Sanjay Raut: రాజకీయ ప్రయోజనాల కోసమే మాల్దీవులతో ప్రధాని మోడీ గొడవ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీ మాల్దీవులతో గొడవపడుతున్నారని ఆరోపించారు. ‘పాకిస్తాన్తో యుద్ధ సమస్య ముగిసినప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు సొంత సైన్యం, పోలీసు బలగాలు లేని మాల్దీవులతో పోరాడుతోందన్నారు. మాల్దీవులతో వివాదాన్ని పెంచి ఎన్నికల్లో ఆ పేరుతో ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: Jupalli Krishna Rao: కేటీఆర్ వల్ల పండుగరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది : జూపల్లి
Also Read
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘చైనాతో చెలగాటమాడే ధైర్యం బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు లేదు అన్నాడు. రాహుల్ గాంధీ చెప్పిన తప్పేముంది? ఈ రాజకీయం దేశ ప్రయోజనాలకు సంబంధించినది కాదు.. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్నికల రాజకీయం అని ఆయన విమర్శించారు. రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదన్న శివసేన (యుబిటి) నేతల ప్రశ్నకు సంజయ్ రౌత్ మండిపడ్డారు. రాముడు బిజెపి ప్రైవేట్ ఆస్తి కాదు.. ఆహ్వానం పొందిన వారు వెళ్లాలి, అందని వారు కూడా వెళ్లాలి అని చెప్పాడు. ఏళ్ల తరబడి వివాదం ఉన్న స్థలంలో రామమందిరాన్ని నిర్మించడం లేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. గుడి కట్టాలనే చర్చ జరిగిన చోట గుడి కట్టలేదు.. అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆ వివాదాస్పద స్థలం ఇప్పటికీ అలాగే ఉంది.. దీనిపై బీజేపీ మాట్లాడాలి అని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
ట్రెండింగ్
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!