Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jammu And Kashmir

Jammu And Kashmir News

    • World Record:  ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌… ఇండియాలోనే…
      #వైరల్ న్యూస్

      World Record:  ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌… ఇండియాలోనే…

      సాధార‌ణంగా ఇగ్లూ అన‌గానే మ‌న‌కు దృవ‌ప్రాంతాలు గుర్తుకు వ‌స్తాయి.  అక్క‌డి ప్ర‌జ‌లు మంచుతోనే చిన్న‌చిన్న ఇల్లు క‌ట్టుకొని జీవ‌నం సాగిస్తుంటారు. ఇగ్లూ హౌస్ మోడ‌ల్‌లోనే ఇగ్లూ కేఫ్‌ను జ‌మ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేశారు.  37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వ్యాసార్థం ఉన్న ఈ ఇగ్లూ కేఫ్ గిన్నీస్‌బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్‌లోకి ఎక్కింది.  జ‌మ్మూకాశ్మీర్‌లోని గుల్మర్గ్ లో ఈ కేఫ్‌ను నిర్మించారు.  ఈ కేఫ్ నిర్మాణం 64 రోజుల్లో పూర్త‌యిన‌ట్టు నిర్వ‌హ‌కులు తెలిపారు.  25 మంది వ‌ర్క‌ర్లు 1700…
    • వైర‌ల్‌: ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి…
      #వైరల్ న్యూస్

      వైర‌ల్‌: ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి…

      ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జ‌మ్మూకాశ్మీర్‌లో భార‌త ప్ర‌భుత్వం నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీని జ‌మ్మూతో అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చినాబ్ న‌డిపై 1.3 కిలోమీట‌ర్ల మేర 359 మీట‌ర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉండ‌బోతున్న‌ది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ ట‌వ‌ర్ కంటే 35 మీట‌ర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కింద‌నుంచి మేఘాలు పాస్ అవుతున్న దృశ్యాల‌ను రైల్వేశాఖ మంత్రి అశ్విన్ సోష‌ల్ మీడియాలో…
    • మాతా వైష్ణో‌దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి
      #Top Story

      మాతా వైష్ణో‌దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి

      2022లో మొదటి రోజే తీవ్ర విషాద ఘటన జరిగింది.. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు.. ఈ తొక్కిసలాటలో మరో 13 మంది భక్తులు గాయపడినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున…
    • నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జనపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌…వ్యతిరేకిస్తున్న కాశ్మీర్‌ పార్టీలు…
      #Top Story

      నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జనపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌…వ్యతిరేకిస్తున్న కాశ్మీర్‌ పార్టీలు…

      జ‌మ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాలను పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  దీనిపై అధికారులు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేశారు.  జ‌మ్మూలో 6, కాశ్మీర్‌లో 1 అసెంబ్లీ సిగ్మెంట్‌ను పెంచాల‌ని పున‌ర్విభ‌జ‌న సంఘం ప్ర‌తిపాద‌న‌లు చేసింది.  ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై కాశ్మీర్ పార్టీలు భ‌గ్గుమ‌న్నాయి.  జ‌మ్మూలో 6 సిగ్మెంట్లు పెంచాల‌నే నిర్ణ‌యం బీజేపీకి ల‌బ్ది చేకూర్చే విధంగా ఉందని, జ‌మ్మూలో బీజేపీ బ‌లంగా ఉందని, ఆ పార్టీకి ల‌బ్ది చేయ‌డం కోస‌మే ఈ ప్ర‌తిపాద‌న తీసుకొస్తున్నార‌ని మండిప‌డ్డారు.  జ‌మ్మూతో పాటుగా…
    • కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఒక ఉగ్రవాది హతం
      #జాతీయం

      కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఒక ఉగ్రవాది హతం

      కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని… ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.…
    • దారుణం:  శ్రీనగ‌ర్‌లో పోలీసుల వాహ‌నంపై ఉగ్ర‌వాదుల దాడి…
      #Top Story

      దారుణం: శ్రీనగ‌ర్‌లో పోలీసుల వాహ‌నంపై ఉగ్ర‌వాదుల దాడి…

      జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు.  రాజ‌ధాని శ్రీన‌గ‌ర్ శివారులోని పోలీస్ క్యాంప్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న బ‌స్సుపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు.  ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెంద‌గా, 11 మందికి గాయాల‌య్యాయి.  గామ‌ప‌డిని పోలీసుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.  స‌మాచారం అందుకున్న అధికారులు  పోలీస్ క్యాంప్ కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.  పోలీసుల‌పై కాల్పులు జ‌రిపిన ఉగ్ర‌వాదుల కోసం ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా గాలింపుచ‌ర్య‌లు చేప‌ట్టారు.   Read: వైర‌ల్‌:…
    • 370 ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ పునరుద్ధరించలేదు: గులాంనబీ ఆజాద్‌
      #జాతీయం

      370 ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ పునరుద్ధరించలేదు: గులాంనబీ ఆజాద్‌

      జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్‌ వల్ల అయ్యే పని కాదని .. ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది అసాధ్యమని అన్నారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్‌ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు. ‘మేము సొంతంగా…
    • 130 కోట్ల భార‌తీయుల ప్ర‌తినిధిగా వ‌చ్చా- ప్ర‌ధాని మోడీ
      #Top Story

      130 కోట్ల భార‌తీయుల ప్ర‌తినిధిగా వ‌చ్చా- ప్ర‌ధాని మోడీ

      దీపావ‌ళి వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ఈరోజు జ‌మ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో ప‌ర్య‌టించారు.  అక్క‌డ జ‌వాన్ల‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకున్నారు.  జ‌వాన్ల‌కు స్వీట్లు అందించి వారిలో ఉత్సాహాన్ని నింపారు.  తాను ఒక్క‌డినే ఇక్క‌డికి రాలేద‌ని, 130 కోట్ల భార‌తీయుల ప్ర‌తినిధిగా వ‌చ్చిన‌ట్టు ప్ర‌ధాని మోడీ తెలిపారు.  సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి జ‌రుపుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని, 2014 నుంచి దీపావ‌ళి వేడుక‌ల‌ను సైనికుల‌తో జ‌రుపుకుంటున్నాన‌ని అన్నారు.   Read: మిస్ట‌రీ: ఆ బ్రిడ్జి మీద‌నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌లు…
    • నేడు జమ్మూ కాశ్మీర్‌కు ప్రధాని మోడీ
      #జాతీయం

      నేడు జమ్మూ కాశ్మీర్‌కు ప్రధాని మోడీ

      ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇవాళ నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొన్నారు.
    • బ్రేకింగ్‌ : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు, జవాన్‌కు గాయాలు..
      #Top Story

      బ్రేకింగ్‌ : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు, జవాన్‌కు గాయాలు..

      ఇటీవల జమ్మూకాశ్మీర్‌ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్‌ జిల్లా మెంధార్‌ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్‌…
    ←1…2728293031…33→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్

  • Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

  • ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

  • Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!

  • Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions