Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • భారత్‌ కరోనా అప్‌డేట్‌.. స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు
      #జాతీయం

      భారత్‌ కరోనా అప్‌డేట్‌.. స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు

      భారత్‌లో మరోసారి స్వల్పంగా పెరిగాయి కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 36,571 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 530 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 39,157 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరగగా.. రికవరీ కేసులు 3,15,25,080కు…
    • సింగిల్ డోస్ వ్యాక్సిన్‌- భార‌త్‌లో సెప్టెంబ‌ర్ నుంచి అందుబాటులోకి…!!
      #Top Story

      సింగిల్ డోస్ వ్యాక్సిన్‌- భార‌త్‌లో సెప్టెంబ‌ర్ నుంచి అందుబాటులోకి…!!

      భార‌త్‌లో మ‌రో మూడు వ్యాక్సిన్లు త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్నాయి.  అందులో ఒక‌టి స్పుత్నిక్ వీ లైట్.  ర‌ష్యాకు చెందిన గ‌మ‌లేరియా సంస్థ ఈ టీకాను త‌యారు చేసింది.  ఇప్ప‌టికే అనేక దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది.  ఇండియాకు చెందిన ప‌నాసియా బ‌యోటెక్ సంస్థ ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఇప్ప‌టికే ఒప్పందం కుదుర్చుకున్న‌ది.  ఈ ఒప్పందం త‌రువాత ప‌నాసియా సంస్థ భార‌త్‌లో అత్య‌వ‌స‌ర అనుమ‌తుల కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకుంది.  ఈ వ్యాక్సిన్ డేటాను భార‌త్ డ్ర‌గ్…
    • భార‌త్‌తో వాణిజ్యంపై తాలిబ‌న్ కీల‌క నిర్ణ‌యం… నిలిపివేత‌…
      #Top Story

      భార‌త్‌తో వాణిజ్యంపై తాలిబ‌న్ కీల‌క నిర్ణ‌యం… నిలిపివేత‌…

      తాలిబ‌న్ లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను అక్ర‌మించుకున్నాక అక్క‌డి ప‌రిస్థితుల‌ను భార‌త్ నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ట్టు విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్ పేర్కొన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో బ‌ల‌మైన సంబందాలు ఉన్నాయ‌ని, అక్క‌డ పెట్టిన పెట్టుబ‌డులే అందుకు నిద‌ర్శ‌నం అని తెలిపారు.  ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు.  అయితే, తాలిబ‌న్లు ఎలా ప‌రిపాన‌ల చేస్తారు, ప్ర‌పంచ దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉన్న‌దా లేదా అన్న‌ది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంద‌ని జైశంక‌ర్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భార‌త్‌తో వాణిజ్యంపై ఇప్ప‌టికే తాలిబ‌న్లు…
    • ఇండియా కరోనా అప్డేట్‌.. కొత్తగా 36,401 కేసులు
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్‌.. కొత్తగా 36,401 కేసులు

      ఇండియా లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 36,401 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…530 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,157 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3.23 కోట్ల కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,64,129 కు చేరగా…దేశ వ్యాప్తంగా “కరోనా” పూర్తిగా కోలుకున్న వారి…
    • అటు తాలిబాన్ .. ఇటు ఇరాన్ .. మధ్యలో ఇండియా
      #అంతర్జాతీయం

      అటు తాలిబాన్ .. ఇటు ఇరాన్ .. మధ్యలో ఇండియా

      అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది . అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా , యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు…
    • భారత్ లో పెరిగిన కరోనా కేసులు…
      #జాతీయం

      భారత్ లో పెరిగిన కరోనా కేసులు…

      భారత్ లో “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడచిన 24 గంటలలో 35,178 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…440 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37,169 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,85,857 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 3,67,415 కు చేరగా…“కరోనా”కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…
    • ఆఫ్ఘ‌న్‌లో భారత రాయబార కార్యాల‌యం మూసివేత‌.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
      #అంతర్జాతీయం

      ఆఫ్ఘ‌న్‌లో భారత రాయబార కార్యాల‌యం మూసివేత‌.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

      తాలిబ‌న్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.. కార్యాల‌య సిబ్బందిని మొత్తం భార‌త్‌కు త‌ర‌లించే ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా.. కార్యాల‌యం మూసివేశార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి.. అయితే, వాటిపై స్పందించిన కేంద్రం.. అస‌లు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది.. కాబూల్‌లోని భారత ఎంబసీలో సేవలు కొన సాగుతున్నాయని స్ప‌ష్టం చేసిన కేంద్రం.. దాదాపు 1,650 మంది భార‌తీయులు.. తిరిగి స్వ‌దేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారుని వెల్ల‌డించింది.…
    • రిటైల్ రుణాలపై ఎస్‌బీఐ కీలక నిర్ణయం
      #వార్తలు

      రిటైల్ రుణాలపై ఎస్‌బీఐ కీలక నిర్ణయం

      రిటైల్ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది. పర్సనల్, పెన్షన్ లోన్‌ కస్టమర్లు ఏ ఛాన‌ల్‌ ద్వారా రుణం తీసుకున్నప్పటికీ వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును ర‌ద్దు చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగ‌త రుణ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌ కేర్‌ వ‌ర్కర్స్‌కు 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వ‌డ్డీ రాయితీని ఇస్తున్నట్లు…
    • వారి కోసం కేంద్రం ఎమర్జెన్సీ వీసాలు…
      #Top Story

      వారి కోసం కేంద్రం ఎమర్జెన్సీ వీసాలు…

      కాబూల్‌లో ప్ర‌స్తుం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డడం లేదు.  ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ త‌రువాత ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయే, మ‌హిళ‌ల‌ను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే.  అందుకోస‌మే వీలైనంత వ‌ర‌కు దేశం విడిచి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే ఎంబ‌సీలు మూసేయ్య‌డంతో విదేశాల‌కు వెళ్లేవారు ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంటుంది.  దీనికోసం భార‌త ప్ర‌భుత్వం ఇ ఎమ‌ర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా విధానాన్ని అమ‌లులోకి తెచ్చింది.  దీనికోసం…
    • కాబూల్ నుంచి అధికారులను భారత్‌కు త‌ర‌లింపు…
      #Top Story

      కాబూల్ నుంచి అధికారులను భారత్‌కు త‌ర‌లింపు…

      ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల వ‌శం కావ‌డంతో రాజ‌ధాని కాబూల్‌లోని అన్ని దేశాలు త‌మ ఎంబ‌సీల‌ను ఖాళీ చేసి స్వ‌దేశం వెళ్లిపోతున్నాయి.  అధికారుల‌ను, భ‌ద్ర‌తా సిబ్బందిని స్వ‌దేశానికి తీసుకెళ్తున్నారు.  ఇందులో భాగంగానే ఈరోజు కాబూల్ విమాన‌శ్ర‌యం నుంచి భార‌త రాయ‌బార అధికారులు, భ‌ద్ర‌తా సిబ్బంది 120 మందిని సీ 17 వైమానిక విమానం ద్వారా ఇండియాకు త‌ర‌లించారు.  గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌కు సీ 17 విమానం చేరుకున్న‌ది.  కాబూల్ నుంచి వ‌చ్చిన వీరికి విదేశాంగ శాఖాధికారులు స్వాగ‌తం ప‌లికారు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న…
    ←1…577578579580581…619→

తాజావార్తలు

  • Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!

  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!

  • Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!

  • Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..

  • Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions