Home
Maharashtra
Maharashtra News
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
Ahilyanagar: మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో నేడు ఉదయం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. రాహురి ప్రాంతంలోని కొంధవాడ్ గ్రామం సమీపంలో విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రమాద సమాచారం… -
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
మహారాష్ట్రలో కొత్తగా తీసుకొచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ (RTI) రూల్స్-2026 అమలును రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమవడంతో పాటు కొత్త నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
Ketan Agarwal murder case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది, ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా వాదించిన ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధితు కుటుంబానికి ఈ హామీ ఇచ్చారు. శుక్రవారం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సీఎంను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో నిందితులకు… -
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర రాజకీయాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC), ట్రిపుల్ తలాక్ అంశాలపై కొత్త వివాదం చెలరేగింది. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యే సనా మాలిక్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సానా మాలిక్ చేసిన ప్రకటన కలకలం రేపింది. భారత్ లో ఖురాన్ ఆధారిత చట్టాలను అమలు చేయాలని, ట్రిపుల్ తలాక్ను సమర్థించాలని మాలిక్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్, ఖురాన్, ముస్లిం వ్యక్తిగత చట్టాలను ఉటంకిస్తూ, భారతదేశంలో… -
Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
Ketan Agarwal Murder: పూణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగి, నవంబర్లో ఉదయ్పూర్ ప్యాలెస్లో పెళ్లికి సిద్ధమైన ఒక జంట కథ.. చివరకు ఓ ఘోరమైన హత్యోదంతంగా ముగిసింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి అత్యంత కిరాతకంగా ఈ మర్డర్ ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 18న లోహగడ్… -
Ketan Agarwal Case: కేతన్ ముందే అనుమానించాడు, కానీ సియా నటన ముందు ఓడిపోయాడు..
Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ హత్య దేశంలో సంచలనంగా మారింది. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి సియా గోయల్ అత్యంత దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం, తన పుట్టిన రోజు అని చెప్పి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసింది. దీనిపై కేతన్ తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకును సియానే బలవంతంగా… -
Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
Pune Ketan Agarwal Murder Case: ఇండోర్ ‘సోనమ్ రఘువంశీ’ కేసు సృష్టించిన సంచలనం ఇంకా ప్రజల మనసుల నుంచి చెరిగిపోకముందే, మహారాష్ట్రలోని పుణెలో జరిగిన మరో దారుణ ఘటన సమాజాన్ని నివ్వెరపరిచింది. ప్రేమ, పెళ్లి అనే పవిత్ర బంధాల వెనుక దాగున్న నమ్మకద్రోహాన్ని ఈ రెండు ఘటనలు కళ్లకు కడుతున్నాయి. ఒకరిదేమో పెళ్లయిన జీవితం, మరొకరిదేమో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జీవితం. ఒకరిని భార్య పర్వతాల పైకి తీసుకెళ్తే, మరొకరిని కాబోయే భార్య కోట ట్రెకింగ్కు… -
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు సోమవారం ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
Shiv Sena 60 Years: హిందూహృదయ్ సామ్రాట్ బాల్ ఠాక్రే స్థాపించిన ‘శివసేన’ నేటితో సరిగ్గా 60 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు చేరుకుంది. 1966 జూన్ 19న ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్లో బాల్ ఠాక్రే కొబ్బరికాయ కొట్టి ఈ పార్టీని ప్రారంభించారు. నాడు కొద్దిమంది మద్దతుదారులు, వేలాది మంది ‘మరాఠీ మానుస్’ సాక్షిగా పురుడుపోసుకున్న ఈ ప్రాంతీయ మహావృక్షం.. సరిగ్గా ఆరు దశాబ్దాల తర్వాత నేడు రెండు ముక్కలుగా చీలిపోయింది. విచిత్రమేమిటంటే.. బాల్… -
Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
మహారాష్ట్రలోని పుణేలో ఒక స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు (గాడ్మ్యాన్) చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. రాధామోహన్ మిశ్రా అనే వ్యక్తి తనకు దైవిక శక్తులు ఉన్నాయని నమ్మించి, ఓ మహిళను దాదాపు 15 సంవత్సరాల పాటు లైంగికంగా, శారీరకంగా, మానసికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అతనితో పాటు ఏడుగురు సహచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆరోగ్య, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికి ఆమెను తన ఆధీనంలోకి…
తాజావార్తలు
-
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్ప్రైజ్!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!