టమోటా కూరలను ఇంట్లో చేసుకొని చాలా రోజులు అయ్యింది… ధరలను వింటే గుండె గుబెల్ మంటుంది.. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతాయి అనుకోవడం తప్ప, నిజంగా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు.. తెలుగు రాష్ట్రాల్లో టమోటాలు కాస్తున్న ధరలు రూ.200 పలుకుతున్నాయి.. ఏపీలో ధరలు కాస్త ఎక్కువగానే పలుకుతున్నాయి.. ఏపీ మదనపల్లె మార్కెట్లో టమోటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్లో కిలో నాణ్యమైన టమోటా ఏకంగా రూ. 168 పలికింది.. ఇదే హైయేస్ట్ ధర అని…
పులస చేపలు చాలా తక్కువగా దొరుకుతాయి..కేవలం వర్షాకాలంలోనే ఈ చేపలు ఆంధ్రలోనే దొరుకుతాయి.. జూలై నుండి సెప్టెంబర్ ప్రారంభం మధ్య గోదావరి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. గోదావరి ప్రాంతంలోని స్థానిక మార్కెట్లలో కిలో చేప రూ.4 వేలకు అమ్ముడవుతోంది.. కానీ ఇప్పుడు ధరలు షాక్ ఇస్తున్నాయి..వర్షాకాలం ప్రారంభం కావడంతో అరుదైన ‘పులస’ చేపలకు డిమాండ్ పెరిగింది, దీని ధర రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ పెరిగింది. పులస అత్యంత ఖరీదైన చేప.. ఆంధ్రప్రదేశ్లో దాని సూక్ష్మమైన…
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా…