మహారాష్ట్రలో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు మార్చాలని వస్తున్న డిమాండ్లతో ఈ రెండు నగరాల పేర్లను మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై ఎంఐఎం పార్టీ ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పిస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమయంలోనే ఈ రెండు నగరాల పేర్లను మారస్తూ క్యాబినెట్…
Former Maharashtra Chief Minister and BJP leader Devendra Fadnavis on Tuesday reached Delhi amid the ongoing political situation in the Maha Vikas Aghadi (MVA) government in the state.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అగ్గిరాచుకుంటోంది. ఒకరినొకరు పోటాపోటీగా సమావేశాలకు ఏర్పటు చేస్తుకుంటున్నారు. శనివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి ఇటు శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే మద్దతుగా నిలిచిన తమ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో పోటాపోటీ సమావేశాలతో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. అయితే వర్చువల్ మీట్ లో ద్వారా సీఎం మాట్లాడనున్న విషయం తెలిసిందే. అయితే…
మహారాష్ట్రలో రోజు రోజులు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై లోకన్ ట్రైన్ లలో ప్రయాణికులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సబర్బన్ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలని సీఎం ఉద్ధవ్ థాక్రే వివరించారు. ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులతో కరోనా పరిస్థితి పై శుక్రవారం చర్చలు జరిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై సబర్బన్ లో మళ్ళీ ముఖానికి మాస్క్ లు తప్పని సరిగా…
మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేసింది పోలీసు డిపార్ట్మెంట్... శివసైనికులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావొచ్చన్న సమాచారం పోలీసులకు చేరడంతో.. శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.