా జ‌రుపుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు.  ఇండియా పాక్ విభ‌జ‌న స‌మ‌యంలో రెండు దేశాల్లో ఉన్న ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వారి ప్రాంతాల‌ను నుంచి వేరు కావాల్సి వ‌చ్చింది.  ఆ స‌మ‌యంలో…
    • అమెరికాపై ఇమ్రాన్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…
      #Top Story

      అమెరికాపై ఇమ్రాన్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

      అమెరికా-పాక్ దేశాల మ‌ధ్య మంచి మైత్రి ఉన్న‌ది.  అయితే, ఈ మైత్రి గ‌త కొంత‌కాలంగా స‌జావుగా ఉండ‌టంలేదు.  పాక్‌లో ఉగ్ర‌వాదం పెరిగిపోవడంతో పాటుగా, ఆ దేశం చైనాతో బ‌ల‌మైన సంబందాలు క‌లిగి ఉండ‌టం వ‌ల‌న అమెరికా పాక్ కు దూర‌మైంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.  రెండు ద‌శాబ్దాల కాలం క్రితం అమెరికా ద‌ళాలు అఫ్ఘ‌నిస్తాన్‌లో అడుగుపెట్టి తాలిబ‌న్‌, ఆల్‌ఖైదా వంటి తీవ్ర‌వాద సంస్థ‌ల‌పై విరుచుకుప‌డ్డాయి.  ఆ స‌మ‌యంలో పాక్ స‌హ‌కారంలో అమెరికా తాలిబ‌న్‌ల ఆట‌క‌ట్టించింది.  ప్ర‌స్తుతం అమెరికా-పాక్…
    • మాస్క్ పెట్టుకున్నా… అతడిని అరెస్ట్ చేశారు… ఎందుకంటే…
      #Top Story

      మాస్క్ పెట్టుకున్నా… అతడిని అరెస్ట్ చేశారు… ఎందుకంటే…

      మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే భారీ జ‌రిమానాలు విధిస్తున్న సంగ‌తి తెలిసిందే.  అయితే, మాస్క్ పెట్టుకున్న‌ప్ప‌టికీ ఓ వ్య‌క్తికి జ‌రిమానా విధించ‌డంతో పాటుగా జైల్లో పెట్టారు.  అదేంటి మాస్క్ ధ‌రిస్తే జ‌రిమానా వేయ‌డం ఏంటి అనుకుంటున్నారా… అక్క‌డే ఉంది ట్విస్ట్‌.  మామూలు మాస్క్ ధ‌రిస్తే ఎవ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు.  కానీ, ఆ వ్య‌క్తి భ‌య‌పెట్టే విధంగా కాస్ట్యూమ్ మాస్క్ ధ‌రించాడు.  భ‌య‌పెట్టే విధంగా ఉన్న మాస్క్ ధ‌రించి దారిన‌పోయే వారిని భ‌య‌పెడుతుండ‌టంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకొని…
    • భారత్‌ వలే మాకు అవకాశం ఇవ్వండి.. యూకేకు పాకిస్థాన్‌ విజ్ఞప్తి
      #అంతర్జాతీయం

      భారత్‌ వలే మాకు అవకాశం ఇవ్వండి.. యూకేకు పాకిస్థాన్‌ విజ్ఞప్తి

      కరోనా హమ్మారి సమయంలో విదేశీ ప్రయాణికుల రాకపై చాలా దేశాలు నిషేధం విధించాయి.. మా దేశానికి రావొద్దు అంటూ రెడ్‌ లిస్ట్‌లో పెట్టేశాయి… దీంతో… చాలా దేశాలకు రాకపోకలు నిలిచిపోయాయి… అంతే కాదు.. కొన్న విదేశాల వాళ్లు.. ఇతర దేశాల్లోనూ చిక్కుకుపోయిన పరిస్థితి. క్రమంగా సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గిపోతుండడంతో.. కొన్ని సడలింపులు, వెసులుబాట్లు కల్పిస్తున్నారు.. భారత్‌లో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో యూకే భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది.. అయితే, పరిస్థితులు ప్రస్తుతం మెరుగుపడడంతో రెడ్‌లాస్ట్‌ నుంచి తొలగించిన…
    ←1…235236237238239240→

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions