Sunil’s Grand Entry to Malayalam Industry with turbo movie: తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా మారారు. హీరో అనిపించుకోవడం కోసం సిక్స్ ప్యాక్ చేసి అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత సినిమాలు కరువవడంతో మళ్లీ కమెడియన్ క్యారెక్టర్ల వైపు తిరిగి చూసి ఒకటిరెండు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు సైతం చేశారు. ఇక సునీల్…
దర్శకుడు మహి వి రాఘవ్.. వైఎస్ కుటుంబ రాజకీయ ప్రయాణాన్ని వెండితెరపైకి ఆవిష్కరిస్తున్నారు..గతంలో ఈ దర్శకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం పై యాత్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కించి..2019లో ఫిబ్రవరి 8న ఆ సినిమాను విడుదల చేశారు. ఆ సినిమా లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఆ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతే కాదు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాల తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు..మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమా లో నటించి మంచి విజయం అందుకున్నారు. అలాగే రీసెంట్ గా అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ లో కూడా కీలక పాత్ర లో కనిపించారు.ప్రస్తుతం ఈ మెగాస్టార్ బజూక సినిమాతో పాటు భ్రమయుగం, యాత్ర 2 వంటి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నూర్ స్క్వాడ్’. ఈ సినిమా కు…
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి..మరో 5 నెలల లో ఎన్నికలు ఉండటంతో అధికార పక్షం, ప్రతి పక్షం ఎన్నికలకు వ్యూహ రచనలు చేస్తున్నాయి.. అలాగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వున్నారు.. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర 2..కాగా 2018లో విడుదల అయిన యాత్ర సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…
Yatra 2 Movie to Release on 2024 Feb 8th: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర 2’. ఈ సినిమాకు మహీవీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. వైఎస్సార్ పాత్రలో మలయాళ ‘సూపర్ స్టార్’ మమ్ముట్టి జీవించారు. ఇక యాత్ర 2లో…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈరోజు(సెప్టెంబర్ 16) పాలక్కాడ్ జిల్లా ఒట్టపాలెంలో ‘భ్రమయుగం’ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ఎంతో సంతోషంగా పంచుకుంది. ఆగస్టు 17, 2023న ‘భ్రమయుగం’ ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. కొచ్చి మరియు ఒట్టపాలెంలో భారీ స్థాయిలో చిత్రీకరణ జరిగింది. మిగిలిన షెడ్యూల్ నటులు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ లతో కొనసాగుతుంది. చిత్రీకరణ అక్టోబర్ మధ్యలో పూర్తవుతుంది. చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రానికి…
Mammootty’s sister Ameena passes away at 70: మలయాళ ప్రముఖ నటుడు, మెగాస్టార్ గా పరిచయం ఉన్న మమ్ముట్టి ఇంట వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదే మమ్ముట్టి తల్లి మరణించగా ఆ విషాదం నుంచి బయట పడక ముందే ఆయన చెల్లెలు అమీనా కన్ను మూశారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. నసీమా అని కూడా పిలువబడే అమీనా, కంజిరపల్లి, పరక్కల్కు చెందిన దివంగత సలీమ్ పీఎం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మలయాళ…
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా.. మమ్ముట్టి దిగనంతవరకే.. ఆయన ఒక్కసారి పాత్రలో అడుగుపెట్టడా.. ? రికార్డులు గల్లంతే. సాధారణంగా ఒక హీరో.. ఒకలాంటి పాత్రలే చేయకూడదని.. డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో చూడాలనుకుంటారు.
ప్రభాస్ తో మొదలుపెడితే దుల్కర్ సల్మాన్ వరకు… నార్త్ నుంచి సౌత్ వరకు… స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు… ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే పడ్డారు. మార్కెట్ పెంచుకునే ప్రాసెస్ లో మంచి కథ వినిపిస్తే చాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఈ రేస్ లో చేరడానికి రెడీ అయ్యాడు హయ్యెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. గత నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో…
Balakrishna: సౌతిండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం విపరీతంగా చర్చలో ఉన్న అంశం నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ. బాలయ్య బాబు చాలాకాలంగా మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్తో కలిసి రెండు భాగాలుగా తెరకెక్కే భారీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రచారం అవుతోంది.