Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • టీమిండియాకు మ‌రో షాక్‌.. ఒక్క‌రికి కూడా ద‌క్క‌ని చోటు
      #అంతర్జాతీయ క్రీడలు

      టీమిండియాకు మ‌రో షాక్‌.. ఒక్క‌రికి కూడా ద‌క్క‌ని చోటు

      టీమిండియా ప‌రిస్థితి గ‌త కొంత కాలంగా బాగ‌లేదు.. ఓవైపు జ‌ట్టులో జ‌రుగుతోన్న ప‌రిణామ‌లు.. మ‌రోవైపు వ‌రుస ప‌రాజ‌యాల‌తో భారత జ‌ట్టు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. ఇక‌, జ‌ట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా కిందికి దిగుతోంది.. ఈ స‌మ‌యంలో మ‌రో ఊహించ‌ని ప‌రిణామం చోటుచేసుకుంది.. క్రికెట్ అభిమానుల‌కు మ‌రో మింగుడు ప‌డ‌ని విష‌యం ఏటంటే..?టీమిండియా నుంచి ఒక్క‌రికి కూడా అవ‌కాశం ద‌క్క‌క‌పోగా.. పాకిస్థాన్‌కు అనూహ్యంగా ప్రాధాన్య‌త పెరిగిపోయింది.. దీంతో.. ఐసీసీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు భార‌త అభిమానులు.. అస‌లు విష‌యానికి…
    • చైనా ఆ కిడ్నాప్ వెనుక కార‌ణాలు ఏంటి?
      #జాతీయం

      చైనా ఆ కిడ్నాప్ వెనుక కార‌ణాలు ఏంటి?

      అరుణాచ‌ల్ ప్ర‌దేశ‌లోని సాంగ్‌పో న‌ది వ‌ద్ద ఔష‌ద మూలిక‌లు సేక‌రించేందుకు వెళ్లిన 17 ఏళ్ల యువ‌కుడిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది.  అత‌నితో పాటు మ‌రో వ్య‌క్తిని కూడా కిడ్నాప్ చేసేందుకు చైనా ఆర్మీ ప్ర‌య‌త్నించ‌గా జానీ యుయాంగ్ త‌ప్పించుకోగా మిరాయ్ త‌రోన్‌ను అప‌హ‌రించుకుపోయారు.  దీనిపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతున్న‌ది.  అయితే, భార‌త ఆర్మీ మిస్సింగ్ కేసుగా దీనిని డీల్ చేస్తున్నారు.  మ‌రోవైపు చైనా అధికారుల‌తో భార‌త్ హాట్‌లైన్ ద్వారా సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది.  ఈ కిడ్నాప్‌కు…
    • రైళ్ల‌లో ఎన్ని గేర్లు ఉంటాయో తెలుసా?
      #వైరల్ న్యూస్

      రైళ్ల‌లో ఎన్ని గేర్లు ఉంటాయో తెలుసా?

      1850 ద‌శ‌కంలో రైళ్లు దేశంలో అందుబాటులోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణం చేస్తున్నారు.  రైళ్ల గురించి మ‌నంద‌రికీ తెలుసు.  గంట‌కు వంద కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించి తెలుసుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది.  రైళ్ల‌లో గేర్లు ఉంటాయ‌నే సంగ‌తి చాలా మందికి తెలియ‌దు.  రైళ్ల‌లో చాలా గేర్లు ఉంటాయి.  ఈ గేర్ల‌ను నాచ్ అని అంటారు.  ఇంజ‌న్‌లో మొత్తం 8 నాచ్‌లు ఉంటాయి.  ఎనిమిదో నాచ్‌లో సుమారు 100 కిమీ వేగంతో ప్ర‌యాణం…
    • భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… ఒక్క‌రోజులో…
      #జాతీయం

      భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… ఒక్క‌రోజులో…

      దేశంలో క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి.  థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా కేసులు పెరుగుతున్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో 3,17,532 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా, గ‌డిచిన 24 గంట‌ల్లో 491 మంది క‌రోనాతో మృతి చెందారు.  దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 2,23,990 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక ఇదిలా ఉంటే, దేశంలో ప్ర‌స్తుతం 19,24,051 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  దేశంలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 16.41శాతంగా ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  ప్ర‌స్తుతం…
    • ఇండియా టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా రిటైర్మెంట్‌
      #అంతర్జాతీయం

      ఇండియా టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా రిటైర్మెంట్‌

      స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా మీర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది. తన ఆటతీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు…
    • వాటిపై ఆంక్ష‌లు మ‌ళ్లీ పొడిగింపు…
      #జాతీయం

      వాటిపై ఆంక్ష‌లు మ‌ళ్లీ పొడిగింపు…

      క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర పౌర విమానయానా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  అంత‌ర్జాతీయ విమానస‌ర్వీసుల‌పై నిషేధాన్ని మ‌రోసారి పొడిగించింది.  ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు ఆంక్ష‌లను పొడిగించారు.  ప్ర‌స్తుతం జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు నిషేధం అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే.  కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో డీజీసీఏ ఆంక్ష‌ల‌ను మ‌రోసారి పొడిగించాల‌ని నిర్ణ‌యించింది.  ఒమిక్రాన్‌కు ముందు క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో డిసెంబ‌ర్ 15 నుంచి పూర్తిస్థాయిలో అంత‌ర్జాతీయ…
    • మార్చి నాటికి కరోనా కథకు ‘శుభం’ కార్డు: ఐసీఎంఆర్
      #జాతీయం

      మార్చి నాటికి కరోనా కథకు ‘శుభం’ కార్డు: ఐసీఎంఆర్

      ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా ఎప్పటికీ నాశనం అవుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పటికి అంతమవుతుందో అన్న అంశంపై ఐసీఎంఆర్ అధికారి స్పందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా వెల్లడించారు. Read…
    • అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!
      #ఆంధ్రప్రదేశ్

      అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!

      దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.…
    • 3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్‌ వార్నింగ్
      #జాతీయం

      3 వారాల్లో గరిష్ట స్థాయికి కరోనా.. తాజా రీసెర్చ్‌ వార్నింగ్

      కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్‌ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్‌ మీటర్‌ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్‌.. ఇప్పటికే…
    • ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!
      #అంతర్జాతీయ క్రీడలు

      ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!

      సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్‌ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్‌ రాహుల్‌.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్‌… గాయం కారణంగా రోహిత్‌ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో……
    ←1…506507508509510…619→

తాజావార్తలు

  • Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్

  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!

ట్రెండింగ్‌

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions