యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఒక అమెరికన్ నౌకపై యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో పాటు అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. ఇక, అధికారులు ఈ సమాచారాన్ని యూఎస్ ప్రభుత్వానికి అందించారు.
గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు..త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై రెట్టింపు అంచనాలను పెంచేస్తున్నాయి.. గతంలో ఎక్కడ కనిపించని లుక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు.. ఇక దేవర మూవీకి ఉన్న హైప్ ఎలాంటిదో…
తూర్పు లడఖ్లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. భారత సైన్యం తన సరిహద్దుల్లో పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో మరో రెండు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది . రియల్మీ 12 ప్రో సిరీస్లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. రియల్మీ 12 ప్రో, రియల్మీ 12 ప్రో ప్లస్ మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఈ రెండు ఫోన్లను రియల్మీ ఈ నెలలలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు సమాచారం.. ఈ ఫోన్ల ఫీచర్స్, ధర ఎంతో ఇప్పుడు…
పాన్ ఇండియా హీరో ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపోందుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు ప్రభాస్, మారుతీ సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు మేకర్స్..…
ఆదివారం పండుగవేళ ఒక కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అందరు సంతోషంగా ఆ ఊరిలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. పండుగపూట మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంబాలపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి కారు-ఆటో ఢీకొని నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే…
ఉత్తర కొరియా ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అది కొరియా ద్వీపకల్పంతో పాటు జపాన్ మధ్య సముద్రంలో పడిపోయింది. ఈ క్షిపణి ఈ ప్రాంతంలోని రిమోట్ ద్వారా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేకుని ప్రయోగించింది.
2024 సంవత్సరానికి సంబంధించి తమ ట్రేడ్ లైసెన్స్ను అదనపు ఖర్చు లేకుండా జనవరి 31లోగా పునరుద్ధరించుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నగరంలోని వ్యాపారులను కోరింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 మధ్య తమ లైసెన్స్ను రెన్యూవల్ చేయించుకోవాలనుకునేవారు 25 శాతం జరిమానా చెల్లించాలి. ఏప్రిల్ 1 తర్వాత రెన్యూవల్ చేసుకునే వారికి 50 శాతం జరిమానా విధించబడుతుంది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్న ఏదైనా వ్యాపారం 100 శాతం ఆకర్షిస్తుంది. పెనాల్టీ, లైసెన్స్…
మెస్రం వంశీయులు తమ వార్షిక నాగోబా జాతరను ఆదివారం ఇందర్వెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కచూర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే నాగోబా జాతర మెస్రం వంశీయుల ముఖ్యమైన ధార్మిక మరియు సాంస్కృతిక వ్యవహారం. జాతర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మెస్రం వంశీయులు కులపెద్ద వెంకట్రావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. 10 రోజుల పాటు ఇందర్వెల్లి, ఇచ్చోడ, బజరహత్నూర్ మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక ఎద్దుల బండిని ఉపయోగించి ఎద్దుల బండ్లపై తిరుగుతూ జాతర గురించి…