Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • సోష‌ల్ మీడియా వేదిక‌లుగా వ్యాప‌ర దిగ్గ‌జాల‌కు ఆహ్వానాలు…
      #జాతీయం

      సోష‌ల్ మీడియా వేదిక‌లుగా వ్యాప‌ర దిగ్గ‌జాల‌కు ఆహ్వానాలు…

      దేశంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వివిధ దేశాల‌కు చెందిన పారిశ్రామిక వేత్త‌లు ఉత్సాహం చూపుతున్న సంగ‌తి తెలిసిందే. టెస్లా కంపెనీ ఇండియాలో పెట్టు బ‌డులు పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా, ఇక్క‌డి చ‌ట్టాల కార‌ణంగా ఆ కంపెనీ వెన‌క‌డుగు వేస్తున్న‌ది. ఇక దేశీయ వ్యాప‌ర దిగ్గ‌జం మ‌హీంద్రా కంపెనీ అనేక రాష్ట్రాల్లో పెట్టుబ‌డులు పెట్టింది. కార్ల ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది. ఒక‌వైపు వ్యాపార‌రంగంలో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు ఆనంద్ మ‌హీంద్రా.…
    • ఇండియాలో తొలి క్రూయిజ్ ఎల‌క్ట్రిక్ బైక్… ఒక‌సారి రీఛార్జ్ చేస్తే…
      #బిజినెస్‌

      ఇండియాలో తొలి క్రూయిజ్ ఎల‌క్ట్రిక్ బైక్… ఒక‌సారి రీఛార్జ్ చేస్తే…

      దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది. చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరిగింది. ఇప్ప‌టికే మోపెడ్, స్కూట‌ర్లు అందుబాటులోకి రాగా, తాజాగా క్రూయిజ్ బైక్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఢిల్లీకి చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల స్టార్ట‌ప్ సంస్థ కొమాకీ దేశ‌వ్యాప్తంగా స్మార్ట్ స్కూట‌ర్లు, హై స్పీడ్ స్కూట‌ర్లు, ఈజీ రిక్షా పేరుతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విక్రయిస్తోంది. కాగా, కొమాకీ కంపెనీ ఇప్పుడు తొలి క్రూయిజ్ ఎల‌క్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్న‌ది.…
    • ఇండియాలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు… పెరిగిన మ‌ర‌ణాలు…
      #జాతీయం

      ఇండియాలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు… పెరిగిన మ‌ర‌ణాలు…

      ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా దేశంలో 2,55,874 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే 50,190 కేసులు త‌క్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి. అయితే, గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 614 మంది క‌రోనాతో మృతి చెందారు. 2,67,753 మంది కొలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. ఇక దేశంలో ప్ర‌స్తుతం 22,36,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 15.52శాతంగా ఉన్న‌ది. క‌రోనా కేసులు పెరుగుతున్నా గ‌తంలో మాదిరిగా పెద్ద‌గా తీవ్ర‌త…
    • ఐసీసీ అవార్డులను కొల్లగొట్టిన పాక్‌ క్రికెటర్లు
      #అంతర్జాతీయం

      ఐసీసీ అవార్డులను కొల్లగొట్టిన పాక్‌ క్రికెటర్లు

      గతేడాది సీజన్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది. ఏకంగా నాలుగు అవార్డులను కొల్లగొట్టారు. 2021లో అత్యుత్తమ టీ20 ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక కాగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. బాబర్ గతేడాది 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు సాధించాడు. వాటిలో…
    • ఇండియా క‌రోనా అప్టేట్‌:  ఈరోజు కేసులు ఎన్నంటే..
      #జాతీయం

      ఇండియా క‌రోనా అప్టేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే..

      ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  తాజాగా దేశంలో 3,06,064 కేసులు న‌మోద‌య్యాయి.  నిన్న‌టి కంటే ఈరోజు 27,469 కేసులు త‌క్కువ‌గా న‌మోదుకావ‌డం ఊర‌ట‌నిచ్చేవిష‌యం.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 439 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  ఇక‌,  24 గంట‌ల్లో 2,43,495 మంది కోలుకున్నారు.  దేశంలో ప్ర‌స్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది.  కేసులు కొంత మేర…
    • మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా
      #అంతర్జాతీయ క్రీడలు

      మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

      టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ ఓట‌మిపాల‌య్యారు.. ఇప్ప‌టికే మూడు వ‌న్డేల సిరీస్‌ను మ‌రో వ‌న్డే మిగిలి ఉండ‌గానే కైవ‌సం చేసుకున్న సౌతాఫ్రికా.. చివ‌రిదైన మూడో వ‌న్డేలోనూ భార‌త్‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు.. కాక‌పోతే, ఈ మ్యాచ్ టీమిండియా గొప్ప ఆట‌తీరును క‌న‌బ‌ర్చింది.. ఒక ర‌కంగా చెప్పాలంటే పోరాడి ఓడిపోయింది.. Read Also:…
    • జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం
      #అంతర్జాతీయం

      జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు ప్రదానం

      నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు “నేతాజీ అవార్డు 2022″ను ప్రదానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నివాసంలో ఆదివారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో నేతాజీ అవార్డు 2022ను అబేకు ప్రదానం చేస్తున్నట్లు నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో తెలిపింది. అయితే ఈ అవార్డును కోల్‌కతాలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్ నకమురా యుటాకా అబే తరపున ఈ…
    • ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌కు మ‌ళ్లీ కోవిడ్‌..
      #జాతీయం

      ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌కు మ‌ళ్లీ కోవిడ్‌..

      భార‌త ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మ‌రోసారి క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో.. తాజాగా ఆయ‌న‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. పాజిటివ్‌గా తేలినిట్టు.. ఉప‌రాష్ట్రప‌తి కార్యాల‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నార‌ని ఉప రాష్ట్రప‌తి కార్యాల‌యం పేర్కొంది. కాగా, వెంక‌య్య‌నాయుడుకి…
    • దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్న ఒమిక్రాన్
      #జాతీయం

      దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్న ఒమిక్రాన్

      దేశంలో ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి నైట్‌ కర్ఫ్యూను విధించారు. మరి కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను విధించడంతో పాటు కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్‌ కూడా వేగంగా విజృంభిస్తూ పంజా విసురుతుంది. వ్యాక్సినేషన్‌ పూర్తిగా వేసుకున్న తట్టుకోవడం అంత సులువేం కాదనే అభిప్రాయానికి ప్రభుత్వాలు వచ్చాయి. బూస్టర్‌ డోస్‌తో దీన్ని ఎదుర్కొవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ పరిశోధన అందర్ని…
    • ఇండియాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్త కేసులు ఎన్నంటే..?
      #జాతీయం

      ఇండియాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్త కేసులు ఎన్నంటే..?

      కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు విధిస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 525 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరుకుంది. Read Also:…
    ←1…504505506507508…619→

తాజావార్తలు

  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..

  • Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?

  • Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..

  • Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..

  • Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions