Bangladesh MP: బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ కోల్కతాలో అదృశ్యం కావడం సంచనలంగా మారింది. వైద్యం కోసం మే 12న దేశానికి వచ్చిన బంగ్లా ఎంపీ అన్వరుల్ అజీమ్ అదృశ్యమయ్యారు.
Nose Pin: ప్రమాదవశాత్తు కోల్కతాకు చెందిన 35 ఏళ్ల మహిళ తన శ్వాసతో పాటు ముక్కుపుడకకు ఉండే స్క్రూని పీల్చుకుంది. తనకు తెలియకుండానే ఇది జరిగిందని సదరు మహిళ చెబుతోంది.
దేశంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
చెలరేగుతున్న బెంగళూరు బౌలర్లు. బోలింగ్ సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు వరుసగా ఓటముల పాలవుతోంది. స్టార్ బౌలర్గా పేరు తెచ్చుకున్న సిరాజ్ తన పేరును నిలబెట్టుకోలేక పోయాడు. కాని కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ ఈ సీజన్లో మొట్టమొదట అయిదు వికెట్లు తీసుకుంది.
బెంగాళూరు, కోల్ కతా మధ్య పోరు జరగనుంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బోలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది. కోల్ కతా నుంచి ఓపెనర్లుగా సునిల్ నరైన్, స్టాల్ బరిలోకి దిగారు. బెంగళూరు ఫ్లే ఆఫ్ కు చేరుకోవాలంటే
కోల్కతాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద 10 మంది చిక్కుకున్నారు. అందులో ఇద్దరు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
త్తగా ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పబ్లిక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున ప్రయాణించే మొదటి రైడ్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు క్యూలో నిల్చున్నారు.
కోల్కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. కోల్కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు దేశం పురోగతిని ప్రదర్శించే మైలురాయి ప్రాజెక్ట్గా భావించవచ్చు.