ఆరోజుల్లో డబ్బులు తెలియవు.. రెక్కాడితే కానీ డొక్కాడవు.. అలాంటిది ఇప్పుడు కరెన్సీ విలువ పెరిగిపోయింది.. ఒక్కో దేశానికీ ఒక్కో రకమైన కరెన్సీ నోట్లు ఉంటాయి.. దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది.. కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు..…
ప్రపంచాన్ని తన సినిమాతో మెప్పించిన డైరెక్టర్ రాజమౌళి తో సినిమాలు చెయ్యాలని ప్రతి హీరో అనుకోవడం కామన్.. ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి మరి.. రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా రాజమౌళి ని కొట్టే దర్శకుడు మరొకరు కనిపించడం లేదు.. సినిమా పై తనకున్న ఇష్టమే తనను ఈ స్థాయిలో ఉంచిందని ఎన్నో సార్లు…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ మీనా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.. స్టార్ హీరోల సరసన జోడి కట్టింది.. అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుంది.. అయితే మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీనా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. సాదారణంగా సినీ రంగాల్లో ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు.. కొందరు సొంతంగా…
వామును ఎన్నో రకాలుగా వాడుతుంటారు.. బజ్జీ, స్నాక్స్ లలో ఎక్కువగా వాడతారు.. స్పైసి గా ఉండే స్నాక్స్ లలో వామును వాడుతారు.. చిటికెడు వాము వేయాల్సిందే. వాము ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. ఇది ఆహారానికి రుచి, వాసన ఇవ్వడంతోపాటు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామును కడుపు నొప్పి తగ్గించడానికి హోంరెమిడీలోనూ ఉపయోగిస్తారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ప్రతిరోజూ…
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రోజురోజుకు పెనమలూరు పాలిటిక్స్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామమైన సంగతి తెలిసిందే.
గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీల భర్తీపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. తమ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కె. సత్యనారాయణ దాఖలు చేసిన రెండు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆ…
ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం పరువు పోతోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బుధవారం అన్నారు. ప్రజావాణిలో హాజరయ్యి ప్రజల సమస్యల పరిష్కారానికి తప్పకుండా హాజరవ్వాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా సంబంధాల సాధనగా మారిందని అన్నారు. రెండు వారాల పాటు కార్యక్రమానికి హాజరైన ఆయన క్యాబినెట్ సహచరులు తమ ఫిర్యాదులకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో అందరు ప్రాతినిధ్యాలు ఇవ్వడానికి వస్తున్న ప్రజలను కలవడం మానేశారు.…
జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణ లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం JSW నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. దావోస్ లో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త…
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లపై వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి వంద మంది రావటం కూడా కూడా గగనమేనని ఎద్దేవా చేశారు.