Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా విషయమేమీ కాదు ఇది రెండేళ్లుగా రాజకీయవర్గాల్లో నానుతున్న సంగతే.
నేను స్పీచ్ రాసుకుని వచ్చాను కానీ.. వివేకానంద మాట్లాడితే మర్చిపోయా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైరికల్ వేస్తూనే అసెంబ్లీలో జగ్గారెడ్డి ప్రసంగం మొదలు పెట్టారు. BRS ఎమ్మెల్యే వివేకానంద ఏ సమస్యలు లేవు అన్నట్టు మాట్లాడారని, నేను స్పీచ్ రాసుకుని వచ్చా కానీ.. వివేకానంద మాట్లాడిన తర్వాత మర్
సంగారెడ్డి కలెక్టరేట్ లో కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అయితే ఒకే వేదికపై మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రత్యక్షమవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన.. తాజాగా బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి సరదాగా గడిపారు.