Home
Mumbai
Mumbai News
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
Mumbai Muharram Plot: ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక భయంకరమైన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జులూస్లో పాల్గొన్న భక్తులకు ‘నొప్పి నివారణ మాత్రలు’ అంటూ విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న ఒక నిందితుడిని ముంబై పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు 14,900 విషపు క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని జేజే – భాయ్ఖలా ప్రాంతాల గుండా మొహర్రం ఊరేగింపు సాగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది.… -
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
Animal Ambulance: ముంబై నగరంలో గాయపడిన, అనారోగ్యంతో ఉన్న లేదా నిరాశ్రయ స్థితిలో ఉన్న చిన్న జంతువులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ బైక్ అంబులెన్స్ సేవ ప్రారంభమైంది. “జీవ్వన్ లైఫ్లైన్” (JeevOne Lifeline) పేరుతో రూపొందించిన ఈ వినూత్న సేవ ట్రాఫిక్ రద్దీని అధిగమిస్తూ జంతువులను వేగంగా వెటర్నరీ ఆస్పత్రులకు తరలించేందుకు ఉపయోగపడనుంది. జీవ్వన్ అనే జంతు సంక్షేమ సంస్థ, యువసేన యానిమల్ వెల్ఫేర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ అంబులెన్స్ సేవను… -
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
మహారాష్ట్ర రాజధాని ముంబైలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రుతుపవనాలు రాకపోవడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది. -
Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
Mansukh Kaka: సాధారణంగా చాలా మంది 60 ఏళ్లు దాటితే .. అబ్బా కాస్త విశ్రాంతి దొరికితే బాగుణ్ణు అనుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ 82 ఏళ్ల వృద్ధుడి డైరీలో ‘విశ్రాంతి’ అనే పదమే లేదు. వయసు తెచ్చిన భారం ఒకవైపు.. పొట్టకూటి కోసం చేయాల్సిన పోరాటం మరోవైపు.. అయినా ఎవరి ముందూ చేయి చాచలేదు. ఆత్మగౌరవంతో బతకాలనే ఆయన సంకల్పం ముందు వృద్ధాప్యం కూడా తలవంచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను… -
Kumkum Bhagya: ప్రముఖ యువ నటి సంచితా ఉగలే అనుమానాస్పద మృతి!
ప్రముఖ ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ నటి సంచితా ఉగలే అకాల మరణం చెందింది. మహారాష్ట్రలోని నలసోపారాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. -
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
Fruit Poisoning: ప్రతి సీజన్లో వచ్చే పండ్లు తింటే ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతుంటారు. ఇక వేసవి రాగానే.. పుచ్చకాయలు, మామిడి పండ్లు తినేందుకు జనం ఇష్టపడుతుంటారు. మార్కెట్లు కూడా ఆయా రకాల పండ్లతో కళకళలాడుతుంటాయి. చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినే ఆ పండ్లు సురక్షితమేనా? కొంత మంది వ్యాపారులు తమ లాభాల కోసం రసాయనాలతో పండించడం చూస్తూనే ఉన్నాం. ఫలితంగా మనం అమృతం అనుకుని తింటున్న ఆహారమే మన ప్రాణాలను తీసే విషంగా మారుతోంది.… -
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో RCB రెండోసారి టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న డివిలియర్స్.. తాజాగా ముంబైలోని ఓ స్థానిక మైదానంలో సాధారణ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ముంబైలోని ఒక లోకల్ గ్రౌండ్లో డివిలియర్స్ స్థానిక ఆటగాళ్లు, అభిమానులతో కలిసి సరదాగా మ్యాచ్ ఆడిన… -
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
Gold Theft: ముంబైలో వెలుగు చూసిన ఒక వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన లవర్ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం కోసం, ఒక యువకుడు ఏకంగా కన్నతల్లి నగలనే చోరీ చేశాడు. లక్షల విలువైన ఆభరణాలను అమ్మేసి, ఆ డబ్బుతో ప్రియురాలికి ఖరీదైన గిఫ్ట్లు, షాపింగ్, గ్రాండ్ పార్టీలతో ఎంజాయ్ చేశాడు. అయితే క్లైమాక్స్లో మనోడి చేతికి పోలీసులు బేడీలు వేశారు. అసలు ఏం జరిగిందంటే… ఇంట్లోనే మాయమైన నగలు ముంబైకి… -
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
Watermelon Case: పుచ్చకాయ తిని ముంబైకి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వాటర్మిలన్ కొనుగోళ్లను ప్రభావితం చేశాయి. ముంబైలోని ఫ్రూట్ మార్కెట్లో ఒక్కసారిగా పుచ్చకాయ రేట్లు పడిపోయాయి. ఈ ఘటన అంతగా జనాలను భయపెట్టింది. అయితే, ఈ కేసు సంచలనంగా మారడంతో ఫోరెన్సిక్ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విషప్రయోగం వల్ల వారు మరణించారని నిర్ధారించింది. మృతుల శరీరాల్లో, వారు తిన్న… -
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
Watermelon Prices:రెండు రోజుల క్రితం ముంబైలోని ఒక ఫ్యామిలీ వాటర్మిలన్ తిన్న తర్వాత మరణించడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా ముంబై వ్యాప్తంగా పుచ్చకాయ ధరలు, గిరాకీ పడిపోయింది. దీని కారణంగా నవీ ముంబై పండ్ల మార్కెట్లో ధర కిలోకు కేవలం రూ. 7కు పడిపోయింది. వేసవి కాలంలో విపరీతమైన ధరలు ఉండే వాటర్మిలన్ ధరలు ఒక్క సంఘటనలో దారుణంగా పడిపోయాయి. ఈ మార్కెట్లో కిలో పుచ్చకాయ ధర రూ. 5-7 మధ్య ఉంది. దీంతో వ్యాపారులు…
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!