ప్రేమ.. ఎవరు నిర్వచించలేని ఒక గొప్ప అనుభూతి.. ప్రేమ.. ఒక నమ్మకం.. ప్రేమ ఒక త్యాగం.. ప్రేమ అంటే ఒక స్వార్థం.. ఇవన్నీ ఉంటేనే ప్రేమ.. మరి ఆ ప్రేమ దూరమైతే.. అది నరకం.. దాన్ని భరించడం చావు కన్నా ఘోరం. ప్రేమికులు.. తన బ్రేకప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు.. తనే నా జీవితం.. తనే నా ప్రాణం అంటూ విరహ గీతాలను ఆలపిస్తారు.. అయితే ప్రేమికులలో ఈ బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది..…
ప్రేమకు వయసుతో పనిలేదు. పెళ్లితో పనిలేదు. ఎప్పుడైనా ఎవరైనా సరే ప్రేమలో పడొచ్చు. సాంకేతక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాట్సాప్ ప్రేమలు ఎక్కువయ్యాయి. ఇలానే రెండేళ్ల క్రితం ఓ యాభై ఏళ్ల వ్యక్తి ఓ యువతి ప్రేమలో పడ్డాడు. రెండేళ్లుగా వారు వాట్సాప్లోనే మాట్లాడుకున్నారు. ఛాటింగ్ చేసుకున్నారు. ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. రెండేళ్ల తరువాత ఓ హోటల్లో కలుసుకోవాలని అనుకున్నారు. Read: మేకప్ లేకుండా…
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పలువురు యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి…
ఫేస్బుక్ ఓ అద్భుతం చేసింది. 58 ఏళ్ల క్రితం దూరమైన.. తండ్రి… కూతూరిని కలిపింది. ఇదోదే సినిమా కథలా ఉంది కదా..! కాని రియల్ సీన్. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతకీ ఎక్కడ జరిగింది? ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా సొషల్ మీడియా వినియోగం పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది నెట్టింటే విహరిస్తుంటారు. నిత్యం ఫేస్బుక్,ఇన్స్ట్రాగ్రామ్లలలో మునిగి తేలుతుంటారు నెటిజన్లు. వీటి వల్ల ఎంతైతే నష్టాలు ఉన్నాయో.. అంతే లాభాలు ఉన్నాయ్.…
నీతోనే ప్రేమ.. నీవే నా సర్వస్వం అంటూ తిరిగాడు. చివరాఖరికి పెళ్లి మాటెత్తితే ముఖం చాటేశాడు. ఓ ప్రేమికుడి మోసానికి బలయిన యువతి అతని ఇంటిముందే నిరసనకు దిగింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామంలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది ఆ యువతి. యువతితో నిశ్చితార్థం చేసుకొని మరో యువతిని ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. న్యాయం చేయాలంటూ యవకుడి ఇంటిముందు నిరసన తెలుపుతోంది యువతి. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని…
ప్రేమ ఎప్పుడు.. ఎవరిపై.. ఎలా పుడుతుందో తెలియదు.. ఇప్పటికే చాలా లవ్ స్టోరీలు చూశాం.. ప్రేమించినవాడి కోసం ఆస్తులు, అంతస్తులు త్యాగాలు చేసినవారు ఎందరో.. కన్నవారిని వదిలి కోరుకున్నవాడి కోసం పరితమింపే హృదయాలు మరెన్నో.. ఇదే కోవలోకి వస్తారు జపాన్ రాకుమారి మకో.. సామాన్యుడిలో లవ్లో మునిగిపోయిన ఆమె.. సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం సామాన్యుడిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యారు రాకుమారికి.. వివాహం సందర్భంగా రాజ కుటుంబం భారీగా డబ్బులు ఇవ్వడం అనవాయితి అట.. 1.2 మిలియన్…
ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎవరూ చెప్పలేరు. ఒక మనిషి మరో మనిషితో ప్రేమలో పడొచ్చు… ఒక మనిషి ఓ జంతువుతో ప్రేమలో పడొచ్చు… చెప్పలేం. మనిషికి చాలా దగ్గర పోలికలతో ఉండే చింపాజీలు త్వరగా మనుషులతో ప్రేమలో పడుతుంటాయి. బెల్జియంలోని బ్రసెల్స్లో యాంట్ వెర్ప్ అనే జూ ఉన్నది. అ జూకి టిమ్మర్మన్స్ అనే మహిళ తరచుగా వస్తుంటుంది. అలా జూకి వచ్చిన ఆ మహిళకు చిటా అనే చింపాజీ బాగా నచ్చింది.…
ఎన్నో రకాల కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించడం లేదనే కోపంతో యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేష్మా అనే యువతిని సందీప్ కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించడం లేదని సందీప్ దాడికి పాల్పడ్డాడు. అయితే సందీప్ వెంట వచ్చిన తన స్నేహితుడు గోవిందు దాడిని అడ్డుకోవడంతో రేష్మా ప్రాణాలతో బయటపడింది. ఈ…
‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెలుగు వారికి దగ్గరైంది జాక్విలిన్. అయితే, హిందీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకోలేకపోయినా రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ రేసులో కంటిన్యూ అవుతోంది. అయితే, ఈ 35 ఏళ్ల సీనియర్ సుందరి ముంబైలో సీరియస్ గానే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తోంది. శ్రీలంక బ్యూటీ జాక్విలిన్ ముంబైలోని జుహూ ఏరియాలో ఇల్లు కొనేసింది. అంతే అయితే అది నిజంగా పెద్ద న్యూసేం కాదు. కానీ, కొత్త ఇంట్లో ఒంటిగా కాకుండా…
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు.. మోస్రామ్ మండలం తిమ్మాపూర్ కి చెందిన మోహన్,లక్ష్మి గా వారిని గుర్తించారు పోలీసులు. వారం రోజుల క్రితమే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. అటు వారం…