నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పొదలకూరు మండలం తాటిపర్తిలో తుపాకీ కాల్పులతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.. పెళ్లి చేసుకునేందుకు తనకి అమ్మాయిని ఇవ్వలేదనే అక్కసుతో కావ్య అనే అమ్మాయి (26)పై తుపాకీతో కాల్పులు జరిపాడు సురేష్ రెడ్డి అనే యువకుడు.. ఆ తర్వాత తనను తాను రివాల్వర్తో కాల్చుకున్నాడు.. కాల్పుల్లో గాయపడిన కావ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందగా.. సురేష్ రెడ్డి కూడా ఆ తర్వాత మృతిచెందాడు. Read Also: Mahesh Babu: సితార టాలీవుడ్ ఎంట్రీ.. కన్ఫర్మ్…
ఆడవారిపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నా ఫలితం సూన్యంగా మారుతోంది. మహిళలకు ఏదైన ఇబ్బందులు ఎదురైతే రక్షణ కవచలంగా వుండాల్సిన రక్షభటులే మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే అనంతపురం జిల్లా పామిడి మండలం జీ.ఏ కొట్టాల గ్రామంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే .. అనంతపురం జిల్లా పామిడి మండలంలోని జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన బీమ్లా నాయక్ కుమారుడు విజయ్ కుమార్ నాయక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై గా…
వాలంటైన్ డే రోజున ప్రేమికులు ప్రపోజల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్గా జరిగే ప్రాసెస్. అయితే, అందరికంటే ఢిఫరెంట్ గా ఉండేందుకు, వార్తల్లో నిలిచిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి ప్రేమికుల దినోత్సవం రోజున జరిగింది. మేరీ లీ అనే మహిళ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో వాతావరణవేత్తగా పనిచేస్తున్నది. వాతావరణానికి సంబందించిన రిపోర్ట్ను స్టూడియోలో ఉత్తర భాగంలోని లైట్స్ గురించి లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా, ఆమె లాంగ్టైమ్ బాయ్ఫ్రెండ్ అజిత్ నినాజ్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు.…
టాలీవుడ్ బ్యూటీ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ నిమిషం తీరిక లేకుండా తిరుగుతోంది. ఇక ఈ బిజీ షెడ్యూల్ ల్లో అమందు ప్రేమకు, పెళ్ళికి తావు లేవని చెప్పుకొస్తుంది. ఇక తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రమోషన్స్ లో ప్రేమ, పెళ్లి పై అమ్మడు నోరు విప్పింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. ” ఎవరి దగ్గర అయితే సెక్యూర్ గా ఫీల్ అవుతామో,…
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని సొంత అక్కను తమ్ముడు గొంతుకోసి హత్య చేసిన దారుణ ఘటన రామనాథపురంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నెహ్రునగర్ 5వ వీధిలో సెల్వం అనే వ్యక్త్రి కుటుంబం నివసిస్తోంది. అతనికి ఇద్దరు కూతుళ్లు , ఒక కుమారుడు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మొత్తం పెద్ద కూతురు స్వాతికి వివాహం చేయాలనీ నిశ్చయించారు. వరుసగా పెళ్లి సంబంధాలు తీసుకొస్తుంటే స్వాతి వాటన్నింటిని తిరస్కరిస్తూ వస్తుంది. ఒకరోజు స్వాతి పిన్ని…
ప్రేమ.. ఎంతటివారినైనా మార్చేస్తుంది.. దానికి వయస్సు తో పనిలేదు.. ఆస్తి అంతస్తు చూడదు.. చివరికి లింగ బేధం కూడా అడ్డురాదు.. అదే ప్రేమలో ఉన్న మాయ.. కానీ కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు.. వారి అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నారు. తాజాగా ఒక అబ్బాయి మరో అబ్బాయిని ప్రేమ పేరుతో నమ్మించి అతడిని అమ్మాయిలా మార్చి అతడి కోరిక తీర్చుకొని వదిలేసి వెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు…
ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు, అమ్మాయి, అమ్మాయి మధ్యకూడా ఉండోచ్చు. చెప్పలేం. ఇటీవల కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడమే కాదు, పెళ్లిల్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండే, ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్బాల్ టోర్నీ జరుగుతున్నది. సారా రియో బేస్ బాల్ గేమ్ అడుతూ సడెన్ గా కిందపడిండి. కాలు నొప్పిగా ఉందని పడిపోయింది. సహచర క్రీఢాకారిణులంతా సారా దగ్గరకు వచ్చారు. Read: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. భయంతో వణికిపోయిన…
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చూడగానే కొంతమంది ప్రేమలో పడిపోతుంటారు. ప్రేమించిన వారిని వినూత్నంగా ప్రపోజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మనుషులకు మాట ఉంటుంది. తన ఆలోచన ఉంటుంది. ఎదుటి వారికి ఎలా ప్రపోజ్ చేయాలనే తపన ఉంటుంది. మరి జంతువులైతే వాటి ప్రేమను ఎలా ప్రపోజ్ చేస్తాయి అంటే చెప్పడం కష్టమే. కొన్ని జంతువులు వాటి చేష్టల ద్వారా ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. మరి ఎనుగులో ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి. Read: ఒమిక్రాన్…
పెళ్ళి కాసేపట్లో.. మూడు ముళ్ళ బంధంతో ఏకం కావాల్సిన జంట… అనూహ్యంగా పెళ్ళికూతురు జంప్. ఆమె ఎక్కడికి వెళ్ళిందో టెన్షన్. పెళ్ళి మంటపం నుంచి వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం తట్టివారి పల్లికి చెందిన పల్లి రామకృష్ణ మల్లికల కుమార్తె సోనిక వివాహము పెద్దల నిశ్చయించిన నవీన్ కుమార్ తో 14 తేదీ ఆదివారం మదనపల్లి లోని సంఘం ఫంక్షన్ హాల్…
హైదరాబాద్లోని కుషాయిగూడ లో దారుణం చోటు చేసుకుంది. లవర్ కోసం ఏకంగా కన్న తండ్రిని సూపరీ ఇచ్చి చoపించింది ఓ మైనర్ బాలిక. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. కుషాయిగూడలో నివాసం ఉంటున్న రామకృష్ణ కూతురు…. ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే.. ఆ ప్రేమ తండ్రి రామృకృష్ణ నిరాకరించాడు. దీంతో ఆవేశానికి గురైన అతని కూతురు… తండ్రినే చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే..రామకృష్ణకు మత్తు మందు ఇచ్చి చంపింది…