దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మోడీని, ఎన్డీఏను ఎదుర్కొనడానికి మూడో ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా శరద్పవార్ ఇటీవలే దేశంలోని వివిధ పార్టీలతో మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు కాంగ్రెస్తో పాటుగా కొన్ని కీలక పార్టీలు హాజరుకాలేదు. మూడో ఫ్రంట్ ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నా, సరైన ఫలితాలు ఇవ్వడంలేదన్నది వాస్తవం. అయితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్యవర్తిత్వంతో పలు పార్టీలు ఇటీవలే ముంబైలోని శరద్పవార్ నివాసంలో భేటీ అయ్యాయి.…
కరోనా మహమ్మారి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా విజృంభించిన సమయంలో రేషన్ను ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. మే, జూన్ నెలలకు కూడా కేంద్రం ఉచితంగా రేషన్ను అందించింది. కాగా, ఈ రేషన్ మరో 5 నెలలపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. Read: ‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్! బియ్యం రేషన్ కార్డు ఉన్నవారికి ఇంట్లో…
ఐసీసీ మొదటి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియాపై న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా విసిరిన స్వల్ప లక్ష్యాన్ని కేవం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్స్లో భారత జట్టు 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Read: తెలకపల్లి రవి : మా ఎన్నికలపోటీలో కొత్త కోణాలు కెప్టెన్ విలియమ్స్ 52 పరుగులు,…
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ తరపున పంత్(41) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లోని మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 217 పరుగులు చేయగా కివీస్ 249 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ లో గెలవాలంటే విలియమ్సన్ సేన…
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, రానున్న రోజుల్లో కరోనా థర్డ్వేవ్ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో థర్డ్వేవ్ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పూర్ నిపుణులు అంచనా వేశారు. సామాన్య ప్రజలకు కరోనా వైరస్ థర్డ్వేవ్పై ఆందోళన మొదలయ్యింది. సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని SIR మోడల్ ఆధారంగా థర్డ్వేవ్ను అంచనా వేశామని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. read also :…
వివాదాలకు మారుపేరుగా మారిపోయింది కంగనా రనౌత్. చిత్రం ఏమంటే… ఆమె నోటి నుండి ఏ పదం వచ్చినా, ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది ఏదో రకంగా వివాదాలవైపే సాగుతోంది. తాజాగా… బ్రిటీషర్స్ బానిసత్వానికి చిహ్నంగా మనకు పెట్టిన ఇండియా అనే పేరును వదిలేసి, ‘భారత్’గా దేశం పేరు మార్చుకుందని కంగనా మరో వివాదానికి తెర తీసింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో కంగనా రెండు పోస్టులు పెట్టింది. ఇండస్ నదికి తూర్పున…
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 50,848 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,28,709 కి చేరింది. ఇందులో 2,89,94,855 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 6,43,1941 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. read also : సీఎం జగన్కు ఎంపీ రఘురామ మరో లేఖ…
కరోనాపై ఇండియా పోరాటం చేస్తున్నది. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నది. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తున్నది. జూన్ 21 వ తేదీ నుంచి కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. Read: తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం ఉచిత వ్యాక్సిన్ ప్రకటించిన…
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861 కి చేరింది. ఇందులో 2,89,26,038 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 6,62,521 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. read also : వాహనదారులకు ఊరట ! ఇక, గడిచిన 24…