తాము ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ కథను ఆధారంగా చేసుకుని మరొక ఓటీటీ సంస్థ ఏకంగా వెబ్ సిరీస్ సిద్ధం చేసి స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా ఉందని ఈటీవీ విన్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించింది. ప్రశాంత్ అనే దర్శకుడి దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ అనౌన్స్ చేసింది ఈటీవీ విన్.
ఇండియాలో అగ్రగామి ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఒకటైన ZEE5 ఈ వేసవిలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జోనర్లతో కూడిన సినిమాలు, సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం మే 10న టెలివిజన్తో పాటు ZEE5లో ప్రీమియర్ అయింది. ట్రెండింగ్లో నిలిచి, టాప్ చార్ట్స్లో స్థానం సంపాదించిన ‘రాబిన్ హుడ్’ యాక్షన్,…
హాలీవుడ్ యానిమేటెడ్ చిత్రాలు కొని సౌత్ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతున్నాయి. అందులో ‘సూపర్ మేన్’, ‘అవతార్’, ‘లయన్ కింగ్’, ‘ఫ్రోజోన్’ వంటి పలు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ కోవలో వచ్చిన సినిమానే ‘ముఫాసా:ది లయన్ కింగ్’. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ తెరకెక్కించిన, ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం.. గతేడాది విడుదలై పిల్లలతో పాటు పెద్దల్నీ విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు బారీ జెర్కిన్స్ తనకు నచ్చిన జానపద…
గతేడాది ఓటీటీలో విడుదలై క్రేజీ సక్సెస్ అందుకున్న సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వీ రాఘవ నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇక తాజాగా ఈ సిరీస్కు సీక్వెల్గా ‘సేవ్ ది టైగర్స్ 2 ‘ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరుల తారాగణం ఇందులో నటించగా.. మార్చి 15 తేదీన ‘సేవ్ ది టైగర్స్ 2’ ఓటీటీలో…
ఈమధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇటీవల ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో చాలా బిజిబిజీగా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ఓ ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మర్డర్ ముబారక్. ఈ సిరీస్ లో హీరోయిన్ సారాతో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, డింపుల్…
Kerala launches India’s first government-owned OTT platform CSpace: దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నడిపే ఓటీటీ ప్లాట్ఫారమ్ ‘సి స్పేస్’ను కేరళ సర్కార్ ప్రవేశపెట్టింది. తిరువనంతపురంలోని కైరలీ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘సి స్పేస్’ను ప్రారంభించారు. ఈ క్రమంలో మలయాళ సినిమా ఎదుగుదలకు ఇదో కీలకమైన ముందడుగు అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వేడుకకు సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ అధ్యక్షత వహించారు. జాతీయ అలాగే రాష్ట్ర అవార్డులు గెలుచుకున్న…
ప్రతిష్ఠాత్మక తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు ప్రముఖ పారిశ్రామికవేత్త రవికాంత్ సబ్నవీస్ కొత్త సి.ఇ.వో. నియమితులయ్యారు. ఇంతవరకూ ఆ బాధ్యతలను నిర్వర్తించిన అజిత్ ఠాకూర్ ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ నష్టాలను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా యూజర్లు తమ పాస్వర్డ్ను షేర్ చేయకుండా ఆపేందుకు ప్లాన్స్ రచిస్తోంది. నెట్ఫ్లిక్స్ యూజర్ల నుంచి త్వరలో పాస్వర్డ్ షేరింగ్పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది.
అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత పేరు మారుమ్రోగిపోతుంది. వరుస విజయాలను అందుకోవడంతో పాటు అరుదైన గౌరవాలు ఆమె చెంత చేరుతున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సామ్.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందంజలో ఉంది. ఇక వీటితో పాటు తాజాగా మరో మైలురాయిని అమ్మడు అందుకొంది. ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ ఏడాది అత్యత్బుత…