Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jammu And Kashmir

Jammu And Kashmir News

    • బ్రేకింగ్‌ : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు, జవాన్‌కు గాయాలు..
      #Top Story

      బ్రేకింగ్‌ : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు, జవాన్‌కు గాయాలు..

      ఇటీవల జమ్మూకాశ్మీర్‌ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్‌ జిల్లా మెంధార్‌ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్‌పీఎఫ్‌…
    • 2019 తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా..కేంద్ర బలగాలు అలర్ట్ !
      #జాతీయం

      2019 తర్వాత తొలిసారి కశ్మీర్‌కు అమిత్ షా..కేంద్ర బలగాలు అలర్ట్ !

      మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేటి నుంచి జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇక్కడ పౌరులే టార్గెట్‌ గా ఉగ్ర దాడులు జరుగుతున్న తరుణంలో పంచాయతీ సభ్యులు, రాజకీయ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే, కేంద్ర బలగాలతో సమావేశమై భద్రతపై సమీక్షిస్తారు.ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత షా తొలిసారి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ నెలలో ఇక్కడ జరిగిన దాడుల్లో 11 మంది పౌరులు మరణించారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న…
    • పాక్‌తో మ్యాచ్ అవసరమా…?
      #T20 వరల్డ్ కప్

      పాక్‌తో మ్యాచ్ అవసరమా…?

      టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య హైఓల్డేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రెండు దేశాల్లోనూ భావోద్వేగాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే దాయాదితో మ్యాచ్ పై రాజకీయ మేఘాలు ముసురుకుంటున్నాయి. కశ్మీర్లో మనుషుల్ని చంపుతున్న పాకిస్తాన్ తో క్రికెట్ ఏంటనే వాదన తెరపైకి వచ్చింది. అయితే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మరో వర్గం వాదిస్తోంది. మ్యాచ్ ఆడకపోతే భారత్ కు లాభమా.. నష్టమా..? దాయాదుల మధ్య పోరుకు క్రేజ్ ఏ రేంజ్…
    • పాక్‌పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌…షా క్లారిటీ…
      #Top Story

      పాక్‌పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌…షా క్లారిటీ…

      పాక్ ప్రేరిప‌త ఉగ్ర‌వాదులు జ‌మ్ముకాశ్మీర్‌లో మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు.  గ‌త కొన్ని రోజులుగా ఉగ్ర‌వాదులు జ‌మ్ముకాశ్మీర్‌లో సాధార‌ణ పౌరుల‌ను టార్గెట్ చేసుకొని విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నారు.  పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల తీరుపై, పాక్ వైఖ‌రిపై భార‌త ప్ర‌భుత్వం మండిప‌డుతున్న‌ది.  పాక్ ప్ర‌వ‌ర్త‌న, తీరు మార్చుకోకుంటే మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌నే దిశ‌గా హెచ్చ‌రిక‌లు చేసింది.  కశ్మీరీలను పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేయడం వెంటనే ఆపాలి. అతిక్రమణలనూ మానుకోవాలి. దాడులను మన దేశం సహించేది లేదని, స‌రిహ‌ద్దుల‌ను అస్థిర‌త ప‌ర‌చాల‌ని…
    • రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు జవాళ్ల వీర మరణం
      #జాతీయం

      రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు జవాళ్ల వీర మరణం

      జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్‌ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.
    • జ‌మ్మూకాశ్మీర్‌లో దారుణం:  ఇద్ద‌రు టీచర్ల‌ను కాల్చిచంపిన ఉగ్ర‌వాదులు
      #Top Story

      జ‌మ్మూకాశ్మీర్‌లో దారుణం: ఇద్ద‌రు టీచర్ల‌ను కాల్చిచంపిన ఉగ్ర‌వాదులు

      జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు.  తాజాగా శ్రీన‌గ‌ర్‌లోని ఈద్గాం సంగం పాఠ‌శాల‌పై ఉగ్ర‌వాదులు దాడులు చేశారు.  ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు టీచ‌ర్లు మృతి చెందారు.  ఇద్ద‌రు ఉపాధ్యాయుల‌కు పాయింట్ బ్లాక్ లో కాల్చ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.  మృతి చెందిన ఇద్ద‌రు టీచ‌ర్లు సిక్కు, కాశ్మీరీ పండిట్ వ‌ర్గానికి చెందిన స‌తీంద‌ర్ కౌర్‌, దీప‌క్ చాంద్ గా పోలీసులు గుర్తించారు.  పోలీసులు, ఆర్మీ సంఘ‌ట‌నా స్థాలానికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  ఉగ్ర‌వాదుల కోసం…
    • పాక్ మ‌రో కుట్ర‌:  డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…
      #Top Story

      పాక్ మ‌రో కుట్ర‌: డ్రోన్ ద్వారా జ‌మ్మూకాశ్మీర్‌కు ఆయుధాలు…

      జ‌మ్మూ కాశ్మీర్‌లో మ‌రో కుట్ర చేసేందుకు పాక్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఉగ్ర‌వాదుల‌ను ఇండియాలోకి చొర‌బ‌డేందుకు ప‌రోక్షంగా పాక్ స‌హ‌క‌రిస్తూనే డ్రోన్‌ల ద్వారా ఆయుధాల‌ను దేశ స‌రిహ‌ద్దుల్లో జార‌విడుస్తోంది.  ఇప్ప‌టికే ఇలాంటి డ్రోన్ల‌ను ఆర్మీ అధికారులు బోర్డర్‌లో గుర్తించి వాటిని పేల్చి వేశారు.  కాగా తాజాగా మ‌రో డ్రోన్ ఇండియా స‌రిహ‌ద్దుల్లోకి ప్ర‌వేశించింది.  ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగ‌జైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును ప‌సుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు ఆరు కిలోమీట‌ర్ల…
    • లద్దాఖ్‌లో ఆర్మీచేతికి సరికొత్త‌ ఆయుధం…
      #Top Story

      లద్దాఖ్‌లో ఆర్మీచేతికి సరికొత్త‌ ఆయుధం…

      గ‌త కొంత‌కాలంగా ల‌ద్దాఖ్ స‌రిహ‌ద్దుల్లో ఇండియా-చైనా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.  ఈ నెప‌థ్యంలో ఇండియా తూర్పు ల‌ద్దాఖ్ లో అధునాతమైన ఆయుధాల‌ను మోహ‌రిస్తూ వ‌స్తోంది.  ఇందులో భాగంగా ఇప్పుడు ఇండియ‌న్ ఆర్మీ చేతికి ఓ అధునాత‌న‌మైన ఆయుధం ల‌భించింది. ఫార్వార్డ్ ఏరియాల్లో తొలిసారిగా కే9  వ‌జ్ర అనే శ‌త‌ఘ్న‌ల‌ను మోహ‌రించారు.  ఈ కే 9 వ‌జ్ర శ‌త‌ఘ్న‌లు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న శ‌తృ స్థావ‌రాల‌ను ద్వంసం చేయ‌గ‌ల శ‌క్తిని క‌లిగి…
    • భార‌త్‌లో దాడులకు ఉగ్ర‌వాద సంస్థ‌లు కుట్ర‌లు చేస్తున్నాయా?
      #Top Story

      భార‌త్‌లో దాడులకు ఉగ్ర‌వాద సంస్థ‌లు కుట్ర‌లు చేస్తున్నాయా?

      భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల్లో ఉగ్ర‌వాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నార‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చిరించాయి. భార‌త్‌లోని చొర‌బ‌డేందుకు 40మంది ఆఫ్ఘ‌న్ ఉగ్ర‌వాదులు ప‌న్నాగం ప‌న్నుతున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను హెచ్చ‌రించాయి.  పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మ‌ద్ధ‌తుతో భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని హెచ్చిరించాయి.  జ‌మ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని నిఘా సంస్థ‌లు హెచ్చ‌రించ‌డంతో భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  దేశంలో రాబోయే పండ‌గ రోజుల్లో దాడులు చేసేందుకు ప‌న్నాగం ప‌న్నుతున్నట్టు…
    • కాశ్మీర్ యువత కోసం శ్రీనగర్‌లో స్పెషల్ ఎయిర్‌షో…
      #Top Story

      కాశ్మీర్ యువత కోసం శ్రీనగర్‌లో స్పెషల్ ఎయిర్‌షో…

      శ్రీన‌గ‌ర్‌లో తొలిసారిగా ఎయిర్ షోను నిర్వ‌హిస్తున్నారు.  సెప్టెంబ‌ర్ 26 వ తేదీన శ్రీన‌గ‌ర్‌లో ఎయిర్‌షోను నిర్వ‌హించ‌నున్నారు.  ఫ్రీఢమ్ ఫెస్టివ‌ల్ పేరుతో ఈ ఎయిర్‌షోను నిర్వ‌హించ‌నున్నారు.  ఈ ఎయిర్‌షోకు మిగ్ 21, సుఖోయ్ 30 విమానాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి.   ఒక‌ప్పుడు ఉగ్ర‌వాదం కార‌ణంగా నిత్యం తుపాకుల మొత‌తో ద‌ద్ద‌రిల్లిపోయే శ్రీనగ‌ర్‌, దాల్ స‌ర‌స్సులు ఇప్పుడు కొత్త తేజ‌స్సును నింపుకున్నాయి.  జ‌మ్మూకాశ్మీర్‌ను కేంద్ర‌పాలిత ప్రాంతంగా మార్చిన త‌రువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.  కాశ్మీర్‌లోని యువ‌త‌ను ఎయిర్‌ఫోర్స్‌, విమాన‌యాన‌రంగం…
    ←1…282930313233→

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions