బంగారం కొనాలేనుకొనేవారికి భారీ ఊరట.. సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,270 ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి.. కిలో వెండి ధర రూ.76,500 ఉంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చైన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు స్వల్పంగా ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు రూ.110 తగ్గి రూ. 63,270కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,100 ఉండగా ఈరోజు రూ.58,000 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు 78,000 ల స్థిరంగా ఉన్నాయి.. ప్రధాన…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు భారీగా తగ్గాయి.. నిన్నటి ధరల తో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 దిగొచ్చి.. రూ. 58,100కి చేరింది.. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 తగ్గి.. రూ. 63,380కి చేరింది… ఇక వెండి ధరలు కూడా రూ. 2000 తగ్గి.. రూ. 76,600కి చేరింది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చెన్నైలో…
డిసెంబర్ నెలలో కార్తీకమాసం కారణంగా చికెన్ ధరలు ధరలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా రూ. 100 కేజీ పలికింది.. గత వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది.. వారం, వారం ధరల్లో మార్పులు కనిపిస్తూ సామాన్యులకు నిరాశ కలిగిస్తున్నాయి.. గత…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇక ఇవాళ కూడా మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్నాయి.. రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,870 కాగా ఈరోజు కూడా రూ. 63,870 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,550 ఉంది.. ఈరోజు…
మహిళకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు ధరలు భారీగా పెరిగాయి.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 వరకు పెరుగగా రూ. 58,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.430 పెరిగి రూ. 64,250కి చేరింది.. ఈరోజు బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది.. ఇక కేజీ వెండి ధర రూ. 300 వృద్ధిచెంది రూ. 79,500గా కొనసాగుతోంది.. దేశంలో ప్రధాన నగరాల్లో…
పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా మారాయి.. చాలా దయనీయంగా మారింది.. తినడానికి తిండి కూడా లేకుండా చాలా మంది ఆకలితో చనిపోతున్నారు.. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. పౌష్టికాహరం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32కు చేరుకుంది. దీంతో, గుడ్డు కొనాలంటే అక్కడి జనాలు బేంబేలెత్తిపోతున్నారు.. పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల పై కూడా ధరలు పైపైకి చేరుతున్నాయి..…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజుల్లో పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే ఇవాళ మార్కెట్ లో కూడా కొనసాగుతున్నాయి.. సోమవారం (డిసెంబర్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,490 గా ఉంది. వెండి కిలో ధర రూ. 79,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో…
గతనెలలో కార్తీకమాసం కారణంగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. కిలో చికెన్ ధర కూడా 100 కేజీ పలికింది.. ఈ వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా కోడి గుడ్డు ధరలు కూడా కొండేక్కి కూర్చున్నాయి.. కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి.. హైదరాబాద్ లో కోడి గుడ్డు ధర భారీగా పెరిగింది.. రెండు వారాల కింద ఒక్కో గుడ్డు రూ.6 ఉండగా, ఇప్పుడు రూ.7కు చేరింది. హోల్…
మొన్నటివరకు కాస్త తక్కువగా ఉన్న కూరగాయల ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నగరంలో నిన్న చికెన్ ధరలు కొండేక్కాయి.. నేడు కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ పెరిగిన ధరలు సామాన్యులకు గుండెపోటును తెప్పిస్తున్నాయి.. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చేవి… కానీ ఇప్పుడు రెండు రకాలు కూడా రావడం లేదని జనాలు వాపోతున్నారు.. గత సోమవారం వరకు కార్తీక వారాలు కాబట్టి ధరలు భారీగా తగ్గాయి.. అందులో చికెన్…