Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!
- ముంబైలో ఓ యువతి ఘాతుకం
- పెళ్లికి నిరాకరించాడని దుశ్చర్య
- నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో ఓ యువతి ఘాతుకానికి పాల్పడింది. న్యూఇయర్ వేడుకల పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిచి దుశ్చర్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
అసలేం జరిగిందంటే..
25 ఏళ్ల యువతి.. 47 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి యువతి ఒత్తిడి చేస్తోంది. కానీ ప్రియుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే న్యూఇయర్ వేడుకల కోసం డిసెంబర్ 31న యువతి ఇంటికి పిలిచింది. ప్రియురాలి పిలుపు మేరకు ఇంటికి వచ్చాడు. దీంతో మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంగా ఉన్న ఆమె పదునైన ఆయుధం తీసుకుని ప్రియుడి ప్రైవేటు భాగాలను కోసేసింది. దీంతో ఒక్కసారిగా విలవిలలాడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో తప్పించుకుని సోదరుడికి సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న సోదరుడు.. హుటాహుటినా బాధితుడ్ని ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం వీఎన్ దేశాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
- PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
ఇది కూడా చదవండి: Indore Water Tragedy: ఇండోర్లో జల విషాదం.. 11 మంది మృతి
అయితే ఈ ఘటనపై బాధిత సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని శాంతాక్రూజ్ తూర్పు ప్రాంతంలోని జంబ్లిపాడలోని యువతి ఇంట్లో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడిందని వెల్లడించారు. బాధితుడి ప్రైవేటు భాగాల దగ్గర తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: OTR: పవన్పై వైసీపీ మాస్టర్ ప్లాన్..!!

తాజావార్తలు
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
-
CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
-
CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
-
Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!