Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • దేశంలో పెరుగుతున్న డెల్టా ప్లస్‌ కేసులు
      #జాతీయం

      దేశంలో పెరుగుతున్న డెల్టా ప్లస్‌ కేసులు

      దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. డెల్టా వేరియంట్‌ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తుందన్న వార్తలు వస్తున్న క్రమంలో… డెల్టా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల్లో కేసులు పెరుగుదలకు డెల్టానే కారణమని WHO పదే పదే చెప్తోంది. ప్రపంచంలో 142 దేశాలు డెల్టా కోరల్లో చిక్కుకున్నాయని ప్రకటించింది. అంతేకాదు భారత్‌ డేంజర్‌ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిపింది. గామా, బీటాతో పోలిస్తే డెల్టా వెయ్యి రెట్లు అధిక ప్రభావం చూపిస్తోందని హెచ్చరించింది. వారం…
    • ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం…
      #Top Story

      ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం…

      దేశ చ‌రిత్ర‌లో ఆగ‌స్టు 14 వ తేదీని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అఖండ భార‌తం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు.  భార‌త్‌, పాక్ విడిపోయిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌ర్చిపోలేమ‌ని, ప్ర‌జ‌ల క‌ష్టాలు, త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభ‌జ‌న స్మృతి దివస్ గా జ‌రుపుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు.  ఇండియా పాక్ విభ‌జ‌న స‌మ‌యంలో రెండు దేశాల్లో ఉన్న ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వారి ప్రాంతాల‌ను నుంచి వేరు కావాల్సి వ‌చ్చింది.  ఆ స‌మ‌యంలో…
    • ఇండియాకు తాలిబ‌న్ నేత‌ల ప్ర‌శంస‌లు… కానీ ఆ ప‌నిచేస్తే… వార్నింగ్‌…
      #Top Story

      ఇండియాకు తాలిబ‌న్ నేత‌ల ప్ర‌శంస‌లు… కానీ ఆ ప‌నిచేస్తే… వార్నింగ్‌…

      తాలిబ‌న్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘ‌న్ ప్రాంతాల‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  కాబూల్ మిన‌హా మిగ‌తా భూభాగాల‌ను ఇప్ప‌టికే తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్నారు.  తాలిబ‌న్‌, ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వాల మ‌ధ్య సంధికి ఖ‌తార్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  అధికారాన్ని తాలిబ‌న్ల‌తో క‌లిసి పంచుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది.  ఇక, తాలిబ‌న్ల ప్ర‌భుత్వాన్ని తాము గుర్తించ‌బోమ‌ని ఇండియాతో స‌హా 12 దేశాలు స్ప‌ష్టం చేశాయి.  ఇక ఇదిలా ఉంటే, తాలిబ‌న్ నేత‌లు ఇండియాపై ప్ర‌శంస‌లు…
    • ఇండియా శాంతించిన కరోనా.. కొత్తగా 38,667 కేసులు నమోదు
      #జాతీయం

      ఇండియా శాంతించిన కరోనా.. కొత్తగా 38,667 కేసులు నమోదు

      ఇండియాలో క‌రోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. దేశంలో కొత్తగా 38,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3.21 కోట్లకు చేరింది. ఇందులో 3,13,38,088 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,87,673 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 478 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం…
    • తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్..! భారత్‌పై ప్రభావం..!
      #అంతర్జాతీయం

      తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్..! భారత్‌పై ప్రభావం..!

      ఆఫ్గాన్‌లో పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కో నగరం తాలిబన్ల చెరలో చేరిపోతోంది. ఇప్పటికే 34 ప్రొవిన్షియల్‌ రాజధానుల్లో 10.. తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించారు. తాలిబన్లు చేజిక్కించుకున్న లోగర్‌ ప్రావిన్స్‌… ఆ దేశ రాజధాని కాబూల్‌కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా, నాటో సేనలు…
    • ట్విట్టర్‌ ఇండియా ఎండీపై బదిలీ వేటు..!
      #Top Story

      ట్విట్టర్‌ ఇండియా ఎండీపై బదిలీ వేటు..!

      సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌, భారత్‌ మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి… కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఆమోదం విషయంలోనూ పెద్ద రచ్చే జరిగింది.. ఇక, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి బీజేపీ నేతల వరకు పలువురు ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు మొదట్లో ఆరోపణలు రాగా.. ఈ మధ్య కాంగ్రెస్‌ పార్టీ నేతలకు కూడా ట్విట్టర్‌ సెగ తగిలింది.. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. ట్విట్టర్‌ ఇండియా ఎండీపై బదిలీ వేటు…
    • ఇండియా క‌రోనా అప్డేట్‌:  ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది.  ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 585 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,254 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ…
    • సోనియా గాంధీ నేతృత్వంలో త్వ‌రలో ప్ర‌తిప‌క్షాల స‌మావేశం…
      #Top Story

      సోనియా గాంధీ నేతృత్వంలో త్వ‌రలో ప్ర‌తిప‌క్షాల స‌మావేశం…

      దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఏకం కాబోతున్నాయా అంటే అవున‌నే అంటున్నాయి ప్ర‌స్తుత ప‌రిణామాలు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ కేంద్రం నుంచి గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యంతో క‌లిసి ప‌నిచేయడానికి సిద్ధం అవుతున్నాయి.  ఈనెల 20 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ప్ర‌తిప‌క్షాలు స‌మావేశం కాబోతున్నాయి.  ఈ స‌మావేశంలో భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై దృష్టిసారించ‌నున్నాయి.  బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సామాన్యులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చర్చించే అవ‌కాశం ఉంది.  ధ‌ర‌ల పెరుగుద‌ల‌,…
    • రెండో టెస్ట్ లో పట్టు బిగించిన భారత్
      #క్రీడలు

      రెండో టెస్ట్ లో పట్టు బిగించిన భారత్

      ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ సాధించేలా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్…అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ…పరుగులు చేశారు. ఇద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే… 126 పరుగుల వద్ద రోహిత్‌ ఔటయ్యాడు. 145 బంతులాడిన రోహిత్‌…11 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 83 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ పెవిలియన్‌ చేరిన తర్వాత…క్రీజులోకి వచ్చిన నయా వాల్‌ చతేశ్వర్‌ పూజారా 9…
    • కరోనా విలయం ; WHO డేంజర్‌ లిస్టులో భారత్
      #జాతీయం

      కరోనా విలయం ; WHO డేంజర్‌ లిస్టులో భారత్

      అమెరికా, భారత్, ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో గత వారం అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని WHO తాజాగా పేర్కొంది. అయితే..భారత్, ఇండియా, ఇండోనేషియాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. అమెరికాలో కొత్త కేసుల్లో 35 శాతం పెరుగుదల నమోదైందని కూడా పేర్కొంది. ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న కరోనా వేరియంట్ గత వారం కొత్తగా ఏడు దేశాల్లో అడుగుపెట్టింది. దీంతో..డెల్టా కాటుకు గురైన దేశాల సంఖ్య 142కు చేరింది. మరోవైపు.. మునుపటి స్ట్రెయిన్లతో పోలిస్తే ఈ…
    ←1…577578579580581…616→

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions